హైదరాబాద్
సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీ పర్యటన ఖరారయింది. ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అయన వెళుతున్నారు. పనిలో పనిగా కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశం వుంది. రాష్ట్రంలో ప్రచార సభల్లో పాల్గొనేందుకు రావాలని ప్రియాంక , రాహుల్ , ఖర్గేలను అయన కోరనున్ఆరు. పెండింగ్ ఉన్న మూడు పార్లమెంట్ నియోజక వర్గాల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించే అవకాశం కుడా వుంది.
Prev Post
Next Post