మేక్ ఏ విష్,’ లో భాగంగా ఒక్క రోజు చివ్వేంల యస్.ఐ ధరవత్ స్వాతి ఇకలేరు
As part of 'Make a Wish', Chivvemla YS Dharawat Swati will no longer be alive for one day
పులా మాల వేసి వీడ్కోలు పలికిన
బిషప్ దుర్గం ప్రభాకర్
సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు
సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వేంల మండలం జగన తండా కు చెందిన పాస్టర్ ధరవత్ చాంప్ల-భూభా దంపతుల కుమార్తె స్వాతి (23)ఫ్రాంక్రియాటిస్ కేన్సర్ తో గత రాత్రి ప్రభునందు నిద్రించ్చినారు ఈ రోజు వారి స్వగ్రామం నందు ఇంటి వద్ద స్వాతి పార్దివా దేహానికి పులా మాల వేసి ప్రగాఢ సానుభూతి తెలిపిన బిషప్ దుర్గం ప్రభాకర్ ఈ సందర్బంగా మాట్లాడుతూ గత కొద్దిరోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తన కోరిక ను పోలీస్ కావాలని విన్నవించుకోగా వారు పెద్ద మనస్సుతో వెంటనే సూర్యాపేట జిల్లా ఎస్ పి రాజేంద్రప్రసాద్ కు ఫోన్ లో విషయాన్ని వివరించి ఆ పద్దతిలో స్వాతి మనసులో మాటను తీర్చాలంటూ ఆదేశించారు. “మేక్ ఏ విష్’ లో భాగంగా ఒక్క రోజు చివ్వేంల యస్ ఐ గా క్యాన్సర్ బాధితురాలు స్వాతి కోరికను గత కొద్దిరోజుల క్రితం విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే, ఆమె గత రాత్రి ప్రభునందు నిద్రించింది దుఃఖ సాగరంలో వున్నా కుటుంబంన్నీ ఓదార్చారు ఈ కార్యక్రమం లో రెవ. గుగులోత్ బాలాజీ నాయక్ చివ్వేంల మండల పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, చార్లెట్ హోం వ్యవస్థాపకులు జాటోత్ డేవిడ్ రాజు,బిషప్ డా యం. పి హెచ్ యస్ మోజెస్,పాస్టర్ దారావత్ సాంసన్ నాయక్, దారావత్ రాములు నాయక్, పీపుల్ ఎయిడ్ చర్చ్ వ్యవస్థాపకులు రెవ దారావత్ లాకు నాయక్, రెవ డా జలగం జేమ్స్,రెవ డా పంది మార్క్, రెవ. వరికుప్పల మత్తయి, పాస్టర్ రవీందర్ పాస్టర్ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు