రంగారెడ్డి
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరి బంధువు కన్నారావు తో సహ ఐదుగురిపై కేసు నమోదు అయింది. ● గెస్ట్హౌస్లో నిర్బంధించి, కొట్టి 60 లక్షలనగదు, 97 తులాల బంగారం దోపిడీ చేసినట్లు పిర్యాదు. బిందు మాధవి అలియాస్ నందిని చౌదరి అనే మహిళతో కలిసి చేసిన అరాచకం ఇది. న్యాయం కోసం కన్నరావు వద్దకు సాప్ట్ వేర్ ఉద్యోగి విజయ వర్ధన్ రావు వెళ్లాడు. అతడి వద్ద నగలు..నగదు ఉన్నాయ్ అని తెల్సుకుని నందిని చౌదరి స్కెచ్ వెసింది కన్నారావు, శ్యామ్ ప్రసాద్ లతో కలిసి పక్కా ప్లాన్ వూసింది టాస్క్ ఫోర్స్ అధికారి భుజంగ రావు . ఏసిపి కట్టా సాంబయ్య తమకు క్లోజ్ అంటూ బెదిరింపులకు దిగారు. బాధితుడి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కన్నారావుతో సహా ఐదుగురిపై కేసు నమోదు చేసారు.
Prev Post
Next Post