తుగ్గలి
మండల కేంద్రమైన తుగ్గలిలో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చిందని వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్థులు సిపిఎం మండల కార్యదర్శి శ్రీరాముల ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీవో విజయలక్ష్మి కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు విష్ణువర్ధన్ రెడ్డి, నెట్టికల్లు,రామాంజనేయులు,నాగరా
Next Post