AP : ఊపు ఎక్కడా..

TDP alliance,

AP : ఊపు ఎక్కడా..:ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చి ఏడాది గడుస్తుంది. అయితే ఈ ఏడాదిలో వైసీపీ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి లభించలేదు. 175 నియోజకవర్గాలకు గాను కేవలం పదకొండు స్థానాలు మాత్రమే వైసీపీకి వచ్చాయి. ఊపు ఎక్కడా.. విజయవాడ, జూన్ 5 ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చి ఏడాది గడుస్తుంది. అయితే ఈ ఏడాదిలో వైసీపీ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి లభించలేదు. 175 నియోజకవర్గాలకు గాను కేవలం పదకొండు స్థానాలు మాత్రమే వైసీపీకి వచ్చాయి. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటయిన శాసనసభ సమావేశాలకు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. దీంతో…

Read More

Andhra Pradesh:ఉద్యోగులకు మరో బంపర్ ఆఫర్

Andhra Pradesh government seems to have taken another important decision. It is known that the TDP alliance gave many promises during the elections.

Andhra Pradesh:ఉద్యోగులకు మరో బంపర్ ఆఫర్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి అనేక హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మహిళల, ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు ఇలా అన్ని వర్గాల వారికి చంద్రబాబు హామీలు ప్రకటించారు. ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉద్యోగుల సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తోంది. ఉద్యోగులకు మరో బంపర్ ఆఫర్ గుంటూరు, మార్చి 6 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి అనేక హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మహిళల, ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు ఇలా అన్ని వర్గాల వారికి చంద్రబాబు హామీలు ప్రకటించారు. ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను…

Read More

Vijayawada:ఎర్త్.. ఎవరికి.. బెర్త్.. ఎవరికి

TDP alliance

రాష్ట్రంలో టీడీపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చి ఆరు నెల‌ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. ఇంకా ఏడాది కూడా కాలేదు. అయితే అప్పుడే రాష్ట్రంలోని మంత్రుల‌ను మార్చుతారా? కొంత‌మందికి ఉద్వాసనం పలికి, కొత్తవారికి అవకాశం ఇస్తార‌ని చ‌ర్చ రాష్ట్రంలో ఊపందుకుంది.ఇదే విషయంపై ఇటు కూట‌మి పార్టీల్లోనూ, అటు ప్ర‌జ‌ల్లోనూ విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. ఎర్త్.. ఎవరికి.. బెర్త్.. ఎవరికి విజయవాడ, జనవరి 4 రాష్ట్రంలో టీడీపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చి ఆరు నెల‌ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. ఇంకా ఏడాది కూడా కాలేదు. అయితే అప్పుడే రాష్ట్రంలోని మంత్రుల‌ను మార్చుతారా? కొంత‌మందికి ఉద్వాసనం పలికి, కొత్తవారికి అవకాశం ఇస్తార‌ని చ‌ర్చ రాష్ట్రంలో ఊపందుకుంది.ఇదే విషయంపై ఇటు కూట‌మి పార్టీల్లోనూ, అటు ప్ర‌జ‌ల్లోనూ విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. దీంతో కూటమి ప్ర‌భుత్వంలోని ప్ర‌ధానంగా టీడీపీ మంత్రుల్లో కొంత‌మందికి గుండెల్లో భ‌యం…

Read More