సంక్షిప్త వార్తలు:04-29-2025

brief news

సంక్షిప్త వార్తలు:04-29-2025:ఇబ్రహీంపట్నం లోని ఎమ్. వి. ఆర్ హాల్ లో మైలవరం నియోజకవర్గం ఎన్. డి. యే కూటమి నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం  జరిగింది. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకి వస్తున్నన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ ను విజయవంతం చేయాలని తీర్మానం చేసారు. కృష్ణ నది పై నూతనంగా నిర్మించిన గొల్లపూడి  వంతెన పై మే 2వ తేదీ వాహనాలకు ప్రత్యేక అనుమతి ఇస్తున్నట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలిపారు. మోడీ సభను విజయవంతం చేయాలి మైలవరం ఇబ్రహీంపట్నం లోని ఎమ్. వి. ఆర్ హాల్ లో మైలవరం నియోజకవర్గం ఎన్. డి. యే కూటమి నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం  జరిగింది. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకి వస్తున్నన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ…

Read More

సంక్షిప్త వార్తలు:04-28-2025

brife news

సంక్షిప్త వార్తలు:04-28-2025:రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ ప్రెస్ వే పై ప్రమాదం జరిగింది. పిల్లర్ నంబర్ 280 వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి.  కార్లు ఫల్టీలు కొట్టి ఒకదానిపై ఒకటి పడ్డాయి. మెహదీపట్నం నుండి ఆరంగర్ వైపు వెళ్తుండగా ఘటన జరిగింది. ఒక డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. పీవీ ఎక్స్ ప్రెస్ వే లో ఢీకొన్న కార్లు రంగారెడ్డి రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ ప్రెస్ వే పై ప్రమాదం జరిగింది. పిల్లర్ నంబర్ 280 వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి.  కార్లు ఫల్టీలు కొట్టి ఒకదానిపై ఒకటి పడ్డాయి. మెహదీపట్నం నుండి ఆరంగర్ వైపు వెళ్తుండగా ఘటన జరిగింది. ఒక డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. పి ఎస్ ఆర్ ఆంజనేయులు కస్టడీ తీసుకున్న సిఐడి విజయవాడ ఐసీఎస్ అధికారి పిఎస్సార్ అంజనేయులును సిఐడి…

Read More

సంక్షిప్త వార్తలు:04-28-2025

MLA Veerlapalli Shankar organized a press conference at the Shadnagar camp office in Rangareddy district.

సంక్షిప్త వార్తలు:04-28-2025:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.   ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ… నిన్నటి సభ కేవలం అధికార దాహం కోసమే అన్నారు. కెసిఆర్ మాటల్లో అబద్దాలు తప్ప ఏమి లేవన్నారు. తెలంగాణ ఉద్యమం సమయం లో చెప్పిన మాటలన్నీ గాలికొదిలేసిన ఘనత కెసిఆర్ ది అన్నారు. అధికార దాహం కోసమే నిన్నటి సభ.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.   ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ… నిన్నటి సభ కేవలం అధికార దాహం కోసమే అన్నారు. కెసిఆర్ మాటల్లో అబద్దాలు తప్ప ఏమి లేవన్నారు. తెలంగాణ ఉద్యమం సమయం లో చెప్పిన…

Read More

సంక్షిప్త వార్తలు:04-27-2025

Deputy Chief Minister Bhatti inaugurated the Nyay Path exhibition

సంక్షిప్త వార్తలు:04-27-2025:భాగ్యనగరంలో భారత్  సమ్మిట్ 2025 నోవాటెల్ న్యాయ్ పత్ ఎగ్జిబిషన్ ను) తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ. విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ. సినీ ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్. న్యాయ్ పత్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి హైదరాబాద్ భాగ్యనగరంలో భారత్  సమ్మిట్ 2025 నోవాటెల్ న్యాయ్ పత్ ఎగ్జిబిషన్ ను) తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ. విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ. సినీ ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. తెలంగాణ…

Read More

సంక్షిప్త వార్తలు:04-27-2025

brs-silver-jubilee-celebration

సంక్షిప్త వార్తలు:04-27-2025:టిఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆదివారం  రజతోత్సవ సభకు భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. కార్యకర్తల తరలింపుకై ప్రత్యేక ఆహ్వానాలు అందిస్తున్నారు.  గ్రామాల్లో దండోరాతో చాటింపు చాటారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్  గంగాధర మండలం బూరుగుపల్లిలో డప్పు కొట్టి దండోరా వేయించారు. బీఆర్ఎస్ సభకు ఆహ్వానాలు కరీంనగర్ టిఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆదివారం  రజతోత్సవ సభకు భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. కార్యకర్తల తరలింపుకై ప్రత్యేక ఆహ్వానాలు అందిస్తున్నారు.  గ్రామాల్లో దండోరాతో చాటింపు చాటారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్  గంగాధర మండలం బూరుగుపల్లిలో డప్పు కొట్టి దండోరా వేయించారు. సిరిసిల్లలో ఇంటింటికీ తిరిగి బొట్టు పెట్టి ఆహ్వాన లేఖలు  బిఆర్ఎస్ నాయకులు అందచేసారు. కరీంనగర్ మంచి ఎల్కతుర్తి వరకు దారి పొడవున స్వాగత తోరణాలు గులాబీ జెండాలతో పార్టీ…

Read More

సంక్షిప్త వార్తలు:04-25-2025

malaria is with us--Medical Officer G.J. Narasimha, Health Extension Officer V. Dastagiri Reddy Sub Unit Officer Y. Siva Chandra Reddy.

సంక్షిప్త వార్తలు:04-25-2025:మలేరియా నియంత్రణ మనందరి బాధ్యత అని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్బంగా ర్యాలీలో పాల్గొన్న వారితో మలేరియా నియంత్రణ ప్రతిజ్క్ష చేయించారు. మలేరియా దినోత్సవ ర్యాలీ పాల్గోన్న జిల్లా కలెక్టర్ ఒంగోలు మలేరియా నియంత్రణ మనందరి బాధ్యత అని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్బంగా ర్యాలీలో పాల్గొన్న వారితో మలేరియా నియంత్రణ ప్రతిజ్క్ష చేయించారు. ఈ సందర్భంగా…

Read More

సంక్షిప్త వార్తలు:04-25-2025

brief news

సంక్షిప్త వార్తలు:04-25-2025:విధి వక్రీకరించి కన్న బిడ్డలకు తండ్రులే… తల కొరివి పెట్టిన గుండెల్ని పిండి వేసేటువంటి ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం దుర్గారం గ్రామానికి చెందిన జంగా సంపత్, జంగా ఎల్లయ్యలు ఇద్దరు అన్నదమ్ములు. వీరికి మౌనిక, నవ్య ఇద్దరు కుమార్తెలు. బుధవారం పెగడపల్లి శివారులో రాత్రి  ట్రాలీ ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో మౌనిక, నవ్య మృతిచెందారు. కూతుళ్లకు తలకొరివి పెట్టిన తల్లిదండ్రులు మహబూబాబాద్ విధి వక్రీకరించి కన్న బిడ్డలకు తండ్రులే.. తల కొరివి పెట్టిన గుండెల్ని పిండి వేసేటువంటి ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం దుర్గారం గ్రామానికి చెందిన జంగా సంపత్, జంగా ఎల్లయ్యలు ఇద్దరు అన్నదమ్ములు. వీరికి మౌనిక, నవ్య ఇద్దరు కుమార్తెలు. బుధవారం పెగడపల్లి శివారులో…

Read More

సంక్షిప్త వార్తలు:04-25-2025

More than 200 Pakistanis in Hyderabad should be sent back, Amit Shah orders Revanth government

సంక్షిప్త వార్తలు:04-25-2025:పాకిస్థానీయులను వెనక్కి పంపాలపి  రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసారు. ఈ విషయమై ఆయా రాష్ట్రాల సీఎం లకు అమిత్ షా ఫోన్ చేసారు. కాగా హైదరాబాద్లో 200 మందికి పైగా పాకిస్థానీయులు ఉన్నట్లు  పోలీసులు గుర్తించారు. దీంతో హైఅలర్ట్ ప్రకటించి, వారిని వెనక్కి పంపేందుకు పోలీసులు  చర్యలు చేపట్టారు. హైదరాబాద్లో 200 మందికి పైగా పాకిస్థానీయులు వాళ్ళను వెనక్కి పంపాలి రేవంత్ ప్రభుత్వానికి అమిత్ షా ఆదేశాలు హైదరాబాద్ పాకిస్థానీయులను వెనక్కి పంపాలపి  రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసారు. ఈ విషయమై ఆయా రాష్ట్రాల సీఎం లకు అమిత్…

Read More

సంక్షిప్త వార్తలు:04-24-2025

CM Revanth pays tribute to the Pahalgam victims

సంక్షిప్త వార్తలు:04-24-2025:జమ్ము కశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, తదితరులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. పహల్గాం మృతులకు సీఎం రేవంత్ నివాళులు హైదరాబాద్ జమ్ము కశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, తదితరులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. బీజేపీ కొవ్వోత్తి ర్యాలీ అనుచిత వ్యాఖ్యాలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు పహాల్గం ఘటనకు నిరసన చేసిన బీజేపీ నేతలపై అనుచిత  వ్యాఖ్యలు…

Read More

సంక్షిప్త వార్తలు:04-23-2025

brief news

సంక్షిప్త వార్తలు:04-23-2025:ఎంపి ఈటల రాజేందర్ బుధవారం ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మావారిని దర్శించుకున్నారు.  కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి పై ఎంపి ఈటల మాట్లాడారు. ఈటల మాట్లాడుతూ 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్ము కాశ్మీర్ భారత్ లో భాగమేనని మోడీ చాటి చెప్పారు. కాశ్మీర్ లో ప్రకృతి సంపదతో పర్యాటకం తిరిగి ప్రారంభమైంది. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఈటల రాజేందర్. హైదరాబాద్ ఎంపి ఈటల రాజేందర్ బుధవారం ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మావారిని దర్శించుకున్నారు.  కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి పై ఎంపి ఈటల మాట్లాడారు. ఈటల మాట్లాడుతూ 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్ము కాశ్మీర్ భారత్ లో భాగమేనని మోడీ చాటి చెప్పారు. కాశ్మీర్ లో ప్రకృతి సంపదతో పర్యాటకం తిరిగి ప్రారంభమైంది. అలాంటి చోట ఉగ్రముకలు దాడి చేయడం అమానుష…

Read More