Yoga : తిరుపతి  శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కు నందు పెద్ద ఎత్తున యోగ కార్యక్రమం నిర్వహణ

Yoga :యోగా మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి.. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని  జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎంఎల్ఏ ఆరని శ్రీనివాసులు సంయుక్తంగా పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి  శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కు నందు  యోగ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి  శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కు నందు పెద్ద ఎత్తున యోగ కార్యక్రమం నిర్వహణ యోగా మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి.. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం. జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ యోగాంధ్ర లో అందరూ భాగస్వాములు కావాలి. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు యోగా మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి.. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని  జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎంఎల్ఏ ఆరని…

Read More

AP : ఆపరేషన్ వైసీపీ స్టార్ట్

ysrcp

AP :ఆప‌రేష‌న్ వైసీపీ.. అంటే.. వైసీపీని కాపాడుకునే ప్ర‌య‌త్నం. ఆది నుంచి అన్ని విష‌యాల్లోనూ పార్టీని అన్ని విధాలా కాపాడుకునే ప్ర‌య‌త్నం ప్రారంభ‌మైందా? అంటే.. వైసీపీ వ‌ర్గాల నుంచి ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. మ‌ద్యం కుంభ‌కోణం కేసు తీవ్ర‌త‌రం కావ‌డం.. ఇటీవ‌ల సీఎం చంద్ర‌బాబు కూడా.. కేంద్రం చెవిలో వేయ‌డం.. ముఖ్యంగాకేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటివారు.. కూడా చంద్రబాబుకు ఈవిష‌యంలో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌న్న చ‌ర్చ సాగుతుండ‌డంతో జ‌గ‌న్ అలెర్ట‌య్యార‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. ఆపరేషన్ వైసీపీ స్టార్ట్ విజయవాడ, మే 29 ఆప‌రేష‌న్ వైసీపీ.. అంటే.. వైసీపీని కాపాడుకునే ప్ర‌య‌త్నం. ఆది నుంచి అన్ని విష‌యాల్లోనూ పార్టీని అన్ని విధాలా కాపాడుకునే ప్ర‌య‌త్నం ప్రారంభ‌మైందా? అంటే.. వైసీపీ వ‌ర్గాల నుంచి ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. మ‌ద్యం కుంభ‌కోణం కేసు తీవ్ర‌త‌రం కావ‌డం.. ఇటీవ‌ల సీఎం…

Read More

AP : తూర్పు నుంచే ప్రారంభమైన సినిమా వివాదం

AP :జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్ల బంద్‌కు ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్‌లోని ఓ వర్గం పిలుపునిచ్చింది. దీనిని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఖండించింది. థియేటర్ల బంద్‌కు ఎలాంటి అవకాశం లేదని ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఈ విషయం చేరింది. తూర్పు నుంచే ప్రారంభమైన సినిమా వివాదం కాకినాడ, మే 29 జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్ల బంద్‌కు ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్‌లోని ఓ వర్గం పిలుపునిచ్చింది. దీనిని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఖండించింది. థియేటర్ల బంద్‌కు ఎలాంటి అవకాశం లేదని ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఈ విషయం చేరింది. జూన్ 12వ తేదీన ‘హర హర వీర మల్లు’ సినిమా రిలీజ్‌కు ముందు ఇలాంటి…

Read More

AP : బెజవాడ నుంచి లూప్ లైన్ లోకి ట్రైన్లు

AP :భారతదేశంలోని అతిపెద్ద రైల్వే జంక్షన్ లలో ఒకటి.  హౌరా- చెన్నై, న్యూ ఢిల్లీ -చెన్నై, విజయవాడ -నిడదవోలు (లూప్ ) వంటి కీలక మైన రైల్వే లైను ఈ స్టేషన్ గుండా వెళ్తాయి. 10 ప్లాట్ ఫామ్ లు,24 ట్రాకులు తో రద్దీగా ఉండే ఈ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమయ్యే రైళ్లన్నీ ఇతర స్టేషనులకు తరలి వెళ్ళిపోతున్నాయి. బెజవాడ నుంచి లూప్ లైన్ లోకి ట్రైన్లు విజయవాడ, మే 29, భారతదేశంలోని అతిపెద్ద రైల్వే జంక్షన్ లలో ఒకటి.  హౌరా- చెన్నై, న్యూ ఢిల్లీ -చెన్నై, విజయవాడ -నిడదవోలు (లూప్ ) వంటి కీలక మైన రైల్వే లైను ఈ స్టేషన్ గుండా వెళ్తాయి. 10 ప్లాట్ ఫామ్ లు,24 ట్రాకులు తో రద్దీగా ఉండే ఈ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమయ్యే రైళ్లన్నీ…

Read More

AP : లోకేష్ టీమ్ లో అంతా యువతరమే

Lokesh's team is all about youth.

AP :నారా లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించాల్సిన సమయం ఇది అని సన్నిహితులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే లోకేష్ టీం లో ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న. చంద్రబాబు మాదిరిగానే నమ్మకస్తులైన బృందాన్ని లోకేష్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. లోకేష్ టీమ్ లో అంతా యువతరమే కడప, మే 29 నారా లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించాల్సిన సమయం ఇది అని సన్నిహితులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే లోకేష్ టీం లో ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న. చంద్రబాబు మాదిరిగానే నమ్మకస్తులైన బృందాన్ని లోకేష్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం…

Read More

AP : టీడీపీలో కోవర్టులు ఎవరు

TDP is a group of hardened yellow activists. From NTR to now Chandrababu and Lokesh, everyone has fans and party activists.

AP :టీడీపీ. అది కరుడుగట్టిన పసుపు కార్యకర్తల సమూహం. ఎన్టీఆర్‌ నుంచి ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్‌ వరకు అందరి అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఉంటారు. అదంతా కరుడు గట్టిన బ్యాచ్. పవర్‌లో ఉన్నా లేకున్నా పార్టీ కోసమే పని చేసే వాళ్లుంటారు. అలాంటప్పుడు టీడీపీలో కోవర్టులు ఎవరు అన్నది హాట్ టాపిక్ అవుతోంది. టీడీపీలో కోవర్టులు ఎవరు. విజయవాడ, మే 29 టీడీపీ అది కరుడుగట్టిన పసుపు కార్యకర్తల సమూహం. ఎన్టీఆర్‌ నుంచి ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్‌ వరకు అందరి అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఉంటారు. అదంతా కరుడు గట్టిన బ్యాచ్. పవర్‌లో ఉన్నా లేకున్నా పార్టీ కోసమే పని చేసే వాళ్లుంటారు. అలాంటప్పుడు టీడీపీలో కోవర్టులు ఎవరు అన్నది హాట్ టాపిక్ అవుతోంది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్‌ పొలిటికల్ సెన్సేషన్ అవుతున్నాయి.…

Read More

కన్నడ భాషపై కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు

Kamal Haasan’s Controversial Comments on Kannada Language Spark Outrage

కన్నడ భాషపై కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు

Read More

సంక్షిప్త వార్తలు : 28-05-2025

Ganja worth Rs. 4 crore seized in Kothagudem district

సంక్షిప్త వార్తలు : 28-05-2025:తెలంగాణలో డ్రగ్స్, గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. నిత్యం ఎక్కడో ఒక చోట పట్టుబడుతూనే ఉంది. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. వీటి వాడకం మాత్రం ఆగడంలేదు. తాభాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. కొత్తగూడెం జిల్లాలో రూ.4 కోట్ల విలువైన గంజాయి పట్టివేత భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణలో డ్రగ్స్, గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. నిత్యం ఎక్కడో ఒక చోట పట్టుబడుతూనే ఉంది. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. వీటి వాడకం మాత్రం ఆగడంలేదు. తాభాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారంతో బుధవారం జూలూరుపాడు మండలంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి 8.30 క్వింటాళ్ల గంజాయి పట్టుకున్నారు.  అనంతరం తొమ్మిది మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన…

Read More

Adilabad : భూ మాఫియా..ఆరాచకం

eeroju news

Adilabad :తెలంగాణ రాష్ట్రంలోని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇప్పల్ నవేగామ్ గ్రామంలో భూ మాఫియా రెచ్చిపోతోంది. గ్రామానికి చెందిన వందకు పైగా కుటుంబాలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాయి. తమ భూమి, ఇళ్లను ఖాళీ చేయాలంటూ ముగ్గురు వ్యక్తులు రెండు సంవత్సరాలుగా నిరంతరం బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ మాఫియా..ఆరాచకం అదిలాబాద్, మే 28 తెలంగాణ రాష్ట్రంలోని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇప్పల్ నవేగామ్ గ్రామంలో భూ మాఫియా రెచ్చిపోతోంది. గ్రామానికి చెందిన వందకు పైగా కుటుంబాలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాయి. తమ భూమి, ఇళ్లను ఖాళీ చేయాలంటూ ముగ్గురు వ్యక్తులు రెండు సంవత్సరాలుగా నిరంతరం బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై గ్రామీణులు స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీఓ)ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.ఆసిఫాబాద్ మండలానికి చెందిన శ్రీనివాస్,…

Read More