కర్నూలు
ఎమ్మిగనూరు మండల పరిధిలోని అడవుల గ్రామం టిడిపి పార్టీ లో పార్టి కార్యాలయంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక, బుట్టా శివ నీలకంఠ గార్ల సమక్షంలో టిడిపి నాయకులు ఈడిగ (గౌడ్ )సంఘం జిల్లా కార్యదర్శి కడివేళ్ల ఉరుకుందుగౌడ్ తో పాటు సుదర్శన్ గౌడ్ , చిన్న రాముడు గౌడ్ , నరసప్ప గౌడ్ , బజ్జి గౌడ్ ,వీరేష్ గౌడ్, శ్రీనివాసులు గౌడ్,నరసయ్య గౌడ్,పెద్దయ్య గౌడ్, నరసింహులు గౌడ్,విజయేంద్ర గౌడ్,రవి గౌడ్,బుసి గౌడ్ నరసింహగౌడ్ శీనప్ప గౌడ్ అంజి గౌడ్ మలకన్న, వీరితోపాటు సుమారు 300 మంది పార్టీలో చేరడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో పార్టీలో చేరడం జరిగింది. వీరిని శ్రీమతి బుట్టా రేణుక, బుట్టా శివ నిలకంఠ గార్లు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
Prev Post
Next Post