ఏఐ ప్రభావంపై ప్రముఖ సంస్థ మోర్గాన్ స్టాన్లీ సంచలన నివేదిక కొన్ని ఉద్యోగాలు పోయినా, కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని స్పష్టం రిటైల్, రియల్ ఎస్టేట్, రవాణా రంగాల్లో భారీ మార్పులకు అవకాశం ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ తన తాజా నివేదికలో కృత్రిమ మేధ (AI) వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, ఉద్యోగ రంగాల్లో భారీ మార్పులు రానున్నాయని వెల్లడించింది. AI వాడకం వల్ల ఆర్థిక వ్యవస్థకు ట్రిలియన్ల డాలర్ల లాభం కలుగుతుందని, దాదాపు 90 శాతం ఉద్యోగాల స్వరూపం మారిపోతుందని అంచనా వేసింది. AI వల్ల ఆర్థిక లాభాలు మోర్గాన్ స్టాన్లీ అధ్యయనం ప్రకారం, అమెరికా స్టాక్ మార్కెట్లో ఉన్న ఎస్&పీ 500 సూచీలోని కంపెనీలు AI ని పూర్తిగా ఉపయోగిస్తే, ఏటా సుమారు $920 బిలియన్ల నికర లాభం పొందవచ్చు. ఈ లాభాల్లో…
Read MoreTag: Jobs
AI : అమెజాన్ రోబోల శకం: మిలియన్ మైలురాయి, ఉద్యోగాలపై AI ప్రభావం
AI : అమెజాన్ రోబోల శకం: మిలియన్ మైలురాయి, ఉద్యోగాలపై AI ప్రభావం:అమెజాన్ తన గిడ్డంగులలో రోబోల సంఖ్య 10 లక్షలకు చేరిందని ప్రకటించి, సాంకేతికత వినియోగంలో మరో ముందడుగు వేసింది. అంతేకాకుండా, రోబోల పనితీరును మెరుగుపరచడానికి ‘డీప్ఫ్లీట్’ అనే శక్తివంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ను కూడా ప్రవేశపెట్టింది. అమెజాన్ ఆటోమేషన్ విప్లవం: రోబోల పెరుగుదల, భవిష్యత్తు ఉద్యోగాల సవాళ్లు అమెజాన్ తన గిడ్డంగులలో రోబోల సంఖ్య 10 లక్షలకు చేరిందని ప్రకటించి, సాంకేతికత వినియోగంలో మరో ముందడుగు వేసింది. అంతేకాకుండా, రోబోల పనితీరును మెరుగుపరచడానికి ‘డీప్ఫ్లీట్’ అనే శక్తివంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ను కూడా ప్రవేశపెట్టింది. ఈ సాంకేతిక పురోగతి డెలివరీల వేగాన్ని పెంచుతుందని కంపెనీ చెబుతున్నప్పటికీ, మరోవైపు ఉద్యోగుల భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆటోమేషన్ కారణంగా భవిష్యత్తులో ఉద్యోగుల సంఖ్య తగ్గే…
Read MoreVizag : విశాఖకు కాగ్నిజెంట్ రాక: ఏపీ ఐటీకి కొత్త ఊపు
Vizag : విశాఖకు కాగ్నిజెంట్ రాక: ఏపీ ఐటీకి కొత్త ఊపు:ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగానికి ప్రోత్సాహాన్ని అందించే దిశగా మరో కీలక ముందడుగు పడింది. ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్ విశాఖపట్నంలో తమ ఐటీ క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. కాగ్నిజెంట్ విశాఖలో: రూ. 1582 కోట్లతో ఐటీ క్యాంపస్, 8 వేల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగానికి ప్రోత్సాహాన్ని అందించే దిశగా మరో కీలక ముందడుగు పడింది. ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్ విశాఖపట్నంలో తమ ఐటీ క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ పరిణామం రాష్ట్రంలో, ముఖ్యంగా విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను సృష్టించనుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో ఐటీ కార్యకలాపాలను విస్తరించాలనే లక్ష్యంతో కాగ్నిజెంట్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ…
Read MoreTo the employees for years and years | ఉద్యోగులకు…ఎన్నాళ్లకు కెన్నాళ్లకు… | Eeroju news
ఉద్యోగులకు…ఎన్నాళ్లకు కెన్నాళ్లకు… విజయవాడ, జూలై 3, (న్యూస్ పల్స్) To the employees for years and years ఏపీలో పండుగ వాతావరణం నెలకొంది. పెంచిన పింఛన్ల సొమ్ముతోపాటు మూడు నెలల బకాయిలు కలిపి ఇవ్వడంతో 60 లక్షల మందికి పైగా పింఛన్దారులు ఆనందోత్సాహాల్లో మునిగితేలగా…అటు ప్రభుత్వ ఉద్యోగులు, పదవీవిరమణ పొందిన పింఛన్దారులు సైతం సంతోషంలో మునిగితేలారు. చాలారోజుల తర్వాత 1వ తారీఖు జీతాలుపడ్డాయోచ్ అంటూ సంబరపడ్డారు. ఏపీలో ఉద్యోగులు పింఛన్దారులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒకటో తారీఖు వారి ఖాతాల్లో జీతాలుపడటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేంటి…జీతాలుపడితే సంబరాలు చేసుకోవడం ఏంటి? పనిచేసిన తర్వాత ప్రభుత్వ సంస్థ అయినా, ప్రైవేట్ సంస్థ అయినా జీతాలు ఇస్తుంది కదా..ఇందులో సంబరపడాల్సిన పని ఏముంది అనుకుంటున్నారా..? పైగా గవర్నమెంట్ ఉద్యోగం అంటే పిడుగులుపడినా నెలఖారు కల్లా వారి జీతం వారికి…
Read Moreజీవో 317 పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం | Cabinet sub-committee meeting on Geo 317 | Eeroju news
దరఖాస్తులు చేసుకునే ఉద్యోగులకు జూన్ – 30వ తేదీ వరకు అవకాశం హైదరాబాద్ జూన్ 13 జీవో 317 పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ గురువారం సమావేశ మైంది.ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం లో కమిటీ చైర్మన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ, సభ్యులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గార్లు పాల్గొన్నారు . ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది. ఈ కమిటీ సమావేశంలో దరఖాస్తులు చేసుకునే ఉద్యోగులకు జూన్ – 14 నుండి జూన్ – 30వ తేదీ వరకు అవకాశం కల్పించడం జరిగింది. ఈ సమావేశంలో వెబ్ సైటు ద్వారా దరఖాస్తులను లోకల్ స్టేటస్ – ఆప్షన్ ఇవ్వడం…
Read More