సంక్షిప్త వార్తలు : 17-05-2025:రాష్ట్ర ఆహారం పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం ఉదయం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణం బుర్రిపాలెం రోడ్ లోని శివాజీ బొమ్మ దగ్గర నుంచి కవిరాజా పార్క్ మీదగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది చేపడుతున్న వివిధ పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. తెనాలి లో మంత్రి నాదెండ్ల పర్యటన తెనాలి రాష్ట్ర ఆహారం పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం ఉదయం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణం బుర్రిపాలెం రోడ్ లోని శివాజీ బొమ్మ దగ్గర నుంచి కవిరాజా పార్క్ మీదగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది చేపడుతున్న వివిధ పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. స్థానిక ప్రజల వద్ద నుండి సమస్యలని…
Read MoreCategory: సంక్షిప్త వార్తలు
Short News, సంక్షిప్త వార్తలు
సంక్షిప్త వార్తలు : 16-05-2025
సంక్షిప్త వార్తలు : 16-05-2025:విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఆటలు ఎంతో దోహద పడతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు అయన హైదరాబాద్ గాంధీ నగర్ లో అండర్ 14 క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు.కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ప్లే గ్రౌండ్ల కొరత తీవ్రమైంది. క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఆటలు ఎంతో దోహద పడతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు అయన హైదరాబాద్ గాంధీ నగర్ లో అండర్ 14 క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు.కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ప్లే గ్రౌండ్ల కొరత తీవ్రమైంది. విద్యాసంస్థలు కూడా ఆటలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం చదువుపై మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. జీహెచ్ఎంసీతో పాటు,…
Read Moreసంక్షిప్త వార్తలు : 14-05-2025
సంక్షిప్త వార్తలు : 14-05-2025:నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రోడ్డు పక్కన చిరు వ్యాపారుల షాపులను అధికారులు కూల్చివేసారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న షాపులను కూల్చివేసారని వ్యాపారస్తులు ఆరోపించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి విదేశీ పర్యటనలో వున్నారు. చిరు వ్యాపారాల షాపులను తొలగించిన అధికారులు నాగర్ కర్నూలు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రోడ్డు పక్కన చిరు వ్యాపారుల షాపులను అధికారులు కూల్చివేసారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న షాపులను కూల్చివేసారని వ్యాపారస్తులు ఆరోపించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి విదేశీ పర్యటనలో వున్నారు. పథకం ప్రకారమే ఎమ్మెల్యే వెళ్లాక షాపులు కూల్చివేసి, తమ పొట్ట కొడుతున్నారంటూ చిరు వ్యాపారుల ఆవేదన వ్యక్తం చేసారు. ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు…
Read Moreసంక్షిప్త వార్తలు : 14-05-2025
సంక్షిప్త వార్తలు : 14-05-2025:రాష్ట్రపతి భవన్ లో బుధవారం సుప్రీం కోర్టు 52వ ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ గవాయ్తో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్ర మానికి ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, గవర్నర్లు తదితరులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ న్యూ ఢిల్లీ, రాష్ట్రపతి భవన్ లో బుధవారం సుప్రీం కోర్టు 52వ ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ గవాయ్తో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్ర మానికి ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, గవర్నర్లు తదితరులు హాజరయ్యారు. జస్టిస్ కేజీ…
Read Moreసంక్షిప్త వార్తలు : 13-05-2025
సంక్షిప్త వార్తలు : 13-05-2025:యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ” నిర్మాణ పనులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం పరిశీలించారు. అనంతరం పనుల పురోగతిపై గుత్తేదారు సంస్థ ప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. స్కిల్ యూనివర్సిటీ పనులను పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు రంగారెడ్డి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ” నిర్మాణ పనులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం పరిశీలించారు. అనంతరం పనుల పురోగతిపై గుత్తేదారు సంస్థ ప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య ఏర్పడిన అంతరాన్ని తగ్గించి, తెలంగాణ యువతకు ఉపాధి…
Read Moreసంక్షిప్త వార్తలు : 12-05-2025
సంక్షిప్త వార్తలు : 12-05-2025:తిరువూరులో తిరువూరు డివిజన్ స్థాయి “ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. పబ్లిక్ గ్రీవెన్స్ లో ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని),, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశా, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవ దత్తు, జిల్లా అధికారులు పాల్గోన్నారు. సమస్యల పరిష్కార మార్గం చూపిస్తున్నా తిరువూరు తిరువూరులో తిరువూరు డివిజన్ స్థాయి “ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. పబ్లిక్ గ్రీవెన్స్ లో ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని),, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశా, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవ దత్తు, జిల్లా అధికారులు పాల్గోన్నారు. ఎంపి మాట్లాడుతూ ప్రజల దగ్గర నుండి నేరుగా…
Read Moreసంక్షిప్త వార్తలు:10-05-2025
సంక్షిప్త వార్తలు:10-05-2025:పెద్దమ్మతల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్,ఎమ్మెల్సీ బండా ప్రకాష్, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి తదితరులు కోరుకున్నారు.శనివారం శాయంపేట మండలం, కొప్పుల గ్రామంలో ముదిరాజ్ ల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ చైర్మన్,ఎమ్మెల్సీ బండా ప్రకాష్,మాజీ ఎమ్మెల్యే గండ్ర శాయంపేట పెద్దమ్మతల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్,ఎమ్మెల్సీ బండా ప్రకాష్, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి తదితరులు కోరుకున్నారు.శనివారం శాయంపేట మండలం, కొప్పుల గ్రామంలో ముదిరాజ్ ల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ…
Read Moreసంక్షిప్త వార్తలు:09-05-2025
సంక్షిప్త వార్తలు:09-05-2025:అన్నవరం సత్యదేవుని సన్నిధిలో గురువారం రాత్రి సత్యదేవుని వార్షిక దివ్య కళ్యాణము అనంతరము శ్రీ స్వామీ వారి అక్షంతలు ఇవ్వడం లేటు అయ్యిందని వై. సీ.పి. ఎం.ఎల్. సి. అనంత బాబు, ఆయన అనుచరులు,సత్యదేవుని భక్తుల సమక్షంలో దేవస్థానం అధికారులుల పై, దూషణలకు పాల్పడ్డారు. అక్కడ వున్న ఇఓ సుబ్బారావు పై అనంతబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆలయ సిబ్బంది పై ఎమ్మెల్సీ అనంతబాబు మండిపాటు కాకినాడ అన్నవరం సత్యదేవుని సన్నిధిలో గురువారం రాత్రి సత్యదేవుని వార్షిక దివ్య కళ్యాణము అనంతరము శ్రీ స్వామీ వారి అక్షంతలు ఇవ్వడం లేటు అయ్యిందని వై. సీ.పి. ఎం.ఎల్. సి. అనంత బాబు, ఆయన అనుచరులు,సత్యదేవుని భక్తుల సమక్షంలో దేవస్థానం అధికారులుల పై, దూషణలకు పాల్పడ్డారు. అక్కడ వున్న ఇఓ సుబ్బారావు పై అనంతబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.…
Read Moreసంక్షిప్త వార్తలు:09-05-2025
సంక్షిప్త వార్తలు:09-05-2025:ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ ఉగ్రమూకలను మట్టు పెట్టిన నేపద్యంలో ఓ విద్యార్థిని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వివాదానికి దారితీసింది. పాకిస్తాన్ కు మద్దతుగా పాకిస్తాన్ వాళ్ళు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలు వారికి అల్లా ఎప్పుడు అండగా ఉంటారు. ఈ హైదరాబాదు ఇస్లామిక్ రాష్ట్రము మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారని పోస్ట్ చేయడం ఉద్రిక్తత కు దారితీసింది. పాకిస్థాన్ కు మద్దతుగా విద్యార్దిని పోస్టు బీజేవైఎం నిరసన హైదరాబాద్ ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ ఉగ్రమూకలను మట్టు పెట్టిన నేపద్యంలో ఓ విద్యార్థిని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వివాదానికి దారితీసింది. పాకిస్తాన్ కు మద్దతుగా పాకిస్తాన్ వాళ్ళు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలు వారికి అల్లా ఎప్పుడు అండగా ఉంటారు. ఈ హైదరాబాదు ఇస్లామిక్ రాష్ట్రము…
Read Moreసంక్షిప్త వార్తలు:09-05-2025
సంక్షిప్త వార్తలు:09-05-2025:ఖమ్మం నగరంలోని ఇండియన్ వెటర్న్ ఆర్మీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్ఎస్పీ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలోని మాక్ డ్రిల్ చేపట్టారు. పాకిస్తాన్ తో యుద్ధంలో తమ అవసరముంటే వెళ్లడానికి సిద్ధమేనని, పాకిస్తాన్ అంతం చూస్తామని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో యుద్ధ తంత్రంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ ఏర్పాటు చేసినట్లు మాజీ ఆర్మీ అధికారులు తెలిపారు. ఖమ్మంలో మాజీ సైనికుల మాక్ డ్రిల్ ఖమ్మం ఖమ్మం నగరంలోని ఇండియన్ వెటర్న్ ఆర్మీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్ఎస్పీ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలోని మాక్ డ్రిల్ చేపట్టారు. పాకిస్తాన్ తో యుద్ధంలో తమ అవసరముంటే వెళ్లడానికి సిద్ధమేనని, పాకిస్తాన్ అంతం చూస్తామని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో యుద్ధ తంత్రంపై ప్రజలకు అవగాహన…
Read More