Browsing Category
Business news today
Business news, India business news, Financial news, Business news today, stock market,Business, Business News, Stock markets, Sensex, Finance News, Gold, Commodities, Share Market news, India Business, Economic News Eeroju news.
కొండెక్కిన కోడి ధరలు.
నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ.. ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు.. భానుడి భగభగలతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.. ఓ వైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.…
Read More...
Read More...
కూరలకు గాయాలు.
తెలుగురాష్ట్రాల్లో కూరగాయల ధరలు కొండెక్కాయి. మార్కెట్లో ఏ కూరగాయను ముట్టుకున్న ధరల షాక్ కొడుతుంది. మిగిలిన కూరగాయలు, పండ్లది ఇదే పరిస్థితి. ఎండలు పెరిగిపోతున్న కారణంగా కూరగాయలు, పండ్ల దిగుబడి…
Read More...
Read More...
ఆబ్కారీ చట్టంలో మార్పులు.. గణనీయంగా పెరిగిన ఆదాయం..
గోవా టూర్వెళ్లారా..? బాగా ఎంజాయ్చేశారా..? అగ్వకు దొరుకుతాయి.. పైగా పర్మిట్ కూడా ఇస్తారు కదా.. అని ఓ రెండు బాటిళ్లు తెచ్చేసుకుందామనుకుంటున్నారా? అయితే ఇకపై కుదరదు. రాష్ర్ట ఎక్సయిజ్చట్టంలో ఇటీవల చేసిన…
Read More...
Read More...
అరకు కాఫీకి ఇంటర్నేషనల్ బ్రాండ్..
అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న అరకు వ్యాలీ కాఫీకి ఆర్గానిక్ బ్రాండ్ మరింత క్రేజ్ తేనుంది. ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు పండించే అరకు వ్యాలీ కాఫీ, మిరియాలకు సేంద్రియ…
Read More...
Read More...
రియల్ ధరలు తగ్గే అవకాశం..
తెలంగాణ ప్రభుత్వం జీవో నెం.111ను రద్దు చేయడంపై పెద్ద దుమారమే రేగుతోంది. హైదరాబాద్ చుట్టపక్కల ప్రాంతాల అభివృద్ధికి జీవో 111 అడ్డుగా ఉంటుందని, అందుకే ఈ జీవోను ఎత్తివేస్తున్నట్లు కేబినెట్ భేటీలో…
Read More...
Read More...
హోటల్ బిజినెస్ లోకి సల్మాన్.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాడు. ముంబైలోని బీఎంసీలో ఒక స్టార్ హోటల్ నిర్మించనున్నాడు. ఇందుకోసం బీఎంసీ నుంచి అనుమతి కూడా తీసుకున్నాడు సల్మాన్. అయితే ముందు ఇక్కడ…
Read More...
Read More...
BIG BREAKING: 2000 నోట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: రూ. 2000 వేల నోట్లపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వినియోగదారులకు రూ. 2వేల నోట్ల సర్య్కూలేషన్ను నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలాలు తక్షణమే అమల్లోకి…
Read More...
Read More...
కడియం నర్సరీలకు వేసవి తాపం. మండే ఎండలకు విలవిలలాడుతున్న మొక్కలు.
ప్రచండ భానుడు ప్రతాపానికి దేశ వ్యాప్త ప్రసిద్ధిచెందిన కడియం నర్సరీలు అల్లాడిపోతున్నాయి. మంగళవారం రికార్డు స్థాయిలో ఈ ప్రాంతంలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో కొన్ని మొక్కలు ఒక్కసారిగా వేడికి…
Read More...
Read More...
17 నుంచి డబుల్ కోచ్.
సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్కు ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ట్రైన్ కోచ్ల సంఖ్యను రెట్టింపు చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఈ రైలులో ప్రస్తుతం…
Read More...
Read More...
కొండెక్కిన కోడి..
కోడి మాంసం ధరలకు రెక్కలు వచ్చాయి. మార్కెట్లో కోడి మాంసం ధర పరుగులు పెడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధర పెరగటంతో మాంసాహార ప్రియులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరను చూసి జేబులు పట్టుకుంటున్నారు.…
Read More...
Read More...