కర్నూలు
రాష్ట్రములోని ఎస్సీ. ఎస్టి. బిసి మైనార్టీ అందరికీ రాజకీయ నాయకులు ఎమ్మెల్యే ఎంపీ సీట్లు గ్యారెంటీ ..మన ఓట్లు మనకే సీట్లు గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామచంద్ర యాదవ్ వి.జి.ఆర్ కొండయ్య, డాక్టర్ రాఘవేంద్ర రావు, గజులదిన్నే నాగరాజు తదితరులు పాల్గొన్నారు . ఎమ్మిగనూరు నియోజకవర్గం లో వాల్మీకులను గుర్తించి అధికార పార్టీ నాయకుడైన ప్రతిపక్ష పార్టీ నాయకుడైన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే వాల్మీకుల ఎస్టీ అభివృద్ధికై ఇండిపెండెంట్ క్యాండెట్ గా నిలబడడానికి సర్వం సిద్ధం కర్నూలు జిల్లాలో 70% బోయ జాతి వాల్మీకి ఉన్నారు కర్నూలు జిల్లా లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో వాల్మీకులకు ఎమ్మెల్యే టికెట్స్ ఇవ్వకపోతే ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఇండిపెండెంట్ కాండేట్ గా నామినేషన్ వేసి వాల్మీకుల ఐక్యతను చాటి చెబుదాం అని వి.జి.ఆర్ కొండయ్య పేర్కొన్నారు
Prev Post
Next Post