దెందులూరు
నారాయణపురం స్టే పాయింట్ వద్ద ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం టీడీపీ నుంచి ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పలువురు టీడీపీ నేతలు చేరారు. వారికి సీఎం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి వైయస్సార్సీపీలోకి ఆహ్వానించారు. దెందులూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైయస్సార్సీలో న టీడీపీ నేతలు ఆకుర్తి శేఖర్, గారపాటి వాసు, గౌడ సంఘం నేత మాదు గంగాధర్ చేరారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి తదితరులుపాల్గోన్నారు.
Next Post