Andhra Pradesh:అనంతపురం పెట్రోల్ మోసం:మనం పెట్రోల్ బంకులోకి వెళ్లి ట్యాంకులో పెట్రోల్ కొట్టించుకుంటాం. ఇప్పుడు ఎవరూ లీటర్లలో కొట్టించుకోవడం లేదు. వంద .. రెండు వందలు అని లెక్కవేసి కొట్టించుకుంటున్నారు. ఇక్కడే అతి పెద్ద స్కాంకు పెట్రోల్ బంకుల యజామాన్యాలు తెరలేపాయి. అనంతపురం పెట్రోల్ మోసం అనంతపురం మార్చి 8 మనం పెట్రోల్ బంకులోకి వెళ్లి ట్యాంకులో పెట్రోల్ కొట్టించుకుంటాం. ఇప్పుడు ఎవరూ లీటర్లలో కొట్టించుకోవడం లేదు. వంద .. రెండు వందలు అని లెక్కవేసి కొట్టించుకుంటున్నారు. ఇక్కడే అతి పెద్ద స్కాంకు పెట్రోల్ బంకుల యజామాన్యాలు తెరలేపాయి. లీటర్కు 60 నుంచి 100 ఎంఎల్ వరకూ ఎక్కువ రీడింగ్ వచ్చేలా డిస్పెన్సర్ చిప్లను రీ ప్రోగ్రామించి చేసి కోట్లు కొట్టేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఈ మోసం వెలుగు చూసింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ , లీగల్…
Read MoreTag: telugu news
Andhra Pradesh:చంద్రబాబు మాటల్లో అంత అర్ధమా లోకేశ్ కు బాధ్యతలేనా
Andhra Pradesh:చంద్రబాబు మాటల్లో అంత అర్ధమా లోకేశ్ కు బాధ్యతలేనా:ఒక్కోసారి నేతల నుంచి వచ్చే మాటలకు అర్థాలు వేరుగా ఉంటాయి. అనుకోకుండా వచ్చినా అవి కొన్నిసార్లు నిజమవుతాయి. అదే సమయంలో తమకంటూ నేతలకు ఒక స్పష్టత ఉంటుంది. అందుకే రాజకీయాల్లో అనుభవం ఉన్న నేతలు ఏం మాట్లాడినా అందులో గూఢార్థాలు దాగి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ సభలో చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చంద్రబాబు మాటల్లో అంత అర్ధమా లోకేశ్ కు బాధ్యతలేనా విజయవాడ, మార్చి 8 ఒక్కోసారి నేతల నుంచి వచ్చే మాటలకు అర్థాలు వేరుగా ఉంటాయి. అనుకోకుండా వచ్చినా అవి కొన్నిసార్లు నిజమవుతాయి. అదే సమయంలో తమకంటూ నేతలకు ఒక స్పష్టత ఉంటుంది. అందుకే రాజకీయాల్లో అనుభవం ఉన్న నేతలు ఏం మాట్లాడినా అందులో గూఢార్థాలు…
Read MoreAndhra Pradesh:ఫ్రీ బస్సు పధకం.. జిల్లాకే పరిమితం
Andhra Pradesh:ఫ్రీ బస్సు పధకం.. జిల్లాకే పరిమితం:కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం పై ఇచ్చిన మాటను తప్పనుందా?, తెలంగాణ లో ఈ పథకం కారణంగా ప్రభుత్వం పై తీవ్రమైన నెగిటివిటీ రావడాన్ని చూసి , మెల్లగా ఈ పధకానికి పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తుందా?, నేడు మంత్రి గుమ్మడి సంధ్య రాణిశాసన మండలి లో చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘ఉచిత బస్సు పథకం ఏ జిల్లాకు సంబంధించిన మహిళలు, ఆ జిల్లాలో పర్యటించడానికి మాత్రమే. ఫ్రీ బస్సు పధకం జిల్లాకే పరిమితం నెల్లూరు, మార్చి 8 కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం పై ఇచ్చిన మాటను తప్పనుందా?, తెలంగాణ లో ఈ పథకం కారణంగా ప్రభుత్వం పై తీవ్రమైన నెగిటివిటీ రావడాన్ని చూసి , మెల్లగా ఈ పధకానికి పంగనామాలు పెట్టే…
Read MoreHyderabad:కమలం అంటే పువ్వు కాదు.. వైల్డ్ ఫైరేనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చేదు అనుభవం
Hyderabad:కమలం అంటే పువ్వు కాదు.. వైల్డ్ ఫైరేనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చేదు అనుభవం:తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా విషయాలను చెబుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు స్పష్టమైన సిగ్నల్స్ అన్ని పార్టీలకు పంపించారు. ఇక్కడ మూడు స్థానాలకు ఎన్నికలు జరిగితే రెండింటిని బీజేపీ గెలుచుకుంది. ఇది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి డేంజర్ బెల్స్ లాంటి ఫలితాలు. అందుకే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి మేల్కోవాల్సిన టైం వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. కమలం అంటే పువ్వు కాదు.. వైల్డ్ ఫైరేనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చేదు అనుభవం హైదరాబాద్, మార్చి 6 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా విషయాలను చెబుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ జరిగిన ఎమ్మెల్సీ…
Read MoreYS Viveka Case Another Witness Passed Away | ఈ కేసు తెలుతుందా ..| సునీతా రెడ్డి హై కోర్టు లో పిటిషన్
YS Viveka Case Another Witness Passed Away | ఈ కేసు తెలుతుందా ..| సునీతా రెడ్డి హై కోర్టు లో పిటిషన్ Read more:మహా కుంభ మేళా లో 45 రోజుల్లో రూ. 30 కోట్ల లాభం MahaKumbh 2025 | Yogi Adityanath
Read Moreమహా కుంభ మేళా లో 45 రోజుల్లో రూ. 30 కోట్ల లాభం MahaKumbh 2025 | Yogi Adityanath
మహా కుంభ మేళా లో 45 రోజుల్లో రూ. 30 కోట్ల లాభం MahaKumbh 2025 | Yogi Adityanath Read more:Who Is Meenakshi Natarajan | The Rule In Telangana Is What She Said
Read MoreWho Is Meenakshi Natarajan | The Rule In Telangana Is What She Said
Who Is Meenakshi Natarajan | The Rule In Telangana Is What She Said Read more:Ayyanna Patrudu Warning To YS Jagan | సభలో పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా..
Read MoreAyyanna Patrudu Warning To YS Jagan | సభలో పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా..
Ayyanna Patrudu Warning To YS Jagan | సభలో పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా.. Read more:Hyderabad:కాంగ్రెస్ లో చిచ్చు పెట్టేసిన మల్లన్న
Read MoreHyderabad:కాంగ్రెస్ లో చిచ్చు పెట్టేసిన మల్లన్న
Hyderabad:కాంగ్రెస్ లో చిచ్చు పెట్టేసిన మల్లన్న:తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతల ఆరోపణలు క్రమంగా పెరుగుతున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ పెట్టి సంచలన ఆరోపణలు చేశారు. తనను కాంగ్రెస్ నుంచి పంపించడం ద్వారా బీసీ ఉద్యమం ఆగిపోతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని అన్నారు. ఇప్పుడు వచ్చిన బీసీ ఉద్యమం మామూలుది కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో చిచ్చు పెట్టేసిన మల్లన్న హైదరాబాద్, మార్చి 6 తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతల ఆరోపణలు క్రమంగా పెరుగుతున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ పెట్టి సంచలన ఆరోపణలు చేశారు. తనను కాంగ్రెస్ నుంచి పంపించడం ద్వారా బీసీ ఉద్యమం ఆగిపోతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని అన్నారు. ఇప్పుడు వచ్చిన బీసీ ఉద్యమం మామూలుది కాదని…
Read MoreHyderabad:10 రోజుల్లో ఎల్ఆర్ఎస్ పరిష్కారం
Hyderabad:10 రోజుల్లో ఎల్ఆర్ఎస్ పరిష్కారం:అనుమతిలేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) కోసం ఎదురుచూస్తున్న వారికి హెచ్ఎండీఏ గుడ్న్యూస్ చెప్పింది. దరఖాస్తులను పరిష్కరించేందుకు వేగంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. రుసుము చెల్లించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను కేవలం 10 రోజుల్లోనే పరిష్కరిస్తామని చెప్పింది. 10 రోజుల్లో ఎల్ఆర్ఎస్ పరిష్కారం హైదరాబాద్, మార్చి 6 అనుమతిలేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) కోసం ఎదురుచూస్తున్న వారికి హెచ్ఎండీఏ గుడ్న్యూస్ చెప్పింది. దరఖాస్తులను పరిష్కరించేందుకు వేగంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. రుసుము చెల్లించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను కేవలం 10 రోజుల్లోనే పరిష్కరిస్తామని చెప్పింది.క్రమబద్ధీకరణ ఫీజు, ప్రో రేటా ఓపెన్ స్పేస్ రుసుమును మార్చి 31గా చెల్లించిన వారికి 25 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. డిస్కౌంట్ కావాలనుకున్న అర్హులు ఆలోపు అప్లై చేసుకోవాలని చెప్పింది.పలు కారణాల వల్ల అప్లికేషన్ను తాము తిరస్కరిస్తే ప్రాసెసింగ్ చార్జీల కింద…
Read More