Visakhapatnam:లెక్క తప్పింది… ఆఖరి క్షణాల్లో చేజారిన విజయం

uttarandhra-mlc

Visakhapatnam:లెక్క తప్పింది… ఆఖరి క్షణాల్లో చేజారిన విజయం:ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మె ల్సీ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసు లు నాయుడు విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ ఓటమిపాల య్యారు. గాదె శ్రీనివాసులు నాయు డు కౌంటింగ్ తొలి రౌండ్ నుంచి ముందంజలో ఉన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానం నుంచి 10 మంది పోటీ చేయ గా, ఎలిమినేషన్ లో 8 మంది పోటీ నుంచి నిష్క్రమిం చా రు. చివరికి శ్రీనివాసలు నాయుడు, రఘువర్మ మిగలగా… రెండో ప్రాధా న్యత ఓట్ల సాయంతో శ్రీనివాసులు నాయుడు మ్యాజిక్ ఫిగర్ 10,068 సాధించి విజయం అందుకున్నా రు.గాదె శ్రీనివాసులు నాయుడుకు 12,035 ఓట్లు పోల య్యాయి. లెక్క తప్పింది… ఆఖరి క్షణాల్లో చేజారిన విజయం విశాఖపట్నం ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మె…

Read More

China:పిల్లల్ని కనండి.. మహాప్రభో..

China

China:పిల్లల్ని కనండి.. మహాప్రభో..:చైనాలో జనాభా సంక్షోభం ఏర్పడింది. జనాభాను పెంచడానికి ఆ దేశం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగులకు సరికొత్త అవకాశాలు కల్పిస్తోంది. ఇక జపాన్ కూడా అదే పని చేస్తోంది. దక్షిణ కొరియాలోను జనాభా సంక్షోభం తీవ్రంగా ఉంది.. ఇక మన దేశంలో అలాంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ.. భవిష్యత్తులో ఇలాంటి దుస్థితి ఉండదన్న గ్యారెంటీ లేదు మన దేశానికి వస్తే దక్షిణ భారతదేశంలో జనాభా సంక్షోభం ఉంది. పిల్లల్ని కనండి.. మహాప్రభో.. చెన్నై, మార్చి 4 చైనాలో జనాభా సంక్షోభం ఏర్పడింది. జనాభాను పెంచడానికి ఆ దేశం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగులకు సరికొత్త అవకాశాలు కల్పిస్తోంది. ఇక జపాన్ కూడా అదే పని చేస్తోంది. దక్షిణ కొరియాలోను జనాభా సంక్షోభం తీవ్రంగా ఉంది.. ఇక మన దేశంలో అలాంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ.. భవిష్యత్తులో ఇలాంటి…

Read More

Hyderabad:పడిపోతున్న ఫెర్టిలిటీ రేటు

fertility rate in Telangana and Andhra Pradesh is gradually decreasing

Hyderabad:పడిపోతున్న ఫెర్టిలిటీ రేటు:తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఫర్టిలిటీ రేటు క్రమంగా తగ్గుతోంది. ఇది భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గణనీయమైన ధోరణిని సూచిస్తోంది. ఫర్టిలిటీ రేటు అనేది ఒక స్త్రీ తన జీవితకాలంలో సగటున ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందనే సూచిక. ఈ రేటు తగ్గడం వల్ల జనాభా వృద్ధి, సామాజిక–ఆర్థిక పరిస్థితులపై ప్రభావం పడుతుంది.తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, తెలంగాణలో ఫర్టిలిటీ రేటు 1.8కి పడిపోయింది. పడిపోతున్న ఫెర్టిలిటీ రేటు హైదరాబాద్, మార్చి 4 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఫర్టిలిటీ రేటు క్రమంగా తగ్గుతోంది. ఇది భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గణనీయమైన ధోరణిని సూచిస్తోంది. ఫర్టిలిటీ రేటు అనేది ఒక స్త్రీ తన జీవితకాలంలో సగటున ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందనే సూచిక. ఈ రేటు తగ్గడం వల్ల జనాభా వృద్ధి, సామాజిక–ఆర్థిక పరిస్థితులపై ప్రభావం పడుతుంది.తాజా…

Read More

Andhra pardesh:ఒక్కసారి.. ఒకే ఒక్కసారి.. ఆశావహుల వేడ్కోలు

MLC aspirants in AP Assembly lobbies

Andhra pardesh:ఒక్కసారి.. ఒకే ఒక్కసారి.. ఆశావహుల వేడ్కోలు:ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్సీ ఆశావహుల కోలాహలం కనిపించింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పేషీల దగ్గరకు ఆశావహులు క్యూ కట్టారు. అసెంబ్లీ లాబీల్లో పిఠాపురం వర్మ, కేఈ ప్రభాకర్, జవహర్ తనయుడు ఆశిశ్, గవిరెడ్డి రామానాయుడు చక్కర్లు కొట్టారు. మరోవైపు పీతల సుజాత, మహ్మద్ నజీర్ కూడా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు. ఒక్కసారి.. ఒకే ఒక్కసారి.. ఆశావహుల వేడ్కోలు గుంటూరు, మార్చి 4 ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్సీ ఆశావహుల కోలాహలం కనిపించింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పేషీల దగ్గరకు ఆశావహులు క్యూ కట్టారు. అసెంబ్లీ లాబీల్లో పిఠాపురం వర్మ, కేఈ ప్రభాకర్, జవహర్ తనయుడు ఆశిశ్, గవిరెడ్డి రామానాయుడు చక్కర్లు కొట్టారు. మరోవైపు పీతల సుజాత, మహ్మద్ నజీర్ కూడా ఒక్క ఛాన్స్ ప్లీజ్…

Read More

Andhra Pradesh:రాజంపేటలో ఎవరికి వారే

Rajampet will be the first place to win in the joint Kadapa district.

Andhra Pradesh:రాజంపేటలో ఎవరికి వారే:ఉమ్మడి కడప జిల్లాలో మొదట గెలిచే స్థానం రాజంపేటే అని.. ఎన్నికల ముందు కూటమి పార్టీలు లెక్కలేసుకున్నాయ్. కట్‌ చేస్తే రాష్ట్రం అంతా కూటమి గాలి వీస్తే.. రాజంపేటలో మాత్రం ఓటమి ఎదురైంది.లోకల్ వర్సెస్ నాన్‌ లోకల్‌ ఫైట్.. రాజంపేటలో సైకిల్‌ను ఇబ్బందిపెట్టాయ్‌. ఐతే అధికారంలోకి వచ్చాక కూడా సేమ్ సీన్‌. ముగ్గురు నేతలు.. ఎవరికి వారే అనేట్లు వ్యవహరిస్తుండడంతో.. కేడర్ కన్ఫ్యూజన్‌లో పడింది. ఇంచార్జి ప్లీజ్ అంటోంది.. ఇంతకీ రాజంపేటలో ఏం జరుగుతోంది..కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో.. జనాల్లో ఆశలు పెరుగుతున్నాయ్‌ రాజంపేటలో ఎవరికి వారే.. కడప, మార్చి 4 ఉమ్మడి కడప జిల్లాలో మొదట గెలిచే స్థానం రాజంపేటే అని.. ఎన్నికల ముందు కూటమి పార్టీలు లెక్కలేసుకున్నాయ్. కట్‌ చేస్తే రాష్ట్రం అంతా కూటమి గాలి వీస్తే.. రాజంపేటలో మాత్రం…

Read More

Visakhapatnam:సాయిరెడ్డి సైలెంట్ పాలిటిక్స్

Sai Reddy Silent Politics

Visakhapatnam:సాయిరెడ్డి సైలెంట్ పాలిటిక్స్:సైలెంట్ పాలిటిక్స్ సాగించడం ఓ కళే. ఔను.. అలా సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ, మరోవైపు పాలిటిక్స్ లో అంతా చక్కబెట్టడం కొందరు నేతలకు అలవాటేనట. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు.. రాజకీయ విశ్లేషకులు. పాలిటిక్స్ నుండి సైడ్ అయినప్పటికీ అంత త్వరగా ఆ వాసన పోదని చెప్పవచ్చు. ఏపీ రాజకీయ ముఖచిత్రంలో ఆ నేత కీలకంగా వ్యవహరించారు. ఏం జరిగిందో ఏమో కానీ, రాజకీయాల నుండి సైడ్ అయ్యారు. సాగు పనుల్లోకి వెళ్తున్నట్లు చెప్పిన ఆ నేత అప్పుడప్పుడు తళుక్కున మెరుస్తున్నారు. సాయిరెడ్డి సైలెంట్ పాలిటిక్స్ విశాఖపట్టణం, మార్చి 4 సైలెంట్ పాలిటిక్స్ సాగించడం ఓ కళే. ఔను.. అలా సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ, మరోవైపు పాలిటిక్స్ లో అంతా చక్కబెట్టడం కొందరు నేతలకు…

Read More

Amaravathi : అమరావతికి వైసీపీ జై…

Amaravathi YCP

Amaravathi : అమరావతికి వైసీపీ జై  : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు రాజధానుల నినాదం. ఈ నినాదంతోనే ఎన్నికలకు వెళ్లిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఈ నినాదం వల్లనే ఓడిపోయామని వారు అంగీకరించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏకైక రాజధాని.. అది కూడా అమరావతి అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. ఘన విజయం సాధించింది. అమరావతికి వైసీపీ జై… విజయవాడ, మార్చి 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు రాజధానుల నినాదం. ఈ నినాదంతోనే ఎన్నికలకు వెళ్లిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఈ నినాదం వల్లనే ఓడిపోయామని వారు అంగీకరించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏకైక రాజధాని.. అది కూడా అమరావతి అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. ఘన విజయం సాధించింది. వచ్చే ఐదేళ్లలో అమరావతికి ఓ రూపు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ…

Read More

Telangana News : ఇక హైదరాబాద్ టూ శ్రీ శైలం… హ్యాపీ జర్నీ

good news for telugu stats

Telangana News : ఇక హైదరాబాద్ టూ శ్రీ శైలం… హ్యాపీ జర్నీ: తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్-విజయవాడ హైవే తర్వాత ఎక్కువగా హైదరాబాద్-శ్రీశైలం హైవేపై రాకపోకలు సాగిస్తుంటారు. రాయలసీమ ప్రాంతానికి వెళ్లేవారితో పాటుగా.. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లేవారు ఈ హైవే పైనే వెళ్తుంటారు. ఈ రహదారిపై పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ మార్గాన్ని విస్తరించేందుకు డిసైడ్ అయ్యారు. ఇక హైదరాబాద్ టూ శ్రీ శైలం… హ్యాపీ జర్నీ కర్నూలు, మార్చి 4 తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్-విజయవాడ హైవే తర్వాత ఎక్కువగా హైదరాబాద్-శ్రీశైలం హైవేపై రాకపోకలు సాగిస్తుంటారు. రాయలసీమ ప్రాంతానికి వెళ్లేవారితో పాటుగా.. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లేవారు ఈ హైవే పైనే వెళ్తుంటారు. ఈ రహదారిపై పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ మార్గాన్ని విస్తరించేందుకు డిసైడ్ అయ్యారు. 125 కిలోమీటర్ల…

Read More

Vishakapatnam : మేధావులు ప్రవేశపెట్టిన బడ్జెట్

new budget has begun

 . మేధావులు ప్రవేశపెట్టిన బడ్జెట్ విశాఖపట్నం వైసిపి ప్రభుత్వం ఫ్యాక్ష నిస్టుల బడ్జెట్ ప్రవేశపెడితే కూటమి ప్రభుత్వం మేధావులు బడ్జెట్ ప్రవేశ పెట్టిందని రాష్ట్ర కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ టీడీపీ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జి అన్నారు. బడ్జెట్ లో విశాఖ కు 12 నుంచి 14 వందల కోట్లు కేటాయించారని, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా 2025-26 బడ్జెట్ ను ప్రేవేశపెట్టా రని చెప్పారు.2026వ సంవత్సరం చివరికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని,జగన్ గత ఐదేళ్లలో అభివృద్ధి ప్రక్కనపెట్టి కేవలం బట్టన్ నొక్కడనికే పరిమితం అయ్యారని ఎద్దేవ చేశారు. డబల్ ఇంజన్ సర్కా ర్ తో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని, విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. బడ్జెట్ కేటాయింపులు పై మాజీ మంత్రి…

Read More

Vijayawada:నామినేటెడ్ పదవులు కండిషన్స్

Conditions for Nominated Posts

Vijayawada:నామినేటెడ్ పదవులు కండిషన్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచిపోయింది. ఇప్పటికే రెండు విడతల్లో దాదాపు 80 పోస్టులను భర్తీ చేసిన సీఎం చంద్రబాబు..ఇప్పుడు మిగిలిన నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల భ‌ర్తీపై ఫోకస్‌ పెట్టారు. జూన్‌లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.ఇతర పార్టీల నుంచి నిన్న మొన్న వచ్చి చేరిన వారి కంటే ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారిని నేతలు ప్రోత్సహించాలన్నారు. నామినేటెడ్ పోస్టులకు కండిషన్స్.. విజయవాడ, జనవరి 30 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచిపోయింది. ఇప్పటికే రెండు విడతల్లో దాదాపు 80 పోస్టులను భర్తీ చేసిన సీఎం చంద్రబాబు..ఇప్పుడు మిగిలిన నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల భ‌ర్తీపై ఫోకస్‌ పెట్టారు. జూన్‌లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని…

Read More