Hyderabad:కమలం అంటే పువ్వు కాదు.. వైల్డ్ ఫైరేనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చేదు అనుభవం:తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా విషయాలను చెబుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు స్పష్టమైన సిగ్నల్స్ అన్ని పార్టీలకు పంపించారు. ఇక్కడ మూడు స్థానాలకు ఎన్నికలు జరిగితే రెండింటిని బీజేపీ గెలుచుకుంది. ఇది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి డేంజర్ బెల్స్ లాంటి ఫలితాలు. అందుకే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి మేల్కోవాల్సిన టైం వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. కమలం అంటే పువ్వు కాదు.. వైల్డ్ ఫైరేనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చేదు అనుభవం హైదరాబాద్, మార్చి 6 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా విషయాలను చెబుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ జరిగిన ఎమ్మెల్సీ…
Read MoreCategory: వార్తలు
వార్తలు, news-updates
Hyderabad:కాంగ్రెస్ లో చిచ్చు పెట్టేసిన మల్లన్న
Hyderabad:కాంగ్రెస్ లో చిచ్చు పెట్టేసిన మల్లన్న:తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతల ఆరోపణలు క్రమంగా పెరుగుతున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ పెట్టి సంచలన ఆరోపణలు చేశారు. తనను కాంగ్రెస్ నుంచి పంపించడం ద్వారా బీసీ ఉద్యమం ఆగిపోతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని అన్నారు. ఇప్పుడు వచ్చిన బీసీ ఉద్యమం మామూలుది కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో చిచ్చు పెట్టేసిన మల్లన్న హైదరాబాద్, మార్చి 6 తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతల ఆరోపణలు క్రమంగా పెరుగుతున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ పెట్టి సంచలన ఆరోపణలు చేశారు. తనను కాంగ్రెస్ నుంచి పంపించడం ద్వారా బీసీ ఉద్యమం ఆగిపోతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని అన్నారు. ఇప్పుడు వచ్చిన బీసీ ఉద్యమం మామూలుది కాదని…
Read MoreHyderabad:10 రోజుల్లో ఎల్ఆర్ఎస్ పరిష్కారం
Hyderabad:10 రోజుల్లో ఎల్ఆర్ఎస్ పరిష్కారం:అనుమతిలేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) కోసం ఎదురుచూస్తున్న వారికి హెచ్ఎండీఏ గుడ్న్యూస్ చెప్పింది. దరఖాస్తులను పరిష్కరించేందుకు వేగంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. రుసుము చెల్లించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను కేవలం 10 రోజుల్లోనే పరిష్కరిస్తామని చెప్పింది. 10 రోజుల్లో ఎల్ఆర్ఎస్ పరిష్కారం హైదరాబాద్, మార్చి 6 అనుమతిలేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) కోసం ఎదురుచూస్తున్న వారికి హెచ్ఎండీఏ గుడ్న్యూస్ చెప్పింది. దరఖాస్తులను పరిష్కరించేందుకు వేగంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. రుసుము చెల్లించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను కేవలం 10 రోజుల్లోనే పరిష్కరిస్తామని చెప్పింది.క్రమబద్ధీకరణ ఫీజు, ప్రో రేటా ఓపెన్ స్పేస్ రుసుమును మార్చి 31గా చెల్లించిన వారికి 25 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. డిస్కౌంట్ కావాలనుకున్న అర్హులు ఆలోపు అప్లై చేసుకోవాలని చెప్పింది.పలు కారణాల వల్ల అప్లికేషన్ను తాము తిరస్కరిస్తే ప్రాసెసింగ్ చార్జీల కింద…
Read MorePithapuram:మురికి కాలువతో నరకయాతన
Pithapuram:మురికి కాలువతో నరకయాతన:పిఠాపురం పట్టణంలోని కత్తులగూడెం ప్రాంతంలో ఉన్న ఒకప్పటి పంటకాలువ, కొన్నేళ్ళుగా మురికికాలువై పోయిన గుర్రాలకాలువలో చెత్తాచెదారంతో పేరుకుపోయి ఆ ప్రాంత ప్రజలను విషజ్వరాలతో ఆసుపత్రుల బారిన పడేస్తూ నరకయాతన కలిగిస్తోంది. మురికి కాలువతో నరకయాతన పిఠాపురం పిఠాపురం పట్టణంలోని కత్తులగూడెం ప్రాంతంలో ఉన్న ఒకప్పటి పంటకాలువ, కొన్నేళ్ళుగా మురికికాలువై పోయిన గుర్రాలకాలువలో చెత్తాచెదారంతో పేరుకుపోయి ఆ ప్రాంత ప్రజలను విషజ్వరాలతో ఆసుపత్రుల బారిన పడేస్తూ నరకయాతన కలిగిస్తోంది. కత్తులగూడెం ఎగువన మూడు వార్డులనుంచి మురికికాలువలన్నీ ఇక్కడి గుర్రాలకాలువలోకి కలుస్తూండడంతో చెత్తాచెదారం పేరుకుపోయి మురుగునీరు ఆ పేటలోకి వచ్చి పడుతూండడం,నిల్వ ఉండిపోవడంతో విపరీతమైన దోమలు,దుర్గంధాలతో ఆ ప్రాంతవాసులు,ముఖ్యంగా చంటిపిల్లలు,వృద్ధులు తరచూ రోగాలు,వ్యాధులు బారిన పడుతూ ఆస్పత్రులపాలవుతూన్నారు.ఆ ప్రాంత ప్రజలు పడుతున్న నరకయాతనను పిఠాపురం మున్సిపల్ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా కనీసం ఇక్కడికి వచ్చి సమస్యను…
Read MoreMumbai:న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా.. టోర్నీ ఫైనల్ ఖరారు
Mumbai:న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా.. టోర్నీ ఫైనల్ ఖరారు:ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ప్రత్యర్థి ఎవరో తేలింది. పాత కాపు కివీస్ తో అమీతుమీ తేల్చుకోనుంది. బుధవారం టోర్నీ రెండో సెమీస్ లో దక్షిణాఫ్రికాపై 50 పరుగులతో విజయం సాధించిన న్యూజిలాండ్ దూసుకెళ్లింది. లాహోర్ లోని గఢాఫీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 362 పరుగులు చేసింది. న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా.. టోర్నీ ఫైనల్ ఖరారు ముంబై, మార్చి 6 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ప్రత్యర్థి ఎవరో తేలింది. పాత కాపు కివీస్ తో అమీతుమీ తేల్చుకోనుంది. బుధవారం టోర్నీ రెండో సెమీస్ లో దక్షిణాఫ్రికాపై 50 పరుగులతో విజయం సాధించిన న్యూజిలాండ్ దూసుకెళ్లింది. లాహోర్ లోని…
Read MoreLucknow:45 రోజుల్లో రూ. 30 కోట్ల లాభం
Lucknow:45 రోజుల్లో రూ. 30 కోట్ల లాభం:మహాకుంభమేళా చాలా మంది రాతల్ని మార్చేసింది. ఆన్ లైన్ లో వైరల్ అయిన మోనాలిసా భోంస్లే మాత్రమే కాదు.. ఇలా బయటకు తెలియని చాలా మంది సూపర్ స్టార్లు అయ్యారు. కోట్లకు కోట్లు సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ఒకరు బోటు యజమని. ఆయన నెరన్నరలో ఏకంగా ముఫ్పై కోట్ల రూపాయలు సంపాదించారు. ప్రయాగ్రాజ్లో జరిగిన మహా కుంభమేళా సందర్భంగా జరిగిన భారీ ఆర్థిక కార్యకలాపాలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివరించారు. 45 రోజుల్లో రూ. 30 కోట్ల లాభం లక్నో మార్చి 6 మహాకుంభమేళా చాలా మంది రాతల్ని మార్చేసింది. ఆన్ లైన్ లో వైరల్ అయిన మోనాలిసా భోంస్లే మాత్రమే కాదు.. ఇలా బయటకు తెలియని చాలా మంది సూపర్ స్టార్లు అయ్యారు. కోట్లకు కోట్లు సంపాదించుకున్నారు.…
Read MoreHyderabad:మహిళా ఉద్యోగులకు ఫుల్ డిమాండ్
Hyderabad:మహిళా ఉద్యోగులకు ఫుల్ డిమాండ్:భారత్ జాబ్ మార్కెట్ గణనీయమైన పురోగతి కనిపిస్తున్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోల్చితే 2025 లో మహిళలకు ఉద్యోగ అవకాశాలు 48% పెరిగినట్లు ఫౌండిట్ నివేదిక వెల్లడించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), మానుఫ్యాక్చరింగ్, హెల్త్కేర్ వంటి కీలక పరిశ్రమల్లో ఈ వృద్ధి కనిపిస్తున్నట్లు పేర్కొంది. మహిళా ఉద్యోగులకు ఫుల్ డిమాండ్ హైదరాబాద్, మార్చి 6 భారత్ జాబ్ మార్కెట్ గణనీయమైన పురోగతి కనిపిస్తున్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోల్చితే 2025 లో మహిళలకు ఉద్యోగ అవకాశాలు 48% పెరిగినట్లు ఫౌండిట్ నివేదిక వెల్లడించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), మానుఫ్యాక్చరింగ్, హెల్త్కేర్ వంటి కీలక పరిశ్రమల్లో ఈ వృద్ధి కనిపిస్తున్నట్లు పేర్కొంది.…
Read MoreHyderabad:గూగుల్ హెడ్ గా మహేష్ బాబు హీరోయిన్
Hyderabad:గూగుల్ హెడ్ గా మహేష్ బాబు హీరోయిన్:కొంతమంది హీరోయిన్లు కేవలం కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితం అవుతారు. పాపం ఈ అమ్మాయి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడ ఉంది ఏమి చేస్తుంది అని మనం టీవీ లో ఎప్పుడైనా వాళ్లకు సంబంధించిన సినిమా వచ్చినప్పుడు అనుకుంటూ ఉంటాము. కానీ వాళ్ళు స్టార్ హీరోయిన్ కంటే అత్యున్నత హోదాలో ఉన్నారనే విషయం తెలుసుకొని ఆశ్చర్యపోతుంటాము. గూగుల్ హెడ్ గా మహేష్ బాబు హీరోయిన్ హైదరాబాద్, మార్చి 6 కొంతమంది హీరోయిన్లు కేవలం కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితం అవుతారు. పాపం ఈ అమ్మాయి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడ ఉంది ఏమి చేస్తుంది అని మనం టీవీ లో ఎప్పుడైనా వాళ్లకు సంబంధించిన సినిమా వచ్చినప్పుడు అనుకుంటూ ఉంటాము. కానీ వాళ్ళు స్టార్ హీరోయిన్ కంటే…
Read MoreAndhra Pradesh:రాజుగారిని పట్టించుకొనేవాడెవరు
Andhra Pradesh:రాజుగారిని పట్టించుకొనేవాడెవరు:తేలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ఇక రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే కనిపిస్తుంది. ప్రస్తుతమున్న రాజకీయాల్లో తాను పనికి రానని ఆయన డిసైడ్ అయ్యారు. అందుకే తన వారసురాలిని పాలిటిక్స్ లోకి దించారు. అశోక్ గజపతి రాజు చంద్రబాబు నాయుడుతో సమానమైన రాజకీయ అనుభవం ఉన్న నేత. . విజయనగరం జిల్లా అంటేనే టీడీపీలో మొదట గుర్తొచ్చేది ఆయన పేరే. రాజుగారిని పట్టించుకొనేవాడెవరు విజయనగరం, మార్చి 6 తేలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ఇక రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే కనిపిస్తుంది. ప్రస్తుతమున్న రాజకీయాల్లో తాను పనికి రానని ఆయన డిసైడ్ అయ్యారు. అందుకే తన వారసురాలిని పాలిటిక్స్ లోకి దించారు. అశోక్ గజపతి రాజు చంద్రబాబు నాయుడుతో సమానమైన…
Read MoreAndhra Pradesh:4 సీట్లకు 10 మంది..
Andhra Pradesh:4 సీట్లకు 10 మంది..:ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఐదు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ఒక స్థానం నుంచి నాగబాబు పోటీ చేస్తారని.. ఆయనకు మంత్రి పదవి ఖాయమని జోరుగా ప్రచారం జరిగింది. గతంలో చంద్రబాబు, పవన్ ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫార్మ్ చేశారు కూడా.రెండు రోజులుగా నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వట్లేదని, దాని బదులు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తారని కొందరు.. రాజ్యసభ ఎంపీగా పంపిస్తారని మరికొందరు ప్రచారం మొదలుపెట్టారు. 4 సీట్లకు 10 మంది.. విజయవాడ, మార్చి 6 ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఐదు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ఒక స్థానం నుంచి నాగబాబు పోటీ చేస్తారని.. ఆయనకు మంత్రి పదవి ఖాయమని జోరుగా ప్రచారం జరిగింది. గతంలో చంద్రబాబు, పవన్ ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫార్మ్ చేశారు…
Read More