Hyderabad : అన్నపూర్ణ క్యాంటీన్లు ఇక ‘ఇందిరా క్యాంటీన్లు’: హైదరాబాద్‌లో మారనున్న పేదల ఆకలి తీర్చే కేంద్రాలు

Annapurna Canteens in Hyderabad to be Renamed 'Indira Canteens'

Hyderabad : అన్నపూర్ణ క్యాంటీన్లు ఇక ‘ఇందిరా క్యాంటీన్లు’: హైదరాబాద్‌లో మారనున్న పేదల ఆకలి తీర్చే కేంద్రాలు:గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఆధ్వర్యంలో పేదలు, శ్రామికుల ఆకలి తీరుస్తున్న రూ. 5 అన్నపూర్ణ భోజన కేంద్రాలు ఇకపై ‘ఇందిరా క్యాంటీన్ల’గా మారనున్నాయి. జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయంతో కేవలం పేరు మార్పు మాత్రమే కాకుండా, ఈ కేంద్రాల్లో అందించే సేవలను విస్తరించి, సౌకర్యాలను మెరుగుపరచనున్నారు. రూ. 5కే ఇడ్లీ, దోశ.. హైదరాబాద్ అన్నపూర్ణలకు సరికొత్త రూపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఆధ్వర్యంలో పేదలు, శ్రామికుల ఆకలి తీరుస్తున్న రూ. 5 అన్నపూర్ణ భోజన కేంద్రాలు ఇకపై ‘ఇందిరా క్యాంటీన్ల’గా మారనున్నాయి. జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయంతో కేవలం పేరు మార్పు మాత్రమే కాకుండా, ఈ కేంద్రాల్లో అందించే…

Read More

Telangana : ఫోన్ ట్యాపింగ్ కేసు: ఆర్కే, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డికి సిట్ నోటీసులు!

SIT Intensifies Probe in Phone Tapping Case, RK & Konda Visweswar Reddy Summoned

Telangana :ఫోన్ ట్యాపింగ్ కేసు: ఆర్కే, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డికి సిట్ నోటీసులు:తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ (ఆర్కే), చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డిలకు సిట్ నోటీసులు జారీ చేసింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం నమోదు చేసుకోవడానికి విచారణకు హాజరుకావాలని వేమూరి రాధాకృష్ణకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు: దర్యాప్తు వేగవంతం చేసిన సిట్ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ (ఆర్కే), చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డిలకు సిట్ నోటీసులు జారీ చేసింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం నమోదు చేసుకోవడానికి…

Read More

Vijay Deverakonda : గిరిజన వ్యాఖ్యలపై విజయ్ దేవరకొండ క్షమాపణ… కానీ ఆగని వివాదం!

Vijay Deverakonda Faces SC/ST Atrocity Case Over 'Tribes' Comments

Vijay Deverakonda : గిరిజన వ్యాఖ్యలపై విజయ్ దేవరకొండ క్షమాపణ.. కానీ ఆగని వివాదం:సినీ నటుడు విజయ్ దేవరకొండ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం ఆయనకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. గిరిజనులను కించపరిచేలా మాట్లాడారన్న ఆరోపణలపై హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. విజయ్ దేవరకొండకు అట్రాసిటీ కేసు చిక్కులు: గిరిజనులపై వ్యాఖ్యల వివాదం సినీ నటుడు విజయ్ దేవరకొండ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం ఆయనకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. గిరిజనులను కించపరిచేలా మాట్లాడారన్న ఆరోపణలపై హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. క్షమాపణలు చెప్పినప్పటికీ, ఈ వివాదం ఇంకా సద్దుమణగకపోవడం గమనార్హం. గత ఏప్రిల్‌లో జరిగిన ‘రెట్రో’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో…

Read More

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్: రాష్ట్ర అభివృద్ధి, పార్టీ బలోపేతం లక్ష్యం

CM Revanth Reddy's Delhi Visit: Key Discussions on Investments and Party Affairs

 Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్: రాష్ట్ర అభివృద్ధి, పార్టీ బలోపేతం లక్ష్యం:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఈ రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఈ రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. రేపు, జూన్ 19, 2025న, రేవంత్ రెడ్డి ఇంగ్లండ్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్‌తో సమావేశం…

Read More

KTR : ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక మలుపులు

Formula E Race Case: ACB Serves Notice to KTR, Mobile & Laptop Submission in Question

KTR : ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక మలుపులు:తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-రేస్ కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో కీలక ఆధారాల సేకరణపై దృష్టి సారించిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫార్ములా ఈ-రేస్ కేసు: కేటీఆర్ మొబైల్, ల్యాప్‌టాప్ సమర్పణపై ఉత్కంఠ తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-రేస్ కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో కీలక ఆధారాల సేకరణపై దృష్టి సారించిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఉపయోగించిన మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను ఈరోజు సాయంత్రంలోగా తమకు అందజేయాలని గడువు విధించారు. అయితే, ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను ఏసీబీకి ఇవ్వడంపై కేటీఆర్ తన న్యాయవాదులతో…

Read More

Lufthansa Flight : హైదరాబాద్‌కు బయల్దేరిన లుఫ్తాన్సా విమానం వెనక్కి మళ్లింపు: అసలేం జరిగింది?

Lufthansa Flight to Hyderabad Returns to Frankfurt Amidst Bomb Threat Rumors and Landing Denial

Lufthansa Flight : హైదరాబాద్‌కు బయల్దేరిన లుఫ్తాన్సా విమానం వెనక్కి మళ్లింపు: అసలేం జరిగింది?:హైదరాబాద్‌కు రావాల్సిన లుఫ్తాన్సా విమానం నిన్న ఫ్రాంక్‌ఫర్ట్‌కు అనూహ్యంగా వెనుదిరిగింది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఎల్‌హెచ్752 విమానం టేకాఫ్ అయిన కొన్ని గంటల్లోనే తిరిగి ఫ్రాంక్‌ఫర్ట్‌లోనే నిన్న సాయంత్రం ల్యాండ్ అయింది లుఫ్తాన్సా విమానానికి తప్పిన ల్యాండింగ్ హైదరాబాద్‌కు రావాల్సిన లుఫ్తాన్సా విమానం నిన్న ఫ్రాంక్‌ఫర్ట్‌కు అనూహ్యంగా వెనుదిరిగింది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఎల్‌హెచ్752 విమానం టేకాఫ్ అయిన కొన్ని గంటల్లోనే తిరిగి ఫ్రాంక్‌ఫర్ట్‌లోనే నిన్న సాయంత్రం ల్యాండ్ అయింది.ఈ ఘటనకు బాంబు బెదిరింపు కారణమని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. విమానం గాల్లోకి లేచిన సుమారు రెండు గంటల తర్వాత బాంబు బెదిరింపు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో విమానాన్ని వెనక్కి…

Read More

KTR : కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు: విచారణకు సిద్ధం, జైలుకు భయం లేదు!

Ready for Investigation, Not Afraid of Jail!

KTR :బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా వన్ రేసింగ్ అవినీతి ఆరోపణలపై ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విచారణకు ఇప్పటికే మూడుసార్లు పిలిచారని, ఇంకో 30 సార్లు పిలిచినా వస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు: కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు, విచారణకు సిద్ధం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా వన్ రేసింగ్ అవినీతి ఆరోపణలపై ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విచారణకు ఇప్పటికే మూడుసార్లు పిలిచారని, ఇంకో 30 సార్లు పిలిచినా వస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో జైలుకు వెళ్ళానని, ఇప్పుడు మళ్ళీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా…

Read More

Kaleshwaram Project : కాళేశ్వరం, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సీపీఐ కూనంనేని తీవ్ర విమర్శలు

CPI Slams Kaleshwaram Project, Criticizes Central Government's Stance

Kaleshwaram Project :సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలంగాణలోని గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రాజెక్టు కోసం ఇకపై ప్రజాధనాన్ని ఖర్చు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కాళేశ్వరం, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సీపీఐ కూనంనేని తీవ్ర విమర్శలు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలంగాణలోని గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రాజెక్టు కోసం ఇకపై ప్రజాధనాన్ని ఖర్చు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్నీ తానే వ్యవహరించిన కేసీఆర్, ఇప్పుడు ప్రాజెక్టుతో తనకు ఎలాంటి సంబంధం లేనట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో అదనంగా ఒక్క ఎకరాకు కూడా…

Read More

Andhra and Telangana : అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త: రూ. 1000 కోట్ల ఆస్తులు తిరిగి రానున్నాయి!

Good News for Agrigold Victims: ₹1000 Crore Assets to Be Restored

Andhra and Telangana :అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట లభించింది! అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీల నుంచి స్వాధీనం చేసుకున్న సుమారు రూ. 1,000 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను బాధితులకు అప్పగించేందుకు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) గత నెలలో దాఖలు చేసిన రెస్ట్రిట్యూషన్ దరఖాస్తుకు హైదరాబాద్ స్పెషల్ పీఎంఎల్‌ఏ కోర్టు ఇటీవల ఆమోదం తెలిపింది. అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట లభించింది! అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీల నుంచి స్వాధీనం చేసుకున్న సుమారు రూ. 1,000 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను బాధితులకు అప్పగించేందుకు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) గత నెలలో దాఖలు చేసిన రెస్ట్రిట్యూషన్ దరఖాస్తుకు హైదరాబాద్ స్పెషల్ పీఎంఎల్‌ఏ కోర్టు ఇటీవల ఆమోదం తెలిపింది.గత కొన్నేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈడీ అంచనా ప్రకారం, సుమారు 19 లక్షల మంది…

Read More

PUB :హైదరాబాద్ పబ్‌లపై పోలీసుల మెరుపుదాడి: డ్రగ్స్ సేవించిన డీజే సహా నలుగురు అరెస్ట్

hyderabad Pub Raids: DJ Among Four Arrested for Drug Consumption

PUB :సైబరాబాద్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) హైదరాబాద్‌లోని పబ్‌లలో మాదకద్రవ్యాల వినియోగంపై నిన్న రాత్రి ఉక్కుపాదం మోపింది. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లోని పలు పబ్‌లపై ఆకస్మిక దాడులు చేసి, గంజాయి సేవించిన నలుగురు యువకులను అరెస్టు చేశారు. హైదరాబాద్ పబ్‌లపై పోలీసుల మెరుపుదాడి సైబరాబాద్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) హైదరాబాద్‌లోని పబ్‌లలో మాదకద్రవ్యాల వినియోగంపై నిన్న రాత్రి ఉక్కుపాదం మోపింది. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లోని పలు పబ్‌లపై ఆకస్మిక దాడులు చేసి, గంజాయి సేవించిన నలుగురు యువకులను అరెస్టు చేశారు. వీరిలో ఒక DJ ప్లేయర్ కూడా ఉన్నాడు. నగరంలోని పబ్‌లలో డ్రగ్స్ వినియోగం జరుగుతోందన్న సమాచారం మేరకు సైబరాబాద్ SOT పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. ముఖ్యంగా గచ్చిబౌలిలోని SLS టెర్మినల్ మాల్‌లోని క్లబ్ రఫ్ పబ్ మరియు…

Read More