Tomato Farmers :చిత్తూరు జిల్లా టమాటా రైతులను ‘ఊజీ ఈగ’ బెడద తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే ధరలు లేక నష్టపోతున్న అన్నదాతలకు, ఈ ఈగ దాడి అదనపు భారంగా మారింది. ఈగ ప్రభావంతో టమాటా కాయలు దెబ్బతిని, నాణ్యత కోల్పోతున్నాయి. చిత్తూరు టమాటా రైతుల కన్నీళ్లు: ‘ఊజీ ఈగ’తో పంట నాశనం చిత్తూరు జిల్లా టమాటా రైతులను ‘ఊజీ ఈగ’ బెడద తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే ధరలు లేక నష్టపోతున్న అన్నదాతలకు, ఈ ఈగ దాడి అదనపు భారంగా మారింది. ఈగ ప్రభావంతో టమాటా కాయలు దెబ్బతిని, నాణ్యత కోల్పోతున్నాయి. మార్కెట్లో కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత సీజన్లో చిత్తూరు జిల్లాలో టమాటా దిగుబడి బాగానే ఉన్నప్పటికీ, ‘ఊజీ ఈగ’ వల్ల పంట నాణ్యత పూర్తిగా దెబ్బతింది. ఈగ సోకిన కాయలు…
Read MoreTag: Chittoor district
Kuppam : తెలుగు రాష్ట్రాల్లో హర్యానా గ్యాంగ్ కలకలం
Kuppam : చిత్తూరు జిల్లా కుప్పంలో హర్యానాకు చెందిన దొంగల ముఠా రెచ్చిపోయింది. కుప్పం మీదుగా సరిహద్దు దాటుతుండగా.. మంగళవారం అర్ధరాత్రి పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కారులో వెళ్తున్న దొంగలు పోలీసులను తొక్కించబోయారు. పోలీసులు కాల్పులు జరిపి వారిని ఆపడానికి ప్రయత్నించారు. తెలుగు రాష్ట్రాల్లో హర్యానా గ్యాంగ్ కలకలం తిరుపతి, జూన్ 5 చిత్తూరు జిల్లా కుప్పంలో హర్యానాకు చెందిన దొంగల ముఠా రెచ్చిపోయింది. కుప్పం మీదుగా సరిహద్దు దాటుతుండగా.. మంగళవారం అర్ధరాత్రి పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కారులో వెళ్తున్న దొంగలు పోలీసులను తొక్కించబోయారు. పోలీసులు కాల్పులు జరిపి వారిని ఆపడానికి ప్రయత్నించారు. అనంతరం దొంగలు కారును వదిలి పారిపోగా.. పోలీసులు వారి కోసం గాలిస్తు్న్నారు. కుప్పం డీఎస్పీ రూరల్ సీఐ ఆధ్వర్యంలో పోలీసులు కృష్ణగిరి…
Read MoreTirupati:చిత్తూరు జల్లా నేతల్లో దడే దడ
Tirupati:ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు గత ప్రభుత్వం హయాంలో ప్రధాన పాత్ర పోషించారు. ప్రభుత్వం మారిపోవడంతో..ఇప్పుడా పార్టీ సీనియర్ నేతలకు కేసుల టెన్షన్ పట్టుకుందట. జిల్లాలో ఏ మూలకు వెళ్లినా…సీఐడీ కేసుల గురించే చర్చ జరుగుతోంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక వైసీపీ కేడర్ తలలు పట్టుకుంటోందట. చిత్తూరు జల్లా నేతల్లో దడే దడ తిరుపతి, మే 12 ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు గత ప్రభుత్వం హయాంలో ప్రధాన పాత్ర పోషించారు. ప్రభుత్వం మారిపోవడంతో..ఇప్పుడా పార్టీ సీనియర్ నేతలకు కేసుల టెన్షన్ పట్టుకుందట. జిల్లాలో ఏ మూలకు వెళ్లినా…సీఐడీ కేసుల గురించే చర్చ జరుగుతోంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక వైసీపీ కేడర్ తలలు పట్టుకుంటోందట. ప్రస్తుతం జిల్లాలో ఏ ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు కలిసినా…సిఐడి ఎలా…
Read MoreAndhra Pradesh: సత్యవేడు పంచాయితీ తీరేదెన్నడూ
Andhra Pradesh:చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ పంచాయితీ ఇప్పట్లో తేలేలా కనిపించడంలేదు. గతంలో వీడియోలతో అడ్డంగా బుక్ అయిన టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలంపై పార్టీ అధిష్టానం బహిష్కరణ వేటు వేయడంతో…అక్కడ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందట. అయితే ఎమ్మెల్యే ఆదిమూలం మాత్రం ఇవాళో..రేపో తనపై విధించిన బహిష్కరణ వేటును ఎత్తివేస్తారనే ధీమాతో ఉన్నారట. సత్యవేడు పంచాయితీ తీరేదెన్నడూ తిరుపతి, ఏప్రిల్ 10 చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ పంచాయితీ ఇప్పట్లో తేలేలా కనిపించడంలేదు. గతంలో వీడియోలతో అడ్డంగా బుక్ అయిన టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలంపై పార్టీ అధిష్టానం బహిష్కరణ వేటు వేయడంతో…అక్కడ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందట. అయితే ఎమ్మెల్యే ఆదిమూలం మాత్రం ఇవాళో..రేపో తనపై విధించిన బహిష్కరణ వేటును ఎత్తివేస్తారనే ధీమాతో ఉన్నారట.అందుకే పార్టీ కార్యక్రమాల్లో తనకు…
Read More