“Go to Pakistan! – Deputy CM Pawan Kalyan Slams Congress Leaders | Intense Political Clash”
Read MoreTag: telugu news
“Sri Teja Who Doesn’t Recognize Anyone | Emotional Twist Unfolds!”|
“Sri Teja Who Doesn’t Recognize Anyone | Emotional Twist Unfolds!”|
Read Moreసంక్షిప్త వార్తలు:05-1-2025
సంక్షిప్త వార్తలు:05-1-2025:సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ మీడియా సమావేశం నిర్వహించారు. , ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరు తో కర్రగుట్టలను చుట్టుముట్టి మావోయిస్టులను, ఆదివాసులను చంపుతున్నారు మావోయిస్టులు చర్చలకు సిద్ధమని లేఖ రాసినానీ కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు లతో శాంతియుతంగా చర్చలు జరపాలి. ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి యాదాద్రి భువనగిరి సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ మీడియా సమావేశం నిర్వహించారు. , ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ…
Read MoreHyderabad:దోస్త్..కు అంతా సిద్ధం
Hyderabad:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదు. ఇంటర్ ఫలితాలు వచ్చి వారం రోజులు గడుస్తున్నా దోస్త్ షెడ్యూల్పై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలపై సందిగ్ధత నెలకొంది. సాధారణంగా ఇంటర్ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దోస్త్ షెడ్యూల్ జారీ చేసేవారు. దోస్త్..కు అంతా సిద్ధం హైదరాబాద్, ఏప్రిల్ 30 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదు. ఇంటర్ ఫలితాలు వచ్చి వారం రోజులు గడుస్తున్నా దోస్త్ షెడ్యూల్పై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్…
Read MoreHyderabad:ఆపరేషన్ లోకల్ లో కమలం
Hyderabad:రాజకీయాల్లో ఇప్పటి వరకూ ఓ లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటోంది బీజేపీ. లెక్కలు మారబోతున్నాయని ప్రత్యర్థులకు హెచ్చరిక సైరన్ చేస్తోంది. అధికారం దిశగా సరికొత్త వ్యూహాాలకు పదునుపెడుతూ ముందుకు సాగుదాం అంటోంది బిజెపి అదిష్టానం. కేవలం మాటలు మాత్రమే కాదు, ఇప్పటికే ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలందుతున్నాయి.తెలంగాణలో గతంతో పోల్చితే బిజేపి బాగా బలపడింది. ఆపరేషన్ లోకల్ లో కమలం హైదరాబాద్, ఏప్రిల్ 30 అధికారం దిశగా సరికొత్త వ్యూహాాలకు పదునుపెడుతూ ముందుకు సాగుదాం అంటోంది బిజెపి అదిష్టానం. కేవలం మాటలు మాత్రమే కాదు, ఇప్పటికే ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలందుతున్నాయి.తెలంగాణలో గతంతో పోల్చితే బిజేపి బాగా బలపడింది. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ తరువాత తామే అంటూ ఆ పార్టీ నేతలు మాంచి జోష్…
Read MoreWarangal:మైండ్ గేమ్ లో మావోయిస్టులు
Warangal:బచావో కర్రెగుట్టల పేరుతో.. భద్రతా బలగాలు దూసుకెళ్లాయి. దాదాపు ఏడు రోజులుగా జల్లెడ పడుతున్నాయి. భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో సాయుధ బలగాలు ముందుకెళ్లినా.. ఫలితం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే.. మావోయిస్టులు కావాలనే భద్రతా బలగాలను కర్రెగుట్టల వైపు రప్పించారా.. బలగాల దృష్టి మరల్చి మరో ప్రాంతానికి వెళ్లారా అనే చర్చ జరుగుతోంది. మైండ్ గేమ్ లో మావోయిస్టులు వరంగల్ , ఏప్రిల్ 30 బచావో కర్రెగుట్టల పేరుతో.. భద్రతా బలగాలు దూసుకెళ్లాయి. దాదాపు ఏడు రోజులుగా జల్లెడ పడుతున్నాయి. భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో సాయుధ బలగాలు ముందుకెళ్లినా.. ఫలితం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే.. మావోయిస్టులు కావాలనే భద్రతా బలగాలను కర్రెగుట్టల వైపు రప్పించారా.. బలగాల దృష్టి మరల్చి మరో ప్రాంతానికి వెళ్లారా అనే చర్చ జరుగుతోంది. మావోయిస్టులు మరేదో…
Read MoreHyderabad:ప్రతి 4 నెలలకు ఒక కమిషనర్.. ఇదేం పాలనా.. గ్రేటర్ హస్తవ్యస్తం
Hyderabad:గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్….దేశంలోనే పెద్ద కార్పొరేషన్లలో ఒకటి. వేలాది కోట్ల రూపాయల బడ్జెట్. కోటి మందికి పైగా జనాభా. అలాంటి కార్పొరేషన్ లో పథకాలు అమలు చేయాలన్నా…ప్రాజెక్టులు టేకప్ చేయాలన్నా..పనులు-ప్రాధాన్యతలు-అవసరాలను బట్టి చేపట్టాలన్నా వాటిపై ఉన్నతాధికారులకు సరైన అవగాహన ఉండాలి.16నెలల్లో నలుగురు కమిషనర్లు…ఇదీ మన జీహెచ్ఎంసీ పరిస్థితి అన్న టాక్ తెలంగాణ రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది. ప్రతి 4 నెలలకు ఒక కమిషనర్.. ఇదేం పాలనా.. గ్రేటర్ హస్తవ్యస్తం హైదరాబాద్, ఏప్రిల్ 30 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్….దేశంలోనే పెద్ద కార్పొరేషన్లలో ఒకటి. వేలాది కోట్ల రూపాయల బడ్జెట్. కోటి మందికి పైగా జనాభా. అలాంటి కార్పొరేషన్ లో పథకాలు అమలు చేయాలన్నా…ప్రాజెక్టులు టేకప్ చేయాలన్నా..పనులు-ప్రాధాన్యతలు-అవసరాలను బట్టి చేపట్టాలన్నా వాటిపై ఉన్నతాధికారులకు సరైన అవగాహన ఉండాలి.16నెలల్లో నలుగురు కమిషనర్లు…ఇదీ మన జీహెచ్ఎంసీ పరిస్థితి అన్న టాక్ తెలంగాణ…
Read MoreHyderabad:ఆయుర్వేదంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
Hyderabad:భారత హెల్త్ కేర్ రంగం అద్భుతమైన పురోగతి సాధిస్తోంది. ఆధునిక సాంకేతికకు మూలికా, ఆయుర్వేద నివారణలను మిళితం చేయడం చేయడం ద్వారా మెరుగైన చికిత్స అందించడానికి, సంప్రదాయ, ఆయుర్వేదంతో కొత్త మందులు అందించడానికి అవకాశం ఏర్పడుతోదంి. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తు వేగంగా అభివృద్ది చెందుతోంది. వ్యాధి నిర్దారణ, నివారణ, ఆవిష్కరణ, పరిశోధన ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఆయుర్వేదంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హైదరాబాద్, ఏప్రిల్ 30 భారత హెల్త్ కేర్ రంగం అద్భుతమైన పురోగతి సాధిస్తోంది. ఆధునిక సాంకేతికకు మూలికా, ఆయుర్వేద నివారణలను మిళితం చేయడం చేయడం ద్వారా మెరుగైన చికిత్స అందించడానికి, సంప్రదాయ, ఆయుర్వేదంతో కొత్త మందులు అందించడానికి అవకాశం ఏర్పడుతోదంి. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తు వేగంగా అభివృద్ది చెందుతోంది. వ్యాధి నిర్దారణ, నివారణ, ఆవిష్కరణ, పరిశోధన ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. పతంజలి రీసెర్చ్…
Read MoreLahore:ఎడారిగా మారుతున్న పాకిస్తాన్
Lahore:పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం సింధు జల ఒప్పందం నుంచి దూరంగా ఉంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి, భారతదేశం, పాకిస్తాన్ మధ్య మూడు యుద్ధాలు జరిగాయి. కానీ సింధు జల ఒప్పందం కొనసాగింది. కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తన కార్యకలాపాలను మానుకోలేదు. ఇప్పుడు భారతదేశం ఒప్పందం నుంచి దూరంగా ఉండటంతో, పాకిస్తాన్ తన సాధారణ బెదిరింపులకు దిగింది. ఎడారిగా మారుతున్న పాకిస్తాన్ లాహోర్, ఏప్రిల్ 30 పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం సింధు జల ఒప్పందం నుంచి దూరంగా ఉంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి, భారతదేశం, పాకిస్తాన్ మధ్య మూడు యుద్ధాలు జరిగాయి. కానీ సింధు జల ఒప్పందం కొనసాగింది. కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తన కార్యకలాపాలను మానుకోలేదు. ఇప్పుడు భారతదేశం ఒప్పందం నుంచి దూరంగా ఉండటంతో, పాకిస్తాన్…
Read MoreSrinagar:మరిన్ని ఉగ్రదాడులు.. అప్రమత్తమైన ఇంటెలిజెన్స్
Srinagar:జమ్మూ కాశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులకు అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. దాంతో అప్రమత్తమైన ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లోని సగానికి పైగా పర్యాటక స్థలాలను మూసివేసింది. మరికొన్ని పర్యాటక స్థలాల వద్ద భద్రత పెంచింది. కాశ్మీర్ వ్యాప్తంగా 87 టూరిస్టు కేంద్రాలు ఉండగా 48 నుంచి 50 వరకు పర్యాటక స్థలాలను మూసివేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరిన్ని ఉగ్రదాడులు.. అప్రమత్తమైన ఇంటెలిజెన్స్ శ్రీనగర్, ఏప్రిల్ 30 జమ్మూ కాశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులకు అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. దాంతో అప్రమత్తమైన ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లోని సగానికి పైగా పర్యాటక స్థలాలను మూసివేసింది. మరికొన్ని పర్యాటక స్థలాల వద్ద భద్రత పెంచింది. కాశ్మీర్ వ్యాప్తంగా 87 టూరిస్టు కేంద్రాలు ఉండగా 48 నుంచి 50 వరకు పర్యాటక స్థలాలను మూసివేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. సోన్…
Read More