APTourism : బాపట్లలో సంచలనం: బీచ్‌లలోనే బస చేసే ‘కారవాన్ టూరిజం’ ప్రారంభం!

No More Hotel Hassles: Suryalanka Beach Tourists Can Now Camp by the Sea with Luxury Caravans.

బాపట్ల జిల్లాలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ‘కారవాన్ టూరిజం’ ప్రారంభం బీచ్‌లలో వసతి సమస్యకు పరిష్కారంగా విలాసవంతమైన బస్సులు హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకులే లక్ష్యంగా ప్రత్యేక ప్యాకేజీలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా, ముఖ్యంగా బాపట్ల జిల్లా బీచ్‌లలో వసతి సమస్యను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. కలెక్టర్ వినోద్ కుమార్ ప్రత్యేక చొరవతో **’కారవాన్ టూరిజం’**ను అందుబాటులోకి తెస్తున్నారు. కారవాన్ టూరిజంతో పర్యాటకులకు కలిగే ప్రయోజనాలు   సముద్ర తీరంలోనే బస: పర్యాటకులు ఇకపై హోటళ్లు, కాటేజీలతో సంబంధం లేకుండా నేరుగా సముద్ర తీరంలోనే బస చేసే అద్భుతమైన అవకాశం కలగనుంది. వసతి సమస్యకు పరిష్కారం: హైదరాబాద్ వంటి నగరాల నుంచి వారాంతాల్లో సూర్యలంక, రామాపురం బీచ్‌లకు వచ్చే వేలాది…

Read More

Guntur : మెలియాయిడోసిస్: గుంటూరులో పెరుగుతున్న ఆందోళన

Melioidosis: Growing Concern in Guntur

జ్వరంతో బాధపడుతున్న తొమ్మిది మందికి పరీక్షలు నలుగురికి అనుమానిత లక్షణాలు కనిపించడంతో వైద్యులు అలర్ట్ పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి గుంటూరు జిల్లాలోని తురకపాలెంలో ఇటీవల వెలుగు చూసిన మెలియాయిడోసిస్ కేసుల పట్ల జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి ప్రస్తుతం చేబ్రోలు మండలంలోనూ విస్తరిస్తోందని సమాచారం. ఈ నెల 12న చేబ్రోలుకు చెందిన 45 ఏళ్ల ఆశా వర్కర్ సులోచన జ్వరం, ఉబ్బసం లక్షణాలతో మరణించారు. ఆమె మృతిపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తూ, అందుకు సంబంధించిన వైద్య పరీక్షల నివేదికలను పరిశీలిస్తున్నారు. కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన చల్లా సీతారామిరెడ్డి గుంటూరులోని ఒక ఆసుపత్రిలో మెలియాయిడోసిస్ వ్యాధితో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో వైద్య అధికారులు కొత్తరెడ్డిపాలెం గ్రామంపై దృష్టి సారించారు. ఇటీవల జ్వరంతో బాధపడుతున్న తొమ్మిది మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, నలుగురిలో…

Read More

Guntur : వాట్సాప్‌లో అశ్లీల చిత్రాలు: గుంటూరు మెప్మా అధికారిపై తీవ్ర ఆరోపణలు

Controversy in Guntur MEPMA: Female Staff Demand Action Against Officer for Obscene Posts

Guntur : వాట్సాప్‌లో అశ్లీల చిత్రాలు: గుంటూరు మెప్మా అధికారిపై తీవ్ర ఆరోపణలు:గుంటూరు జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో సిటీ మిషన్ మేనేజర్ (సీఎంఎం)గా పనిచేస్తున్న ఓ అధికారి వ్యవహారం ప్రస్తుతం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత సోమవారం రాత్రి మెప్మా సిబ్బంది వాట్సాప్ గ్రూప్‌లో ఒక రిసోర్స్ పర్సన్‌కు సంబంధించిన అశ్లీల చిత్రాలను పోస్ట్ చేయడం కలకలం సృష్టించింది. గుంటూరు మెప్మా అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు – సస్పెన్షన్‌కు డిమాండ్ గుంటూరు జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో సిటీ మిషన్ మేనేజర్ (సీఎంఎం)గా పనిచేస్తున్న ఓ అధికారి వ్యవహారం ప్రస్తుతం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత సోమవారం రాత్రి మెప్మా సిబ్బంది వాట్సాప్ గ్రూప్‌లో ఒక రిసోర్స్ పర్సన్‌కు సంబంధించిన అశ్లీల చిత్రాలను పోస్ట్ చేయడం…

Read More

AP : చంద్రబాబు నాయుడు మూడు జిల్లాల పర్యటన: సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు

CM Chandrababu Naidu's Whirlwind Tour: Focus on Tourism, Tech, and Industry in AP

AP : చంద్రబాబు నాయుడు మూడు జిల్లాల పర్యటన: సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో విస్తృత పర్యటన చేయనున్నారు. పర్యాటకం, సాంకేతికత, పారిశ్రామిక రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆయన ఈ కార్యక్రమాలను రూపొందించారు. విజయవాడ, గుంటూరు, పల్నాడులో సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో విస్తృత పర్యటన చేయనున్నారు. పర్యాటకం, సాంకేతికత, పారిశ్రామిక రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆయన ఈ కార్యక్రమాలను రూపొందించారు. పాలనలో వేగం పెంచుతూ, అభివృద్ధి అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ పర్యటనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఉదయం విజయవాడలో జరిగే జీఎఫ్‌ఎస్‌టీ టూరిజం కాంక్లేవ్‌లో పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న…

Read More

Vizag Metro : డబుల్ డెక్కర్ విధానంతో నగర అభివృద్ధికి కొత్త రూపు

Double-Decker System to Reshape Urban Development

Vizag Metro :విశాఖపట్నంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు, భవిష్యత్ విశాఖ ముఖచిత్రాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఒక కీలకమైన, వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. డబుల్ డెక్కర్ విధానంతో నగర అభివృద్ధికి కొత్త రూపు విశాఖపట్నంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు, భవిష్యత్ విశాఖ ముఖచిత్రాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఒక కీలకమైన, వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. అదే ‘డబుల్ డెక్కర్’ విధానం. దీని ప్రకారం మెట్రో రైలు పైభాగంలో ప్రయాణిస్తుండగా, దాని కింద వాహనాలు సాఫీగా వెళ్లేందుకు వీలుగా పైవంతెన నిర్మిస్తారు. ఈ నూతన విధానంలో భాగంగా నగర…

Read More

Cold storages : కోల్డ్ స్టోరేజీల్లోకి.. కొన్ని హామీలు

Cold storages... some guarantees

Cold storages : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది అయినా సంపద సృష్టిపైన దృష్టి సారించలేకపోతున్నారు. ఒక వైపు ఇచ్చిన హామీలను అమలుచేయాల్సిన పరిస్థితి. మరొక వైపు ఖజానా డొల్లగా మారిన పరిస్థితి. ఎన్నాళ్లు గత ప్రభుత్వంపై నిందలు మోపుతారన్న అసంతృప్తి ఇప్పటికే ప్రజల్లో మొదలయింది. కోల్డ్ స్టోరేజీల్లోకి.. కొన్ని హామీలు విశాఖపట్టణం, జూన్ 4 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది అయినా సంపద సృష్టిపైన దృష్టి సారించలేకపోతున్నారు. ఒక వైపు ఇచ్చిన హామీలను అమలుచేయాల్సిన పరిస్థితి. మరొక వైపు ఖజానా డొల్లగా మారిన పరిస్థితి. ఎన్నాళ్లు గత ప్రభుత్వంపై నిందలు మోపుతారన్న అసంతృప్తి ఇప్పటికే ప్రజల్లో మొదలయింది. ఇక సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నా, ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నప్పటికీ అది సాథ్యమయ్యే పనికాదు. లక్షల కోట్ల…

Read More

హైదరాబాద్‌ ఇల్లు గిఫ్ట్‌.. ఆగ్రహంతో ఊగిపోయిన రకుల్‌ తండ్రి

Rakul Preet latest interview

హైదరాబాద్‌ ఇల్లు గిఫ్ట్‌.. ఆగ్రహంతో ఊగిపోయిన రకుల్‌ తండ్రి

Read More

Nagababu : నాగబాబుకు అడగడుగునా అడ్డంకులు

Nagababu faces obstacles at every turn

Nagababu :జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవి విషయంలో పవన్ కల్యాణ్ పునరాలోచనలో పడినట్లు కనపిస్తుంది. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశముందని భావిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కేబినెట్ లో జనసేన నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. నాగబాబుకు అడగడుగునా అడ్డంకులు విజయవాడ, జూన్ 3 జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవి విషయంలో పవన్ కల్యాణ్ పునరాలోచనలో పడినట్లు కనపిస్తుంది. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశముందని భావిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కేబినెట్ లో జనసేన నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లు ఉన్నారు. అందులో నాదెండ్ల మనోహర్ మినహాయిస్తే మిగిలిన ఇద్దరు కాపు సామాజికవర్గానికి చెందిన వారు. ిప్పుడు నాగబాబుకు కూడా…

Read More

Rammohan Naidu : రామ్మోహననాయుడికి ప్రమోషన్

Promotion for Rammohan Naidu

Rammohan Naidu :కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు పార్టీలోనూ ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది. నిజానికి మహానాడులో నారా లోకేశ్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని అనుకున్నారు. కానీ మహానాడులో అది జరగలేదు. లోకేశ్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలన్న డిమాండ్ చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. రామ్మోహననాయుడికి ప్రమోషన్ శ్రీకాకుళం, జూన్ 3 కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు పార్టీలోనూ ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది. నిజానికి మహానాడులో నారా లోకేశ్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని అనుకున్నారు. కానీ మహానాడులో అది జరగలేదు. లోకేశ్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలన్న డిమాండ్ చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. సీనియర్ నేతల నుంచి జూనియర్ నేతల వరకూ నారా లోకేశ్ కు కీలకమైన పదవి అప్పగించాలని డిమాండ్…

Read More

YS jagan : సూపర్ స్టార్ ఫ్యామిలీపై జగన్ పార్టీ దృష్టి

Jagan's party focuses on superstar family

YS jagan :వైఎస్ జగన్మోహన్ రెడ్డిపోయిన చోటే వెతుక్కుంటున్నారా? తన నుంచి దూరమైన వర్గాలను దరి చేర్చుకునే పనిలో పడ్డారా? సినీ రంగంపై ఫోకస్ పెట్టారా? వచ్చే ఎన్నికల నాటికి సినీ పరిశ్రమను తనవైపు తిప్పుకోవాలని చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. సూపర్ స్టార్ ఫ్యామిలీపై జగన్ పార్టీ దృష్టి గుంటూరు, జూన్ 2 వైఎస్ జగన్మోహన్ రెడ్డిపోయిన చోటే వెతుక్కుంటున్నారా? తన నుంచి దూరమైన వర్గాలను దరి చేర్చుకునే పనిలో పడ్డారా? సినీ రంగంపై ఫోకస్ పెట్టారా? వచ్చే ఎన్నికల నాటికి సినీ పరిశ్రమను తనవైపు తిప్పుకోవాలని చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. సినీ పరిశ్రమ ఎంతగానో సంతోషించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్…

Read More