Andhra Pradesh:ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్ పేదల పట్టాల కోసం జీవో 30

AP government's bumper offer Jivo 30 for poor people's pattas

Andhra Pradesh:ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్ పేదల పట్టాల కోసం జీవో 30:భుత్వ స్థలాల‌లో ఏళ్ల త‌ర‌బ‌డి నివాసం ఉంటున్న పేదలకు ప‌ట్టాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేర‌కు జీవో నెంబ‌ర్ 30ను విడుద‌ల చేసింది. ప‌ట్టాలు కావాల‌నుకుంటే గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అలా ద‌ర‌ఖాస్తు చేసుకున్నవారికి అధికారుల పరిశీల‌న త‌రువాత ప‌ట్టా ఇస్తారు.2019 అక్టోబ‌ర్ 15 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో బీపీఎల్‌కు దిగువ‌న ఉన్న కుటుంబాలు అభ్యంత‌రం లేని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లను క్రమ‌బ‌ద్ధీక‌రించాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్ పేదల పట్టాల కోసం జీవో 30 విజయవాడ, మార్చి 18 భుత్వ స్థలాల‌లో ఏళ్ల త‌ర‌బ‌డి నివాసం ఉంటున్న పేదలకు ప‌ట్టాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ…

Read More

Andhra Pradesh:పురమిత్రలో యాప్‌తో ఎన్నో ప్రయోజ‌నాలు, అందుబాటులో 150 పౌరసేవలు

Many benefits with the Puramitra app, 150 civic services available

Andhra Pradesh:పురమిత్రలో యాప్‌తో ఎన్నో ప్రయోజ‌నాలు, అందుబాటులో 150 పౌరసేవలు:రాష్ట్రంలో కూట‌మి ప్రభుత్వం ప్రజ‌ల‌కు సేవ‌లందించేందుకు కొత్త అన్వేష‌ణ‌లు చేస్తోంది. ఇప్పటికే వాట్సాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనే పౌరసేవ‌ల‌ను అందిస్తుంది. మరోవైపు రాష్ట్ర పుర‌పాల‌క మంత్రిత్వ శాఖ ప్రజ‌ల‌కు సేవ‌ల‌ను అందించేందుకు “పుర మిత్ర” యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప‌ట్టణ ప్రాంతాల్లో ఉండేవారు పౌర సేవ‌ల‌ను సులువుగా పొందేందుకు యాప్ ఉప‌యోగ ప‌డుతుంద‌ని రాష్ట్ర పుర‌పాల‌క మంత్రిత్వ శాఖ చెబుతోంది. పురమిత్రలో యాప్‌తో ఎన్నో ప్రయోజ‌నాలు, అందుబాటులో 150 పౌరసేవలు కాకినాడ, మార్చి 18 రాష్ట్రంలో కూట‌మి ప్రభుత్వం ప్రజ‌ల‌కు సేవ‌లందించేందుకు కొత్త అన్వేష‌ణ‌లు చేస్తోంది. ఇప్పటికే వాట్సాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనే పౌరసేవ‌ల‌ను అందిస్తుంది. మరోవైపు రాష్ట్ర పుర‌పాల‌క మంత్రిత్వ శాఖ ప్రజ‌ల‌కు సేవ‌ల‌ను అందించేందుకు “పుర మిత్ర” యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.…

Read More

Andhra Pradesh:గుంటూరు వైసీపీలో ప్రత్యేక కుంపట్లు

Kavati Manohar Naidu resigns as Municipal Corporation Mayor

Andhra Pradesh:గుంటూరు వైసీపీలో ప్రత్యేక కుంపట్లు:కావటి తప్పుకోవడంతో మిగిలిన వైసీపీ లీడర్లలో అయోమయంగుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు.. కలెక్టర్ కి తన రిజైన్ లెటర్ పంపించారు మనోహర్ నాయుడు. ప్రస్తుతం కావటి రాజీనామా వ్యవహారం గుంటూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కావటి కార్పొరేషన్‌లో తనకు తీవ్ర అవమానం ఎదురవుతోందని.. వాపోయారు. గుంటూరు వైసీపీలో ప్రత్యేక కుంపట్లు గుంటూరు, మార్చి 18 కావటి తప్పుకోవడంతో మిగిలిన వైసీపీ లీడర్లలో అయోమయంగుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు.. కలెక్టర్ కి తన రిజైన్ లెటర్ పంపించారు మనోహర్ నాయుడు. ప్రస్తుతం కావటి రాజీనామా వ్యవహారం గుంటూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన…

Read More

Andhra Pradesh:పవన్ డిఫెన్స్ లో పడిపొయారా

Pawan fall into defense

Andhra Pradesh:పవన్ డిఫెన్స్ లో పడిపొయారా:జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తాను అనుకున్నది సాధించలేకపోతున్నారు. లక్ష్యం కూడా ఎంత దూరంలో ఉందో తెలియదు. ముఖ్యమంత్రి గా పవన్ కల్యాణ్ ను చూడాలని కాపు సామాజికవర్గం, పవన్ అభిమానులు బలంగా కోరుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ లో అటువంటి ఆలోచన లేకపోవడంపై వారిలోనే చర్చ జరుగుతుంది. పవన్ డిఫెన్స్ లో పడిపొయారా విజయవాడ, మార్చి 18 జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తాను అనుకున్నది సాధించలేకపోతున్నారు. లక్ష్యం కూడా ఎంత దూరంలో ఉందో తెలియదు. ముఖ్యమంత్రి గా పవన్ కల్యాణ్ ను చూడాలని కాపు సామాజికవర్గం, పవన్ అభిమానులు బలంగా కోరుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ లో అటువంటి ఆలోచన లేకపోవడంపై వారిలోనే చర్చ జరుగుతుంది. తాము…

Read More

Andhra Pradesh:వైసీపీకి రానున్నదంతా గడ్డుకాలమే

ys jagan mohanreddy

Andhra Pradesh:వైసీపీకి రానున్నదంతా గడ్డుకాలమే:ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి రానున్న కాలమంతా గడ్డుకాలమే. ఎందుకంటే ఇప్పటికే అనేక విషయాలపై విచారణ ప్రారంభించిన ప్రస్తుత ప్రభుత్వం అన్ని విభాగాల్లో జరిగిన అవినీతిపై లోతైన దర్యాప్తు చేయనుంది. అయితే ఆధారాలను స్పష్టంగా సేకరించిన తర్వాత మాత్రమే కేసులు నమోదు చేయనున్నారు. న్యాయస్థానాల్లో వీగిపోకుండా పకడ్బందీగా అగ్రనేతల మెడ చుట్టూ కేసుల ఉచ్చు బిగుసుకునే ఛాన్స్ ఉంది. వైసీపీకి రానున్నదంతా గడ్డుకాలమే విజయవాడ, మార్చి 18 ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి రానున్న కాలమంతా గడ్డుకాలమే. ఎందుకంటే ఇప్పటికే అనేక విషయాలపై విచారణ ప్రారంభించిన ప్రస్తుత ప్రభుత్వం అన్ని విభాగాల్లో జరిగిన అవినీతిపై లోతైన దర్యాప్తు చేయనుంది. అయితే ఆధారాలను స్పష్టంగా సేకరించిన తర్వాత మాత్రమే కేసులు నమోదు చేయనున్నారు. న్యాయస్థానాల్లో వీగిపోకుండా పకడ్బందీగా అగ్రనేతల మెడ చుట్టూ కేసుల ఉచ్చు బిగుసుకునే ఛాన్స్…

Read More

Andhra Pradesh:ఆందోళనలో పరిటాల ఫ్యాన్స్

Paritala fans in turmoil

Andhra Pradesh:ఆందోళనలో పరిటాల ఫ్యాన్స్:టీడీపీ యువ నాయకుడు పరిటాల రవి ఓపికకు అధిష్టానం పరీక్ష పెడుతోంది. పదవుల పరంగా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇదిగో అదిగో అంటూ నిరేక్షించేలా చేస్తోంది. దాంతో టీడిపి అది నాయకత్వం మీద ధర్మవరం టీడీపీ కార్యకర్తలతో పాటు అనంతపురం జిల్లాలోని పరిటాల అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. అధిష్టానం మాటకు కట్టుబడి సీటు త్యాగం చేసిన తమ యువ నేతకు ఎందుకు ఇలా జరుగుతుందని టీడీపీ కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తుందంట. ఆందోళనలో పరిటాల ఫ్యాన్స్ అనంతపురం, మార్చి 15 టీడీపీ యువ నాయకుడు పరిటాల రవి ఓపికకు అధిష్టానం పరీక్ష పెడుతోంది. పదవుల పరంగా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇదిగో అదిగో అంటూ నిరేక్షించేలా చేస్తోంది. దాంతో టీడిపి అది నాయకత్వం మీద ధర్మవరం టీడీపీ కార్యకర్తలతో పాటు…

Read More

Andhra Pradesh:ఏపీలో ఫేక్‌ పెన్షన్ల గుట్టు

Fake pension scam in AP

Andhra Pradesh:ఏపీలో ఫేక్‌ పెన్షన్ల గుట్టు:ఏపీలో ఫేక్‌ పెన్షన్ల గుట్టు వీడుతోంది. గత కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్ల తనిఖీలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకు వైకల్యాన్ని బట్టి గరిష్టంగా రూ.15వేల వరకు పెన్షన్లు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ పత్రాలతో పెన్షన్లు పొందుతున్నారనే అభియోగాలపై ఆరోపణలు రావడంతో వికలాంగుల పెన్షన్లను తనిఖీ చేపట్టారు. ఏపీలో ఫేక్‌ పెన్షన్ల గుట్టు ఏపీలో ఫేక్‌ పెన్షన్ల గుట్టు వీడుతోంది. గత కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్ల తనిఖీలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకు వైకల్యాన్ని బట్టి గరిష్టంగా రూ.15వేల వరకు పెన్షన్లు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ పత్రాలతో పెన్షన్లు పొందుతున్నారనే అభియోగాలపై ఆరోపణలు రావడంతో వికలాంగుల పెన్షన్లను తనిఖీ చేపట్టారు.…

Read More

Andhra Pradesh:నవనగరాల నిర్మాణాల పూజకు మోడీ

Modi to worship the constructions of new cities

Andhra Pradesh:నవనగరాల నిర్మాణాల పూజకు మోడీ:ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవైపు పోలవరం, రెండోవైపు అమరావతిని పరుగులు పెట్టించే పనిలో ఉంది. కేంద్రంలోని ప్రభుత్వ సహకారంతో నిధులకు కొరత లేకుండా చూసుకుంటూ గతంలో చేసిన తప్పిదాలు జరగకుండా జాగ్రత్తపడుతోంది. ఇప్పటికే ఫైనలైజ్ అయిన నిర్మాణాలు పూర్తి చేసేందుకు సిద్ధమైంది.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేసింది కూటమి ప్రభుత్వం. నవనగరాల నిర్మాణాల పూజకు మోడీ అమరావతి, మార్చి 15 ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవైపు పోలవరం, రెండోవైపు అమరావతిని పరుగులు పెట్టించే పనిలో ఉంది. కేంద్రంలోని ప్రభుత్వ సహకారంతో నిధులకు కొరత లేకుండా చూసుకుంటూ గతంలో చేసిన తప్పిదాలు జరగకుండా జాగ్రత్తపడుతోంది. ఇప్పటికే ఫైనలైజ్ అయిన నిర్మాణాలు పూర్తి చేసేందుకు సిద్ధమైంది.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేసింది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి…

Read More

Andhra Pradesh:కలకలం రేపుతున్న విజయసాయిరెడ్డి లీక్స్

vijaysai reddy virel news

Andhra Pradesh:కలకలం రేపుతున్న విజయసాయిరెడ్డి లీక్స్:వైసీపీ హయాంలో మద్యం సరఫరాలో అవకతవకలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తుంటే.. అలాంటిదేమీ లేదు.. అంతా పారదర్శకంగానే జరిగిందని వైసీపీ గట్టిగా వాదిస్తోంది. ఇలాంటి టైమ్‌లో.. విజయసాయి రెడ్డి పేల్చిన లిక్కర్ బాంబ్.. ఆంధ్రా పాలిటిక్స్‌ని కుదిపేస్తోంది.నిప్పు లేనిదే పొగ రాదు. ఎంతో కొంత నిజం లేనిదే.. విమర్శలు, ఆరోపణలు రావు! ఇప్పుడు.. ఏపీలో లిక్కర్ స్కామ్ గురించి వినిపిస్తున్న చర్చలు, నాయకుల మాటలు వింటుంటే.. ఇదే అనిపిస్తోంది. కలకలం రేపుతున్న విజయసాయిరెడ్డి లీక్స్ విజయవాడ, మార్చి 14 వైసీపీ హయాంలో మద్యం సరఫరాలో అవకతవకలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తుంటే.. అలాంటిదేమీ లేదు.. అంతా పారదర్శకంగానే జరిగిందని వైసీపీ గట్టిగా వాదిస్తోంది. ఇలాంటి టైమ్‌లో.. విజయసాయి రెడ్డి పేల్చిన లిక్కర్ బాంబ్.. ఆంధ్రా పాలిటిక్స్‌ని కుదిపేస్తోంది.నిప్పు లేనిదే పొగ రాదు. ఎంతో కొంత…

Read More

Andhra Pradesh:కెమెరా ముందు పులి… జైల్లో పిల్లి!

posani krishna murali

Andhra Pradesh:కెమెరా ముందు పులి… జైల్లో పిల్లి!:మీరు మారిపోయారు సార్’… ఒక సినిమాలో ఆయన డైలాగ్ ఎంత పాపులర్ అంటే? క్యారెక్టర్ మార్చుకున్న ప్రతి ఒక్కరి గురించి చెప్పే సమయంలో ఆ డైలాగ్ వాడుతున్నారు. బహుశా ఆయన కూడా ఊహించి ఉండరేమో… తన గురించి ఈ డైలాగు వాడే రోజు ఒకటి వస్తుందని! రెండు వారాల జైలు జీవితంలో ఆయనను చూసిన పోలీసులు, కోర్టులో ఆయన ప్రవర్తన గమనించిన జనాలు ‘మీరు మారిపోయారు సార్’ అంటున్నారు. ‘వీధిలో పులి ఇంట్లో పిల్లి’ అనే సామెత వినే ఉంటారు. కెమెరా ముందు పులి… జైల్లో పిల్లి! కడప, మార్చి 13 మీరు మారిపోయారు సార్’… ఒక సినిమాలో ఆయన డైలాగ్ ఎంత పాపులర్ అంటే? క్యారెక్టర్ మార్చుకున్న ప్రతి ఒక్కరి గురించి చెప్పే సమయంలో ఆ డైలాగ్ వాడుతున్నారు.…

Read More