iPhone : అమెరికా మార్కెట్‌కు భారత ఐఫోన్‌ల జోరు

Apple Shifts Production: 'Made in India' iPhones Flood US Market Amid US-China Trade War

iPhone :అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం ప్రపంచ సరఫరా గొలుసులో కీలక మార్పులకు దారితీస్తోంది. చైనా ఉత్పత్తులపై అమెరికా విధించిన భారీ సుంకాల కారణంగా ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తన ఉత్పత్తి వ్యూహాన్ని మార్చుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో, యాపిల్ సంస్థ ఇప్పుడు భారతదేశంలో తయారైన ఐఫోన్లను పెద్ద ఎత్తున అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఇది ఒకరకంగా చైనాకు పెద్ద దెబ్బేనని చెప్పాలి. అమెరికాకు ‘మేడ్ ఇన్ ఇండియా’ ఐఫోన్‌ల భారీ ఎగుమతులు: చైనాకు గట్టి ఎదురుదెబ్బ అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం ప్రపంచ సరఫరా గొలుసులో కీలక మార్పులకు దారితీస్తోంది. చైనా ఉత్పత్తులపై అమెరికా విధించిన భారీ సుంకాల కారణంగా ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తన ఉత్పత్తి వ్యూహాన్ని మార్చుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో, యాపిల్ సంస్థ ఇప్పుడు భారతదేశంలో…

Read More

Praneeth Rao : ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ దర్యాప్తు ముమ్మరం

Phone Tapping Case: SIT Intensifies Probe

Praneeth Rao :ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈరోజు (శుక్రవారం) ప్రణీత్ రావు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. గతంలో ప్రణీత్ రావును సిట్ పలుమార్లు ప్రశ్నించింది. హార్డ్ డిస్క్‌ల ధ్వంసం, ఆధారాలు మాయం చేయడంలో ప్రణీత్ రావు కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు: కొనసాగుతున్న సిట్ దర్యాప్తు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈరోజు (శుక్రవారం) ప్రణీత్ రావు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. గతంలో ప్రణీత్ రావును సిట్ పలుమార్లు ప్రశ్నించింది. హార్డ్ డిస్క్‌ల ధ్వంసం, ఆధారాలు మాయం చేయడంలో ప్రణీత్ రావు కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజు రాత్రి ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన పరికరాలు, హార్డ్‌ డిస్క్‌లను ప్రణీత్…

Read More

Trump : ముగిసిన వివాదం.. ట్రంప్ కు మస్క్ క్షమాపణ

Trump Accepts Musk's Apology: Feud Concludes!

Trump :అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌ల మధ్య కొద్ది రోజులుగా నడుస్తున్న మాటల యుద్ధానికి తెరపడింది. ట్రంప్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మస్క్ క్షమాపణ చెప్పగా, దానిని అధ్యక్షుడు ఆమోదించినట్లు వైట్ హౌస్ బుధవారం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ పరిణామంతో ఇరు ప్రముఖుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టినట్టయింది. ట్రంప్ క్షమాపణను అంగీకరించిన మస్క్.. వివాదానికి ముగింపు! 12-06-2025 గురువారం అంతర్జాతీయ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌ల మధ్య కొద్ది రోజులుగా నడుస్తున్న మాటల యుద్ధానికి తెరపడింది. ట్రంప్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మస్క్ క్షమాపణ చెప్పగా, దానిని అధ్యక్షుడు ఆమోదించినట్లు వైట్ హౌస్ బుధవారం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ పరిణామంతో ఇరు ప్రముఖుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టినట్టయింది. వివాదానికి దారితీసిన…

Read More

Nara Lokesh : నారా లోకేష్: విద్యార్థుల కోసం ‘తల్లికి వందనం’ పథకానికి సీఎం ఆమోదం

Nara Lokesh: CM Approves 'Thalliki Vandanam' for Students

Nara Lokesh :ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం నాడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మరియు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ, ‘సూపర్ సిక్స్’ హామీలలో కీలకమైన ‘తల్లికి వందనం’ పథకానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారని వెల్లడించారు. నారా లోకేష్: విద్యార్థుల కోసం ‘తల్లికి వందనం’ పథకానికి సీఎం ఆమోదం ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం నాడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మరియు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ, ‘సూపర్ సిక్స్’ హామీలలో కీలకమైన ‘తల్లికి వందనం’ పథకానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారని వెల్లడించారు.‘తల్లికి వందనం’ పథకం కింద అర్హులైన విద్యార్థుల…

Read More

KCR : కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు కేసీఆర్ హాజరు

KCR Appears Before Kaleshwaram Inquiry Commission

KCR :తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు, కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు రహస్యంగా (‘ఇన్‌కెమెరా’ పద్ధతిలో) ఈ విచారణ జరిగింది. కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు కేసీఆర్ హాజరు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు, కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు రహస్యంగా (‘ఇన్‌కెమెరా’ పద్ధతిలో) ఈ విచారణ జరిగింది. ఈ కేసులో 115వ సాక్షిగా హాజరైన కేసీఆర్‌ను కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, సంబంధిత నిర్ణయాలు, నీటి వినియోగం గురించి ప్రశ్నించారు. ముఖ్యాంశాలు: కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణ. జస్టిస్ ఘోష్ పలు ప్రశ్నలు…

Read More

UPI Payments : యూపీఐలో కొత్త మార్పులు: పెద్ద మొత్తాల పేమెంట్స్‌కు ఛార్జీలు!

upi payments

UPI Payments :యూపీఐ ద్వారా రూ. 3 వేలకుపైగా చేసే చెల్లింపులపై మర్చంట్ ఛార్జీలు విధించాలని కేంద్రం యోచిస్తోంది. బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల ఖర్చులను భర్తీ చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. యూపీఐలో కొత్త మార్పులు: పెద్ద మొత్తాల పేమెంట్స్‌కు ఛార్జీలు! యూపీఐ ద్వారా రూ. 3 వేలకుపైగా చేసే చెల్లింపులపై మర్చంట్ ఛార్జీలు విధించాలని కేంద్రం యోచిస్తోంది. బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల ఖర్చులను భర్తీ చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జీరో ఎండీఆర్ పాలసీ అమల్లో ఉంది. కొత్త ఛార్జీలు యూజర్లపై నేరుగా ప్రభావం చూపవు, వ్యాపారులే భరించాలి. ఒకటి, రెండు నెలల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. డిజిటల్ చెల్లింపుల విప్లవానికి యూపీఐ కేరాఫ్ అని చెప్పొచ్చు. కిరాణా దుకాణంలో చిన్నపాటి వస్తువుల కొనుగోలు…

Read More

Supreme Court : సుప్రీంకోర్టు తీర్పు ఆస్తి రిజిస్ట్రేషన్ మాత్రమే యాజమాన్యానికి సరిపోదు

Registration alone is not enough to claim ownership of that land.. Supreme Court's sensational ruling

ఆస్తుల విషయంలో కేవలం రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నంత మాత్రాన పూర్తి యాజమాన్య హక్కులు లభించినట్లు కాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఆస్తి యజమానులు, న్యాయ నిపుణులు, రియల్ ఎస్టేట్ రంగంపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ అనేది ప్రక్రియలో ఒక భాగం మాత్రమేనని, చట్టపరమైన యాజమాన్యానికి అది సమానం కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? గతంలో చాలామంది ఆస్తి రిజిస్టర్ అయితే యాజమాన్యం తమకే దక్కుతుందని భావించేవారు. అయితే, సుప్రీంకోర్టు తాజా తీర్పు ఈ అభిప్రాయాన్ని మార్చేసింది. ఆస్తిని వినియోగించుకోవడం, నిర్వహించడం, బదిలీ చేయడం వంటి చట్టపరమైన హక్కులే నిజమైన యాజమాన్యం కిందకు వస్తాయని కోర్టు వివరించింది. “కేవలం రిజిస్ట్రేషన్ పూర్తి యాజమాన్య హక్కులను కల్పించదు” అని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. యాజమాన్యాన్ని…

Read More

KCR : కేసీఆర్: జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు నేడు కేసీఆర్

KCR to appear before Justice Ghosh Commission today

KCR :హైదరాబాద్, తెలంగాణ: మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేడు, జూన్ 11, 2025న ఉదయం 11 గంటలకు బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరుకానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ జరుపుతున్న విచారణలో ఇది ఒక కీలక ఘట్టం. కేసీఆర్: జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు నేడు కేసీఆర్ హైదరాబాద్, తెలంగాణ: మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేడు, జూన్ 11, 2025న ఉదయం 11 గంటలకు బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరుకానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ జరుపుతున్న విచారణలో ఇది ఒక కీలక ఘట్టం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది మార్చిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం,…

Read More

Balakrishna : అఖండ 2-తాండవం: బాలకృష్ణ టీజర్ రికార్డుల సునామీ, ఫ్యాన్ కాల్ వైరల్!

Akhanda 2 - Thandavam: Balakrishna's Teaser Shatters Records, Fan Call Goes Viral!

Balakrishna :నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘అఖండ 2-తాండవం’ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం తెలిసిందే. అఖండ 2-తాండవం: బాలకృష్ణ టీజర్ రికార్డుల సునామీ, ఫ్యాన్ కాల్ వైరల్! నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘అఖండ 2-తాండవం’ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా టీజర్‌ను బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. కేవలం 24 గంటల్లోనే ఈ…

Read More

RCB : తొక్కిసలాటల్లో 189 మంది మృతి

Major Stampedes In India Last Year

RCB : దేశంలో గత ఏడాది కాలంలో పలు తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ విషాధ ఘటనల్లో ఇప్పటివరకు 182 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని వందల మంది గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటిదాకా 11 మంది మృతి చెందారు. తొక్కిసలాటల్లో 189 మంది మృతి హైదరాబాద్, జూన్ 5 దేశంలో గత ఏడాది కాలంలో పలు తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ విషాధ ఘటనల్లో ఇప్పటివరకు 182 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని వందల మంది గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటిదాకా 11 మంది మృతి చెందారు. గతేడాది ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా సందర్భంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన దగ్గరి నుంచి తాజా ఘటన…

Read More