AP : నేపాల్ నుంచి ఏపీ వాసులను సురక్షితంగా వెనక్కి రప్పిస్తున్న ప్రభుత్వం

Nepal Earthquake Victims to Return to Andhra Pradesh Safely: Home Minister Vanagalapudi Anita

నేపాల్ లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపునకు చర్యలు సాయంత్రానికల్లా రాష్ట్రానికి చేరుకోనున్న బాధితులు సచివాలయంలో మంత్రులు లోకేశ్, దుర్గేశ్ సమీక్ష ఈ రోజు ఉదయం నేపాల్‌లో భూకంపం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ చిక్కుకుపోయిన వారిని స్వరాష్ట్రానికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు తక్షణమే చర్యలు చేపట్టింది. ఈ చర్యలను ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌, ఇంకా నేను సమీక్షించాం. సాయంత్రంలోపు నేపాల్‌ నుంచి ఏపీకి విమానంలో వచ్చే ప్రజలను విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, కడప విమానాశ్రయాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్వాగతం పలుకుతుంది. అక్కడి నుంచి వారి స్వస్థలాలకు చేర్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బాధితులను వారి స్వగృహాలకు చేర్చేందుకు మా కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది. జనవరి 13, 2026 న నేపాల్‌లో…

Read More

Vizag IT : విశాఖపట్నంలో కాగ్నిజెంట్ నూతన క్యాంపస్: ఐటీ రంగంలో కీలక ముందడుగు

Visakhapatnam IT Boom: Cognizant Announces Massive New Campus

Vizag IT : విశాఖపట్నంలో కాగ్నిజెంట్ నూతన క్యాంపస్: ఐటీ రంగంలో కీలక ముందడుగు:విశాఖపట్నం ఐటీ రంగంలో మరో కీలక ముందడుగు పడనుంది. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్ నగరంలో తమ నూతన క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో వేలాది మంది టెకీలకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. విశాఖ ఐటీకి మహర్దశ: కాగ్నిజెంట్ భారీ క్యాంపస్ ఏర్పాటు! విశాఖపట్నం ఐటీ రంగంలో మరో కీలక ముందడుగు పడనుంది. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్ నగరంలో తమ నూతన క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో వేలాది మంది టెకీలకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కాగ్నిజెంట్ సంస్థ తమ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా విశాఖపట్నంలోని కాపులుప్పాడ ప్రాంతాన్ని ఎంచుకుంది. సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక…

Read More

Lokesh : యోగాంధ్ర విజయంతో లోకేశ్ సంతోషం: ప్రధానికి గిన్నిస్ కానుక

Lokesh Hails Yogaandhra Success, Eyes Vizag as South India's Top IT Hub

Lokesh : యోగాంధ్ర విజయంతో లోకేశ్ సంతోషం: ప్రధానికి గిన్నిస్ కానుక:ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో విజయవంతంగా జరిగిన యోగాంధ్ర కార్యక్రమం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేరుస్తున్నారని, దానికి కృతజ్ఞతగా ఆయనకు ఒక గిన్నిస్ రికార్డును కానుకగా అందించాలనే సదుద్దేశంతోనే యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు లోకేశ్ తెలిపారు. విశాఖ ఐటీ అభివృద్ధిపై లోకేశ్ కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో విజయవంతంగా జరిగిన యోగాంధ్ర కార్యక్రమం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేరుస్తున్నారని, దానికి కృతజ్ఞతగా ఆయనకు ఒక గిన్నిస్ రికార్డును కానుకగా అందించాలనే సదుద్దేశంతోనే యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు లోకేశ్ తెలిపారు. మేము ఊహించిన…

Read More

Vizag : విశాఖకు కాగ్నిజెంట్ రాక: ఏపీ ఐటీకి కొత్త ఊపు

Cognizant to Establish IT Campus in Visakhapatnam, Investing ₹1582 Crores

Vizag : విశాఖకు కాగ్నిజెంట్ రాక: ఏపీ ఐటీకి కొత్త ఊపు:ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగానికి ప్రోత్సాహాన్ని అందించే దిశగా మరో కీలక ముందడుగు పడింది. ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్ విశాఖపట్నంలో తమ ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. కాగ్నిజెంట్ విశాఖలో: రూ. 1582 కోట్లతో ఐటీ క్యాంపస్, 8 వేల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగానికి ప్రోత్సాహాన్ని అందించే దిశగా మరో కీలక ముందడుగు పడింది. ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్ విశాఖపట్నంలో తమ ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ పరిణామం రాష్ట్రంలో, ముఖ్యంగా విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను సృష్టించనుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో ఐటీ కార్యకలాపాలను విస్తరించాలనే లక్ష్యంతో కాగ్నిజెంట్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ…

Read More

Lokesh : లోకేశ్ ఢిల్లీ పర్యటన: అమిత్ షాతో కీలక భేటీ

Lokesh Meets Amit Shah in Delhi: Key Discussions on Andhra Pradesh Issues

Lokesh : లోకేశ్ ఢిల్లీ పర్యటన: అమిత్ షాతో కీలక భేటీ:ఏపీ మంత్రి నారా లోకేశ్‌ బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. దాదాపు 25 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను లోకేశ్‌ కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేశ్ భేటీ  ఏపీ మంత్రి నారా లోకేశ్‌ బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. దాదాపు 25 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధికి సంబంధించిన పలు…

Read More

Nara Lokesh : కార్యకర్తలకు అండగా మంత్రి నారా లోకేష్: బాలకోటిరెడ్డి కుటుంబానికి ఆసరా

Minister Nara Lokesh Stands by Party Workers: A Pillar of Support for Balakotireddy's Family

Nara Lokesh : కార్యకర్తలకు అండగా మంత్రి నారా లోకేష్: బాలకోటిరెడ్డి కుటుంబానికి ఆసరా:‘కార్యకర్తే అధినేత’ అనే నినాదాన్ని నారా లోకేష్ (విద్య, ఐటీ శాఖల మంత్రి) అక్షరాలా పాటిస్తున్నారు. ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రౌడీల దాడిలో దారుణ హత్యకు గురైన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి మంత్రి లోకేష్ పెద్దకొడుకులా అండగా ఉంటానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. కార్యకర్తలకు లోకేష్ అండగా ‘కార్యకర్తే అధినేత’ అనే నినాదాన్ని నారా లోకేష్ (విద్య, ఐటీ శాఖల మంత్రి) అక్షరాలా పాటిస్తున్నారు. ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రౌడీల దాడిలో దారుణ హత్యకు గురైన పల్నాడు…

Read More

Nara Lokesh : నారా లోకేష్: విద్యార్థుల కోసం ‘తల్లికి వందనం’ పథకానికి సీఎం ఆమోదం

Nara Lokesh: CM Approves 'Thalliki Vandanam' for Students

Nara Lokesh :ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం నాడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మరియు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ, ‘సూపర్ సిక్స్’ హామీలలో కీలకమైన ‘తల్లికి వందనం’ పథకానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారని వెల్లడించారు. నారా లోకేష్: విద్యార్థుల కోసం ‘తల్లికి వందనం’ పథకానికి సీఎం ఆమోదం ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం నాడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మరియు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ, ‘సూపర్ సిక్స్’ హామీలలో కీలకమైన ‘తల్లికి వందనం’ పథకానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారని వెల్లడించారు.‘తల్లికి వందనం’ పథకం కింద అర్హులైన విద్యార్థుల…

Read More

AP : మహానాడులో అంతా చినబాబుదే

Nara Lokesh was a special attraction in the Kadapa Mahanadu.

AP :కడప మహానాడులో నారా లోకేశ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మహానాడు వేదికగా ఆరు శాసనాలను ప్రకటించారు. నారా లోకేశ్ ప్రసంగం కూడా కార్యకర్తలే తనకు అధినేతలు ఆయన చెప్పుకొచ్చారు. భవిష్యత్ లో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకే పెద్దపీట వేస్తుందని కూడా మహానాడు వేదికగా లోకేశ్ హామీ ఇచ్చారు. మహానాడులో అంతా చినబాబుదే కడప, మే 28 కడప మహానాడులో నారా లోకేశ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మహానాడు వేదికగా ఆరు శాసనాలను ప్రకటించారు. నారా లోకేశ్ ప్రసంగం కూడా కార్యకర్తలే తనకు అధినేతలు ఆయన చెప్పుకొచ్చారు. భవిష్యత్ లో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకే పెద్దపీట వేస్తుందని కూడా మహానాడు వేదికగా లోకేశ్ హామీ ఇచ్చారు. కార్యకర్తలు నేతలపైన ఆధారపడవద్దని జనంలోకి వెళ్లాలని, అప్పుడే వెతుక్కుంటూ తెలుగుదేశం పార్టీ మీ వెంట వస్తుందని నారా…

Read More

Andhra Pradesh : పసుపు దండు ప్రక్షాళన

A massive purge is about to begin in the Telugu Desam Party. The party executive will be radically changed in the backdrop of Nara Lokesh being given a key position on the occasion of Mahanadu.

Andhra Pradesh :తెలుగుదేశం పార్టీలో భారీగా ప్రక్షాళన మొదల కానుంది. మహానాడు సందర్భంగా నారా లోకేశ్ కు కీలక పదవి ఇవ్వనున్న నేపథ్యంలో పార్టీ కార్యవర్గాన్ని సమూలంగా మార్చనున్నారు. గతంలో ఉన్న వారిని కొందరిని కొనసాగించడంతో పాటు కొత్త వారిని పార్టీ కార్యవర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేశ్ పదవీ బాధ్యతలను చేపట్టనున్న సమయంలో ఆయన అనుకూలమైన టీంను చంద్రబాబు సెట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. పసుపు దండు ప్రక్షాళన. కడప, మే 22 తెలుగుదేశం పార్టీలో భారీగా ప్రక్షాళన మొదల కానుంది. మహానాడు సందర్భంగా నారా లోకేశ్ కు కీలక పదవి ఇవ్వనున్న నేపథ్యంలో పార్టీ కార్యవర్గాన్ని సమూలంగా మార్చనున్నారు. గతంలో ఉన్న వారిని కొందరిని కొనసాగించడంతో పాటు కొత్త వారిని పార్టీ కార్యవర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. పార్టీ వర్కింగ్…

Read More

Andhra Pradesh : మన మిత్రలో మరిన్ని సేవలు

nara lokesh

Andhra Pradesh :ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి దూసుకుపోతుందని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఐదు లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని అన్నారు. మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. మన మిత్రలో మరిన్ని సేవలు విజయవాడ, మే 16 ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి దూసుకుపోతుందని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఐదు లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని అన్నారు. మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భారీ పారిశ్రామిక సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. వాళ్లకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు ఆ దిశగానే…

Read More