లేఖపై సంతకం చేసిన వారిలో రిటైర్డ్ న్యాయమూర్తులు, మాజీ అధికారులు, సైనికాధికారులు, రాయబారులు సొంత రాజకీయాల కోసం ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం అధికారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్న ప్రముఖులు Rahul Gandhi : భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడులు జరుగుతున్నాయన్న రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండిస్తూ 272 మంది ప్రముఖులు సంయుక్త లేఖ విడుదల చేశారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో “ఓట్ల చోరీ” జరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను తప్పుబడుతూ ఈ లేఖ వెలువడింది. ఈ లేఖపై 16 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 123 మంది మాజీ బ్యూరోక్రాట్లు, 133 మంది రిటైర్డ్ సైనికాధికారులు, 14 మంది మాజీ రాయబారులు సంతకాలు చేశారు. వారి అభిప్రాయం ప్రకారం—• ప్రజాస్వామ్య మూలాధారాలపై ముప్పు ఉందని చెప్పడం నిరాధారం• స్వప్రయోజనాల…
Read MoreCategory: వార్తలు
వార్తలు, news-updates
Cricket : ఓవల్లో హోరాహోరీ: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, టీమిండియాపై ఒత్తిడి
Cricket : ఓవల్లో హోరాహోరీ: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, టీమిండియాపై ఒత్తిడి:టీమిండియాతో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్కు దూరమవడంతో, అతని స్థానంలో ఓలీ పోప్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించారు. ఐదో టెస్టు: టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ – ఇంగ్లండ్కు కీలక మార్పులు టీమిండియాతో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్కు దూరమవడంతో, అతని స్థానంలో ఓలీ పోప్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు, టీమిండియా వరుసగా 15వ సారి టాస్ కోల్పోయింది. భారత జట్టు ఈ మ్యాచ్లో నాలుగు మార్పులతో బరిలోకి దిగింది.…
Read MoreJogulamba Gadwal : జోగులాంబ గద్వాల్ హత్య కేసు: పెళ్లైన నెలకే సర్వేయర్ దారుణ హత్య, భార్య, తల్లి, ప్రియుడి హస్తం
Jogulamba Gadwal : జోగులాంబ గద్వాల్ హత్య కేసు: పెళ్లైన నెలకే సర్వేయర్ దారుణ హత్య, భార్య, తల్లి, ప్రియుడి హస్తం:జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగిన ఓ ప్రైవేట్ సర్వేయర్ హత్య కేసు సంచలనం రేపుతోంది. పెళ్లైన నెల రోజులకే ఈ ఘోరం జరగడం, దీని వెనుక భార్య, ఆమె తల్లి, ఆమె ప్రియుడి హస్తం ఉన్నట్లు వెల్లడికావడం తీవ్ర కలకలం సృష్టించింది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ప్రైవేట్ సర్వేయర్ దారుణ హత్య: వివాహేతర సంబంధమే కారణమా? జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగిన ఓ ప్రైవేట్ సర్వేయర్ హత్య కేసు సంచలనం రేపుతోంది. పెళ్లైన నెల రోజులకే ఈ ఘోరం జరగడం, దీని వెనుక భార్య, ఆమె తల్లి, ఆమె ప్రియుడి హస్తం ఉన్నట్లు వెల్లడికావడం తీవ్ర కలకలం సృష్టించింది. పెళ్లికి ముందు నుంచే ఉన్న వివాహేతర…
Read MoreMovie news : సినిమా వార్తలు
Movie news : సినిమా వార్తలు:యూనిక్ స్టార్ నిఖిల్ ‘కార్తికేయ 2’ పాన్ ఇండియా స్థాయి విజయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు మరో పాన్ ఇండియా వెంచర్ ‘స్వయంభు’తో వస్తున్నాడు, ఇది అతని 20వ మైల్ స్టోన్ మూవీ. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ గ్రాండ్-స్కేల్ హిస్టారిక్ యాక్షన్ ఎపిక్ మూవీ ప్రస్తుతం నిర్మాణంలో వుంది. యూనిక్ స్టార్ నిఖిల్, భరత్ కృష్ణమాచారి, పిక్సెల్ స్టూడియోస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్వయంభు’ నుంచి నిఖిల్ బర్త్ డే సందర్భంగా మ్యాసీవ్ ఎపిక్ పోస్టర్ రిలీజ్- త్వరలో టీజర్ రిలీజ్ యూనిక్ స్టార్ నిఖిల్ ‘కార్తికేయ 2’ పాన్ ఇండియా స్థాయి విజయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు మరో పాన్ ఇండియా వెంచర్ ‘స్వయంభు’తో వస్తున్నాడు, ఇది అతని 20వ మైల్ స్టోన్ మూవీ.…
Read MoreMumbai : 25 మెట్రిక్ టన్నుల పండ్లు తిరస్కరణకు రీజనేంటీ
Mumbai : భారత మామిడిని అగ్రరాజ్యం అమెరికా తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా నిర్ణయం వల్ల మన రైతులు భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఏకంగా 15 మామిడి షిప్ మెంట్లను తిరస్కరించడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అసలు అమెరికా ఇలా ఎందుకు చేసింది? తప్పు ఎవరిది? అనేది హాట్ టాపిక్ గా మారింది. 25 మెట్రిక్ టన్నుల పండ్లు తిరస్కరణకు రీజనేంటీ ముంబై, మే 22 భారత మామిడిని అగ్రరాజ్యం అమెరికా తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా నిర్ణయం వల్ల మన రైతులు భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఏకంగా 15 మామిడి షిప్ మెంట్లను తిరస్కరించడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అసలు అమెరికా ఇలా ఎందుకు చేసింది? తప్పు ఎవరిది? అనేది హాట్ టాపిక్ గా మారింది. కాగా, అమెరికన్ ఇన్…
Read MoreAP : ఏపీలో మరో గ్రీన్ ఫీల్డ్
AP :విశాఖపట్నం నగరాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ తరహాలో విశాఖలో సెమీ రింగ్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. 85 కిలోమీటర్ల మేర ఆరు వరుసలుగా ఈ రోడ్డు ఉండనుంది. రాంబిల్లి నుంచి భోగాపురం వరకు అర్ధ చంద్రాకారంలో దీనిని నిర్మించాలని యోచిస్తున్నారు. ఏపీలో మరో గ్రీన్ ఫీల్డ్ విశాఖపట్టణం, మే 22 విశాఖపట్నం నగరాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ తరహాలో విశాఖలో సెమీ రింగ్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. 85 కిలోమీటర్ల మేర ఆరు వరుసలుగా ఈ రోడ్డు ఉండనుంది. రాంబిల్లి నుంచి భోగాపురం వరకు అర్ధ చంద్రాకారంలో దీనిని నిర్మించాలని యోచిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రణాళికలను వీఎంఆర్డీఏ సిద్ధం చేస్తోంది. త్వరలోనే విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టు…
Read MoreAndhra Pradesh : పసుపు దండు ప్రక్షాళన
Andhra Pradesh :తెలుగుదేశం పార్టీలో భారీగా ప్రక్షాళన మొదల కానుంది. మహానాడు సందర్భంగా నారా లోకేశ్ కు కీలక పదవి ఇవ్వనున్న నేపథ్యంలో పార్టీ కార్యవర్గాన్ని సమూలంగా మార్చనున్నారు. గతంలో ఉన్న వారిని కొందరిని కొనసాగించడంతో పాటు కొత్త వారిని పార్టీ కార్యవర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేశ్ పదవీ బాధ్యతలను చేపట్టనున్న సమయంలో ఆయన అనుకూలమైన టీంను చంద్రబాబు సెట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. పసుపు దండు ప్రక్షాళన. కడప, మే 22 తెలుగుదేశం పార్టీలో భారీగా ప్రక్షాళన మొదల కానుంది. మహానాడు సందర్భంగా నారా లోకేశ్ కు కీలక పదవి ఇవ్వనున్న నేపథ్యంలో పార్టీ కార్యవర్గాన్ని సమూలంగా మార్చనున్నారు. గతంలో ఉన్న వారిని కొందరిని కొనసాగించడంతో పాటు కొత్త వారిని పార్టీ కార్యవర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. పార్టీ వర్కింగ్…
Read MoreAP : కొణతాల, మండలి మౌనమేలా
AP : జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు ఎంపీలున్నారు. కానీ ఇందులో నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ మినహాయించిఎవరూ పెద్దగా యాక్టివ్ గా లేరు. కూటమి ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు గాని, విపక్షాలు చేస్తున్న ప్రచారంపై కానీ వీరు ఎవరూ స్పందించడం లేదు. కొణతాల, మండలి మౌనమేలా. విజయవాడ, మే 22 జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు ఎంపీలున్నారు. కానీ ఇందులో నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ మినహాయించిఎవరూ పెద్దగా యాక్టివ్ గా లేరు. కూటమి ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు గాని, విపక్షాలు చేస్తున్న ప్రచారంపై కానీ వీరు ఎవరూ స్పందించడం లేదు. మంగళగిరి లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చినప్పటికీ పవన్ కల్యాణ్ తో…
Read MoreHyderabad : కబ్జాలపై కుప్పలు, తెప్పలుగా ఫిర్యాదులు
Hyderabad :హైడ్రా ప్రజావాణికి సామాజిక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పార్కులు, రహదారులు, ప్రభుత్వ స్థలాలు, ప్రజావసరాల స్థలాల కబ్జాపై ప్రజలు హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రజావాణిలో కబ్జాలపై 59 ఫిర్యాదులు వచ్చాయి.ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేసేయడం పరిపాటిగా మారిపోయిందని అనుకుని, గమ్మున ఉండడంలేదు హైదరాబాద్ ప్రజలు. కబ్జాలపై కుప్పలు, తెప్పలుగా ఫిర్యాదులు హైదరాబాద్, మే 21 హైడ్రా ప్రజావాణికి సామాజిక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పార్కులు, రహదారులు, ప్రభుత్వ స్థలాలు, ప్రజావసరాల స్థలాల కబ్జాపై ప్రజలు హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రజావాణిలో కబ్జాలపై 59 ఫిర్యాదులు వచ్చాయి.ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేసేయడం పరిపాటిగా మారిపోయిందని అనుకుని, గమ్మున ఉండడంలేదు హైదరాబాద్ ప్రజలు. ఒకదాని తర్వాత ఒకటిగా పరిష్కారమౌతున్న తీరును చూసి హైడ్రాను ఆశ్రయిస్తున్నారు. హైడ్రాకు ఫిర్యాదు చేస్తే దశాబ్దాల సమస్యకు పరిష్కారం ఇట్టే దొరుకుతోందని గ్రహించి నగరవాసులు…
Read MoreNew Delhi : భారత్ కు తలనొప్పగా మారిన త్రీ బ్రదర్స్
New Delhi :పాకిస్తాన్, టర్కీ, అజర్బైజాన్ మధ్య ఏర్పడిన “త్రీ బ్రదర్స్ అలయన్స్” భారతదేశానికి కొత్త భద్రతా ముప్పుగా ఆవిర్భవించింది. ఈ మూడు దేశాలు రాజకీయ, ఆర్థిక, సైనిక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకుంటూ, కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్కు మద్దతు ఇస్తూ భారత్కు సవాల్గా నిలుస్తున్నాయి. ఈ కూటమి భారతదేశ భద్రతా వ్యవస్థను పరీక్షిస్తున్న నేపథ్యంలో, భారత్ ఇరాన్, ఆర్మేనియా, సైప్రస్, గ్రీస్ వంటి దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేస్తోంది. భారత్ కు తలనొప్పగా మారిన త్రీ బ్రదర్స్ న్యూఢిల్లీ, మే 21 పాకిస్తాన్, టర్కీ, అజర్బైజాన్ మధ్య ఏర్పడిన “త్రీ బ్రదర్స్ అలయన్స్” భారతదేశానికి కొత్త భద్రతా ముప్పుగా ఆవిర్భవించింది. ఈ మూడు దేశాలు రాజకీయ, ఆర్థిక, సైనిక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకుంటూ, కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్కు మద్దతు ఇస్తూ భారత్కు సవాల్గా…
Read More