Telangana Politics :జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేటీఆర్ స్పందన: తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది

Telangana Politics

Telangana Politics: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేటీఆర్ స్పందన: తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందంటూ స్పష్టం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారికంగా స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ప్రతిపక్షంగా మరింత బలంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ ఎన్నికల ప్రక్రియలో కృషి చేసిన కేసీఆర్ బృందానికి, పార్టీ నాయకులు–కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ విజయం కోసం స్థానిక నాయకత్వం ఎంతో నిబద్ధతతో పనిచేసిందని ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం బీఆర్ఎసేనని ప్రజల తీర్పు స్పష్టంగా చూపించిందని అన్నారు. ఇకపై ప్రజా సమస్యలను కేంద్రబిందువుగా చేసుకొని బీఆర్ఎస్ పోరాటాన్ని మరింత వేగవంతం చేస్తుందని వెల్లడించారు. అభ్యర్థి మాగంటి సునీత గురించి మాట్లాడుతూ, రాజకీయ అనుభవం…

Read More

Chandra Babu : వైజాగ్ పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు.. కారణం ఇదే

Chandrababu Naidu Cancels Vizag Tour Due to Ahmedabad Plane Crash

Chandra Babu :గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాలపై ప్రభావం చూపింది. ఈ దుర్ఘటన నేపథ్యంలో, ఈనాటి విశాఖ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు.ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి ఈరోజు విశాఖలో పర్యటించాల్సి ఉంది.  వైజాగ్ పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు.. కారణం ఇదే అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో సీఎం విశాఖ పర్యటన రద్దు విశాఖలో జరగాల్సిన ఇంధన వనరుల వర్క్‌షాప్‌లో పాల్గొనాల్సి ఉన్న ముఖ్యమంత్రి ప్రభుత్వం చేపట్టాలనుకున్న ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం కూడా రద్దు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాలపై ప్రభావం చూపింది. ఈ దుర్ఘటన నేపథ్యంలో, ఈనాటి విశాఖ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు.ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి…

Read More

Andhra Pradesh:పాపం..సుజనాచౌదరీ

former Rajya Sabha member Sujana Chowdhury

Andhra Pradesh:పాపం..సుజనాచౌదరీ:బీజేపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఈసారి రాజకీయంగా కలసి రాలేదని అనుకోవాలి. బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన కేవలం ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గానికి పరిమితం కావాల్సి వచ్చింది. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఆయన ఢిల్లీలో ఒక ఊపు ఊపిన నేత నేడు మౌనంగానే ఉంటున్నారు. తన నియోజకవర్గానికే పరిమితి అయ్యారు. కాదు.. కాదు.. నియోజకవర్గానికి.. అందులోనూ విజయవాడలోని ఒక ప్రాంతానికే పార్టీ పరిమితం చేసిందని చెప్పక తప్పదు. సుజనా చౌదరి సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేత. పాపం…సుజనాచౌదరీ విజయవాడ, మార్చి 29 బీజేపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఈసారి రాజకీయంగా కలసి రాలేదని అనుకోవాలి. బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన కేవలం ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గానికి పరిమితం కావాల్సి వచ్చింది. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఆయన ఢిల్లీలో…

Read More

Andhra Pradesh:మార్చి నెల టెన్షన్

March month tension

Andhra Pradesh:మార్చి నెల టెన్షన్:మార్చి నెల ఇంకో నాలుగు రోజుల్లో వచ్చేస్తుంది. మార్చి నెల వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ లో కొందరు మంత్రులు భయపడిపోతున్నారు. ఎందుకంటే మార్చి నెల గంగడం పొంచి ఉందని ప్రచారం జరుగుతుండటమే అందుకు కారణం. మార్చి నెలలో బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత జనసేన నేత నాగబాబును మంత్రివర్గంలోకి చేర్చుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వస్తుంటంతో కొత్త వారికి అవకాశమిస్తారని జోరుగా టీడీపీలో ప్రచారం జరుగుతుంది. మార్చి నెల టెన్షన్.. విజయవాడ ఫిబ్రవరి 25 మార్చి నెల ఇంకో నాలుగు రోజుల్లో వచ్చేస్తుంది. మార్చి నెల వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ లో కొందరు మంత్రులు భయపడిపోతున్నారు. ఎందుకంటే మార్చి నెల గండం పొంచి ఉందని ప్రచారం జరుగుతుండటమే అందుకు కారణం. మార్చి నెలలో బడ్జెట్…

Read More