సంక్షిప్త వార్తలు : 13-05-2025:యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ” నిర్మాణ పనులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం పరిశీలించారు. అనంతరం పనుల పురోగతిపై గుత్తేదారు సంస్థ ప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. స్కిల్ యూనివర్సిటీ పనులను పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు రంగారెడ్డి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ” నిర్మాణ పనులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం పరిశీలించారు. అనంతరం పనుల పురోగతిపై గుత్తేదారు సంస్థ ప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య ఏర్పడిన అంతరాన్ని తగ్గించి, తెలంగాణ యువతకు ఉపాధి…
Read MoreTag: brife news
సంక్షిప్త వార్తలు:05-02-2025
సంక్షిప్త వార్తలు:05-02-2025:దేశంలో రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడంతో తీవ్ర అన్యాయానికి గురయ్యామని పలువురు బీసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. 1935లో ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే అన్ని వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు ఉండేవని, వాటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు పాలూరి రామ కృష్ణయ్య అధ్యక్షతన బీసీ సంఘాల సమావేశం సోమాజిగూడలోని ఫ్రంట్ కార్యాలయంలో జరిగింది. రాజకీయ రిజర్వేషన్లతోనే బీసీలకు న్యాయం హైదరాబాద్ దేశంలో రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడంతో తీవ్ర అన్యాయానికి గురయ్యామని పలువురు బీసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. 1935లో ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే అన్ని వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు ఉండేవని, వాటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు పాలూరి రామ కృష్ణయ్య అధ్యక్షతన బీసీ సంఘాల సమావేశం సోమాజిగూడలోని ఫ్రంట్ కార్యాలయంలో జరిగింది. సోషల్ జస్టిస్…
Read Moreసంక్షిప్త వార్తలు:04-29-2025
సంక్షిప్త వార్తలు:04-29-2025:రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) ఆధ్వర్యంలో నాగాయలంక మండలం గుల్లలమోద గ్రామంలో అత్యాధునికంగా నిర్మించిన క్షిపణి పరిశోధన కేంద్రాన్ని మే 2 తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ చేపట్టవలసిన బందోబస్తు కార్యక్రమాలు ఇతర ఏర్పాట్లను గూర్చి జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ తో కలిసి సమీక్షించారు. గుల్లలమోద క్షిపణి పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ గంగాధరరావు విజయవాడ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) ఆధ్వర్యంలో నాగాయలంక మండలం గుల్లలమోద గ్రామంలో అత్యాధునికంగా నిర్మించిన క్షిపణి పరిశోధన కేంద్రాన్ని మే 2 తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ చేపట్టవలసిన బందోబస్తు కార్యక్రమాలు ఇతర ఏర్పాట్లను గూర్చి జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు జిల్లా కలెక్టర్ డీ.కే.…
Read Moreసంక్షిప్త వార్తలు:04-29-2025
సంక్షిప్త వార్తలు:04-29-2025:ఇబ్రహీంపట్నం లోని ఎమ్. వి. ఆర్ హాల్ లో మైలవరం నియోజకవర్గం ఎన్. డి. యే కూటమి నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకి వస్తున్నన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ ను విజయవంతం చేయాలని తీర్మానం చేసారు. కృష్ణ నది పై నూతనంగా నిర్మించిన గొల్లపూడి వంతెన పై మే 2వ తేదీ వాహనాలకు ప్రత్యేక అనుమతి ఇస్తున్నట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలిపారు. మోడీ సభను విజయవంతం చేయాలి మైలవరం ఇబ్రహీంపట్నం లోని ఎమ్. వి. ఆర్ హాల్ లో మైలవరం నియోజకవర్గం ఎన్. డి. యే కూటమి నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకి వస్తున్నన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ…
Read Moreసంక్షిప్త వార్తలు:04-28-2025
సంక్షిప్త వార్తలు:04-28-2025:రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ ప్రెస్ వే పై ప్రమాదం జరిగింది. పిల్లర్ నంబర్ 280 వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. కార్లు ఫల్టీలు కొట్టి ఒకదానిపై ఒకటి పడ్డాయి. మెహదీపట్నం నుండి ఆరంగర్ వైపు వెళ్తుండగా ఘటన జరిగింది. ఒక డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. పీవీ ఎక్స్ ప్రెస్ వే లో ఢీకొన్న కార్లు రంగారెడ్డి రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ ప్రెస్ వే పై ప్రమాదం జరిగింది. పిల్లర్ నంబర్ 280 వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. కార్లు ఫల్టీలు కొట్టి ఒకదానిపై ఒకటి పడ్డాయి. మెహదీపట్నం నుండి ఆరంగర్ వైపు వెళ్తుండగా ఘటన జరిగింది. ఒక డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. పి ఎస్ ఆర్ ఆంజనేయులు కస్టడీ తీసుకున్న సిఐడి విజయవాడ ఐసీఎస్ అధికారి పిఎస్సార్ అంజనేయులును సిఐడి…
Read Moreసంక్షిప్త వార్తలు:04-28-2025
సంక్షిప్త వార్తలు:04-28-2025:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ… నిన్నటి సభ కేవలం అధికార దాహం కోసమే అన్నారు. కెసిఆర్ మాటల్లో అబద్దాలు తప్ప ఏమి లేవన్నారు. తెలంగాణ ఉద్యమం సమయం లో చెప్పిన మాటలన్నీ గాలికొదిలేసిన ఘనత కెసిఆర్ ది అన్నారు. అధికార దాహం కోసమే నిన్నటి సభ.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ… నిన్నటి సభ కేవలం అధికార దాహం కోసమే అన్నారు. కెసిఆర్ మాటల్లో అబద్దాలు తప్ప ఏమి లేవన్నారు. తెలంగాణ ఉద్యమం సమయం లో చెప్పిన…
Read Moreసంక్షిప్త వార్తలు:04-25-2025
సంక్షిప్త వార్తలు:04-25-2025:పాకిస్థానీయులను వెనక్కి పంపాలపి రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసారు. ఈ విషయమై ఆయా రాష్ట్రాల సీఎం లకు అమిత్ షా ఫోన్ చేసారు. కాగా హైదరాబాద్లో 200 మందికి పైగా పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో హైఅలర్ట్ ప్రకటించి, వారిని వెనక్కి పంపేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్లో 200 మందికి పైగా పాకిస్థానీయులు వాళ్ళను వెనక్కి పంపాలి రేవంత్ ప్రభుత్వానికి అమిత్ షా ఆదేశాలు హైదరాబాద్ పాకిస్థానీయులను వెనక్కి పంపాలపి రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసారు. ఈ విషయమై ఆయా రాష్ట్రాల సీఎం లకు అమిత్…
Read Moreసంక్షిప్త వార్తలు:04-23-2025
సంక్షిప్త వార్తలు:04-23-2025:ఎంపి ఈటల రాజేందర్ బుధవారం ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మావారిని దర్శించుకున్నారు. కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి పై ఎంపి ఈటల మాట్లాడారు. ఈటల మాట్లాడుతూ 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్ము కాశ్మీర్ భారత్ లో భాగమేనని మోడీ చాటి చెప్పారు. కాశ్మీర్ లో ప్రకృతి సంపదతో పర్యాటకం తిరిగి ప్రారంభమైంది. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఈటల రాజేందర్. హైదరాబాద్ ఎంపి ఈటల రాజేందర్ బుధవారం ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మావారిని దర్శించుకున్నారు. కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి పై ఎంపి ఈటల మాట్లాడారు. ఈటల మాట్లాడుతూ 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్ము కాశ్మీర్ భారత్ లో భాగమేనని మోడీ చాటి చెప్పారు. కాశ్మీర్ లో ప్రకృతి సంపదతో పర్యాటకం తిరిగి ప్రారంభమైంది. అలాంటి చోట ఉగ్రముకలు దాడి చేయడం అమానుష…
Read Moreసంక్షిప్త వార్తలు:04-20-2025
సంక్షిప్త వార్తలు:04-20-2025:కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్ రైటింగ్స్ను చెరిపేయడంపై ఆర్ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సూచన మేరకు మున్సిపల్ అధికారులు వాల్ రైటింగ్స్ను చెరిపేయడం సరికాదన్నారు. కాంగీ కాకుల్లారా.. మీరెన్ని కుట్రలు చేసినా వరంగల్లోసభ జరుగుతుంది హైదరాబాద్ ఏప్రిల్ 19 కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్ రైటింగ్స్ను చెరిపేయడంపై ఆర్ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సూచన మేరకు మున్సిపల్ అధికారులు వాల్ రైటింగ్స్ను చెరిపేయడం సరికాదన్నారు. అధికారుల అత్యుత్సాహంపై ఆర్ఎస్పీ మండిపడ్డారు.కాంగీ కాకుల్లారా.. మీరెన్ని కుట్రలు చేసినా, ఏప్రిల్ 27న మొత్తం తెలంగాణ వరంగల్లో ఉండబోతున్నది. ఆ…
Read Moreసంక్షిప్త వార్తలు:04-09-2025
సంక్షిప్త వార్తలు:04-09-2025:శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలో భారీ చోరీ జరిగింది జిల్లాలోని యర్రమంచి పంచాయతీ పరిధిలో ఉన్న కియా పరిశ్రమలో సుమారు 900 కార్ల ఇంజిన్లు మాయమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 19న ఈ ఘటనపై కియా యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కియా పరిశ్రమలో భారీ చోరీ ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం? శ్రీ సత్య సాయి శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలో భారీ చోరీ జరిగింది జిల్లాలోని యర్రమంచి పంచాయతీ పరిధిలో ఉన్న కియా పరిశ్రమలో సుమారు 900 కార్ల ఇంజిన్లు మాయమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 19న ఈ ఘటనపై కియా యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కియా ప్రతినిధులు అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణ కోసం…
Read More