KTR : ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక మలుపులు:తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-రేస్ కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో కీలక ఆధారాల సేకరణపై దృష్టి సారించిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫార్ములా ఈ-రేస్ కేసు: కేటీఆర్ మొబైల్, ల్యాప్టాప్ సమర్పణపై ఉత్కంఠ తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-రేస్ కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో కీలక ఆధారాల సేకరణపై దృష్టి సారించిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఉపయోగించిన మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ను ఈరోజు సాయంత్రంలోగా తమకు అందజేయాలని గడువు విధించారు. అయితే, ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను ఏసీబీకి ఇవ్వడంపై కేటీఆర్ తన న్యాయవాదులతో…
Read MoreTag: Telangana News
Seethakka :కేటీఆర్కు జైలుపై ఆసక్తి : మంత్రి సీతక్క వ్యంగ్యాస్త్రాలు
Seethakka :కేటీఆర్కు జైలుపై ఆసక్తి : మంత్రి సీతక్క వ్యంగ్యాస్త్రాలు:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు వెళ్లాలని ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తోందని రాష్ట్ర మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు. జైలుకు వెళ్లాలని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు” – మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు వెళ్లాలని ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తోందని రాష్ట్ర మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు.వీలైనంత త్వరగా జైలుకు వెళ్లేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారని సీతక్క అన్నారు. “కల్వకుంట్ల కవిత జైలుకు…
Read MoreKTR : కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు: విచారణకు సిద్ధం, జైలుకు భయం లేదు!
KTR :బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా వన్ రేసింగ్ అవినీతి ఆరోపణలపై ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విచారణకు ఇప్పటికే మూడుసార్లు పిలిచారని, ఇంకో 30 సార్లు పిలిచినా వస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు: కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు, విచారణకు సిద్ధం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా వన్ రేసింగ్ అవినీతి ఆరోపణలపై ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విచారణకు ఇప్పటికే మూడుసార్లు పిలిచారని, ఇంకో 30 సార్లు పిలిచినా వస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో జైలుకు వెళ్ళానని, ఇప్పుడు మళ్ళీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా…
Read MoreKaleshwaram Project : కాళేశ్వరం, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సీపీఐ కూనంనేని తీవ్ర విమర్శలు
Kaleshwaram Project :సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలంగాణలోని గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రాజెక్టు కోసం ఇకపై ప్రజాధనాన్ని ఖర్చు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కాళేశ్వరం, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సీపీఐ కూనంనేని తీవ్ర విమర్శలు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలంగాణలోని గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రాజెక్టు కోసం ఇకపై ప్రజాధనాన్ని ఖర్చు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. హైదరాబాద్లో శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్నీ తానే వ్యవహరించిన కేసీఆర్, ఇప్పుడు ప్రాజెక్టుతో తనకు ఎలాంటి సంబంధం లేనట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో అదనంగా ఒక్క ఎకరాకు కూడా…
Read MoreAndhra and Telangana : అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త: రూ. 1000 కోట్ల ఆస్తులు తిరిగి రానున్నాయి!
Andhra and Telangana :అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట లభించింది! అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీల నుంచి స్వాధీనం చేసుకున్న సుమారు రూ. 1,000 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను బాధితులకు అప్పగించేందుకు ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) గత నెలలో దాఖలు చేసిన రెస్ట్రిట్యూషన్ దరఖాస్తుకు హైదరాబాద్ స్పెషల్ పీఎంఎల్ఏ కోర్టు ఇటీవల ఆమోదం తెలిపింది. అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట లభించింది! అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీల నుంచి స్వాధీనం చేసుకున్న సుమారు రూ. 1,000 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను బాధితులకు అప్పగించేందుకు ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) గత నెలలో దాఖలు చేసిన రెస్ట్రిట్యూషన్ దరఖాస్తుకు హైదరాబాద్ స్పెషల్ పీఎంఎల్ఏ కోర్టు ఇటీవల ఆమోదం తెలిపింది.గత కొన్నేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈడీ అంచనా ప్రకారం, సుమారు 19 లక్షల మంది…
Read MorePUB :హైదరాబాద్ పబ్లపై పోలీసుల మెరుపుదాడి: డ్రగ్స్ సేవించిన డీజే సహా నలుగురు అరెస్ట్
PUB :సైబరాబాద్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) హైదరాబాద్లోని పబ్లలో మాదకద్రవ్యాల వినియోగంపై నిన్న రాత్రి ఉక్కుపాదం మోపింది. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లోని పలు పబ్లపై ఆకస్మిక దాడులు చేసి, గంజాయి సేవించిన నలుగురు యువకులను అరెస్టు చేశారు. హైదరాబాద్ పబ్లపై పోలీసుల మెరుపుదాడి సైబరాబాద్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) హైదరాబాద్లోని పబ్లలో మాదకద్రవ్యాల వినియోగంపై నిన్న రాత్రి ఉక్కుపాదం మోపింది. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లోని పలు పబ్లపై ఆకస్మిక దాడులు చేసి, గంజాయి సేవించిన నలుగురు యువకులను అరెస్టు చేశారు. వీరిలో ఒక DJ ప్లేయర్ కూడా ఉన్నాడు. నగరంలోని పబ్లలో డ్రగ్స్ వినియోగం జరుగుతోందన్న సమాచారం మేరకు సైబరాబాద్ SOT పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. ముఖ్యంగా గచ్చిబౌలిలోని SLS టెర్మినల్ మాల్లోని క్లబ్ రఫ్ పబ్ మరియు…
Read MoreRevanth Reddy : ఇంజినీరింగ్ ఫీజుల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి
Revanth Reddy :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల పెంపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీజుల పెంపునకు గల కారణాలు, విద్యా నాణ్యత, నిబంధనల అమలుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్ ఫీజుల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల పెంపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీజుల పెంపునకు గల కారణాలు, విద్యా నాణ్యత, నిబంధనల అమలుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో కన్వీనర్ కోటా సీట్లలో చేరేందుకు విద్యార్థులు వెనుకాడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. రాబోయే మూడేళ్ల (2025-26, 2026-27, 2027-28 విద్యా సంవత్సరాలు) కాలానికి ఇంజినీరింగ్ కళాశాలలకు కొత్త…
Read MoreKCR : కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు కేసీఆర్ హాజరు
KCR :తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు, కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు రహస్యంగా (‘ఇన్కెమెరా’ పద్ధతిలో) ఈ విచారణ జరిగింది. కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు కేసీఆర్ హాజరు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు, కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు రహస్యంగా (‘ఇన్కెమెరా’ పద్ధతిలో) ఈ విచారణ జరిగింది. ఈ కేసులో 115వ సాక్షిగా హాజరైన కేసీఆర్ను కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, సంబంధిత నిర్ణయాలు, నీటి వినియోగం గురించి ప్రశ్నించారు. ముఖ్యాంశాలు: కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణ. జస్టిస్ ఘోష్ పలు ప్రశ్నలు…
Read MoreKCR : కేసీఆర్: జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు నేడు కేసీఆర్
KCR :హైదరాబాద్, తెలంగాణ: మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేడు, జూన్ 11, 2025న ఉదయం 11 గంటలకు బూర్గుల రామకృష్ణారావు భవన్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరుకానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ జరుపుతున్న విచారణలో ఇది ఒక కీలక ఘట్టం. కేసీఆర్: జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు నేడు కేసీఆర్ హైదరాబాద్, తెలంగాణ: మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేడు, జూన్ 11, 2025న ఉదయం 11 గంటలకు బూర్గుల రామకృష్ణారావు భవన్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరుకానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ జరుపుతున్న విచారణలో ఇది ఒక కీలక ఘట్టం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది మార్చిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం,…
Read MoreB.R.S : బీఆర్ ఎస్.. సెంటిమెంట్
B.R.S : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సెంటిమెంటు చాలా ఎక్కువ. ఆయన హేతువాది అని ఎక్కడా చెప్పుకోలేదు. అయితే.. గియితే.. కమ్యూనిస్టు భావజాలం కొంత మేరకు ఉన్నా.. అవి ఆయన సెంటిమెంటుకు అడ్డం కూడా కాలేదు. నుదిటిన బొట్టు పెట్టినా.. ఎన్నికల సమయంలో యాగాలు చేసినా.. ఆయన సెంటిమెంటు స్పష్టంగా కనిపిస్తుంది. బీఆర్ ఎస్.. సెంటిమెంట్ మెదక్,, జూన్ 4 తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సెంటిమెంటు చాలా ఎక్కువ. ఆయన హేతువాది అని ఎక్కడా చెప్పుకోలేదు. అయితే.. గియితే.. కమ్యూనిస్టు భావజాలం కొంత మేరకు ఉన్నా.. అవి ఆయన సెంటిమెంటుకు అడ్డం కూడా కాలేదు. నుదిటిన బొట్టు పెట్టినా.. ఎన్నికల సమయంలో యాగాలు చేసినా.. ఆయన సెంటిమెంటు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్క ఎన్నికల సమయం అనేకాదు.. అసలు ఆది…
Read More