Browsing Category
టెక్నాలజీ
ఇక కరెంట్ కు స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్లు.
దేశంలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఈక్రమంలోనే వినియోగదారులు విద్యుత్ వాడకం, తమ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ ను రోజువారీగా మొబైల్ ఫోన్లలో చెక్ చేసుకునే…
Read More...
Read More...
తొలి టీ, కాఫీ, వాటర్ ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్.
హైదరాబాద్ మరో అద్భుత ఆవిష్కరణకు వేదికైంది. ప్రపంచంలోనే తొలి టీ, కాఫీ, వాటర్ ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్ను ప్రాంరభించారు. పూర్తిగా ఆటోమెటెడ్గా పనిచేసే ఈ మిషిన్ను గురువారం నగరంలో మొదలు పెట్టారు.…
Read More...
Read More...
3 ఆన్ లైన్ గేములపై నిషేధం..
ఇందుకోసం ప్రభుత్వం బ్లూప్రింట్ను సిద్ధం చేసింది. ఆన్లైన్ గేమింగ్కు సంబంధించి తొలిసారిగా కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ విషయాలను తెలిపారు. ఆన్ లైన్ గేమ్స్ లో మొదటిది బెట్టింగ్తో…
Read More...
Read More...
పత్తి సాగులో ఆధునిక పద్ధతులు.
వ్యవసాయంలో ప్రయివేటు సంస్థల భాగస్వామ్యం పెరుగుతోంది. దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో పత్తి సాగులో ఆధునిక పద్ధతుల పేరుతో మోడల్ ప్లాంట్లను ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలతో కలిపి ఏర్పాటు చేయాలని కేంద్ర…
Read More...
Read More...
విజయవాడకు మెట్రో భాగ్యం లేదా
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును ముందుకు కదలడం లేదు. తాజాగా ఏపీ ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి విజయవాడ గ్రామీణ మండలంలోని ఎనికేపాడు గ్రామం పరిధిలో 3 వేల 272.55 చదరపు గజాల భూసేకరణ ప్రతిపాదనను…
Read More...
Read More...
పోకిరీల ఆట కట్టిస్తున్న దిశ యాప్.
రైలు ప్రయాణంలో ఉన్న యువతిని ఓ పోకిరి వేధించాడు, మరో ఘటనలో లోన్ యాప్లో అప్పు తీసుకోకపోయినా డబ్బు కట్టాలని వేధింపులు మొదలయ్యాయి. రెండు ఘటనల్లో బాధిత మహిళలు దిశ యాప్ను ఆశ్రయించడంతో పోలీసులు వారి ఆట…
Read More...
Read More...
ఆధార్ ఇవ్వకపోతే.. రేషన్కార్డులో మీ పేర్లు ఉండవ్..
ఆధార్ నెంబరు సమర్పించని పిల్లల పేర్లను రేషన్కార్డు ల నుంచి అధికారులు తొలగించారు. రేషన్కార్డు పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే సమయంలో కుటుంబ పెద్ద, సభ్యులు అని ప్రతి ఒక్కరి ఆధార్ నెంబర్లు…
Read More...
Read More...
జూన్ రెండో వారం తర్వాతే వానలు.
మన దేశంలోకి నైరుతి రుతుపవనాల రాకను వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఈసారి రుతుపవనాల రాక కొద్ది రోజులు ఆలస్యం అవుతుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ 4వ తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని…
Read More...
Read More...
ట్విటర్ కొత్త సీఈవో లిండా యాకారినో!
సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ ట్విట్టర్కు కొత్త సీఈవోని కనుగొన్నట్లు ప్రస్తుత సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించారు. మరో 6 వారాల్లో ఆమె పని ప్రారంభిస్తారంటూ గురువారం ట్వీట్ చేశారు. అయితే, ఆ వ్యక్తి ఎవరనే…
Read More...
Read More...
ఆకాశంలో అద్భుతం.. శుక్రుడు, గురుడు, చంద్రుల అరుదైన సంయోగం..
ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్న సమయంలో ఒకానొక సందర్భంలో ఒకే సరళరేఖలోకి వస్తుంటాయి. వీటిని ప్లానెటరీ కంజెంక్షన్ (గ్రహాల సంయోగం)గా అభివర్ణిస్తుంటాం. తాజాగా…
Read More...
Read More...