CM Chandrababu : పోలవరం – బనకచర్ల ప్రాజెక్టు: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu Issues Key Directives on Polavaram-Banagacherla Project

CM Chandrababu : పోలవరం – బనకచర్ల ప్రాజెక్టు: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు:పోలవరం – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు కీలక సూచనలు చేశారు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ప్రాజెక్టుపై విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. గత పదేళ్లలో తెలంగాణలో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించినప్పటికీ, వాటిలో కొన్నింటికి అనుమతులు లేకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదన్న విషయం చర్చకు వచ్చింది. పోలవరం – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు పోలవరం – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు కీలక సూచనలు చేశారు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ప్రాజెక్టుపై విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. గత పదేళ్లలో తెలంగాణలో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించినప్పటికీ,…

Read More

AP : ఏపీ కేబినెట్ పెట్టుబడులు, రాజధాని అభివృద్ధి

CM Chandrababu Chairs Crucial AP Cabinet Meet

AP : ఏపీ కేబినెట్ పెట్టుబడులు, రాజధాని అభివృద్ధి:ఈ రోజు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక భేటీ ఈ రోజు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రధాన చర్చనీయాంశాలు 1.పెట్టుబడుల ఆమోదం: 7వ ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం పొందిన 19 ప్రాజెక్టులకు సంబంధించిన రూ.28,546 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 2.రాజధాని ప్రాంత మౌలిక వసతులు:…

Read More

AP : డా. సి. శశిధర్ ఏపీపీఎస్సీ నియామకంపై దుమారం: అమరావతి వ్యాఖ్యలు వైరల్!

Dr. C. Sashidhar Appointed to APPSC: Coalition Govt Backs YCP Loyalist?

AP : డా. సి. శశిధర్ ఏపీపీఎస్సీ నియామకంపై దుమారం: అమరావతి వ్యాఖ్యలు వైరల్:జేఎన్‌టీయూ – అనంతపురం మాజీ రిజిస్ట్రార్ డాక్టర్ సి. శశిధర్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. శశిధర్ నిన్న బాధ్యతలు స్వీకరించారు. ఏపీపీఎస్సీ సభ్యుడిగా డాక్టర్ సి. శశిధర్ నియామకం: వైసీపీ విధేయుడికి కూటమి పట్టం? జేఎన్‌టీయూ – అనంతపురం మాజీ రిజిస్ట్రార్ డాక్టర్ సి. శశిధర్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. శశిధర్ నిన్న బాధ్యతలు స్వీకరించారు. శశిధర్ నియామకంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, ముఖ్యంగా ఆయన వైసీపీకి విధేయుడిగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి.…

Read More

Nara Lokesh : కార్యకర్తలకు అండగా మంత్రి నారా లోకేష్: బాలకోటిరెడ్డి కుటుంబానికి ఆసరా

Minister Nara Lokesh Stands by Party Workers: A Pillar of Support for Balakotireddy's Family

Nara Lokesh : కార్యకర్తలకు అండగా మంత్రి నారా లోకేష్: బాలకోటిరెడ్డి కుటుంబానికి ఆసరా:‘కార్యకర్తే అధినేత’ అనే నినాదాన్ని నారా లోకేష్ (విద్య, ఐటీ శాఖల మంత్రి) అక్షరాలా పాటిస్తున్నారు. ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రౌడీల దాడిలో దారుణ హత్యకు గురైన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి మంత్రి లోకేష్ పెద్దకొడుకులా అండగా ఉంటానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. కార్యకర్తలకు లోకేష్ అండగా ‘కార్యకర్తే అధినేత’ అనే నినాదాన్ని నారా లోకేష్ (విద్య, ఐటీ శాఖల మంత్రి) అక్షరాలా పాటిస్తున్నారు. ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రౌడీల దాడిలో దారుణ హత్యకు గురైన పల్నాడు…

Read More

AP : ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక అరెస్ట్: జగన్ సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్ట్

Key Arrest in AP Liquor Scam: YS Jagan's Aide Chevireddy Bhaskar Reddy Apprehended

AP : ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక అరెస్ట్: జగన్ సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్ట్:ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ బృందం మరో కీలక నేతను అరెస్టు చేసింది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక అరెస్ట్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ బృందం మరో కీలక నేతను అరెస్టు చేసింది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన తన సన్నిహితుడు వెంకటేశ్ నాయుడుతో కలిసి బెంగళూరు నుండి కొలంబోకు వెళ్లే ప్రయత్నంలో ఉండగా, బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు చెవిరెడ్డిని అడ్డుకున్నారు.చెవిరెడ్డిపై పోలీసులు ఇదివరకే లుక్ అవుట్ నోటీసు జారీ చేసి…

Read More

Andhra and Telangana : అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త: రూ. 1000 కోట్ల ఆస్తులు తిరిగి రానున్నాయి!

Good News for Agrigold Victims: ₹1000 Crore Assets to Be Restored

Andhra and Telangana :అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట లభించింది! అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీల నుంచి స్వాధీనం చేసుకున్న సుమారు రూ. 1,000 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను బాధితులకు అప్పగించేందుకు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) గత నెలలో దాఖలు చేసిన రెస్ట్రిట్యూషన్ దరఖాస్తుకు హైదరాబాద్ స్పెషల్ పీఎంఎల్‌ఏ కోర్టు ఇటీవల ఆమోదం తెలిపింది. అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట లభించింది! అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీల నుంచి స్వాధీనం చేసుకున్న సుమారు రూ. 1,000 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను బాధితులకు అప్పగించేందుకు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) గత నెలలో దాఖలు చేసిన రెస్ట్రిట్యూషన్ దరఖాస్తుకు హైదరాబాద్ స్పెషల్ పీఎంఎల్‌ఏ కోర్టు ఇటీవల ఆమోదం తెలిపింది.గత కొన్నేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈడీ అంచనా ప్రకారం, సుమారు 19 లక్షల మంది…

Read More

Vizag Metro : డబుల్ డెక్కర్ విధానంతో నగర అభివృద్ధికి కొత్త రూపు

Double-Decker System to Reshape Urban Development

Vizag Metro :విశాఖపట్నంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు, భవిష్యత్ విశాఖ ముఖచిత్రాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఒక కీలకమైన, వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. డబుల్ డెక్కర్ విధానంతో నగర అభివృద్ధికి కొత్త రూపు విశాఖపట్నంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు, భవిష్యత్ విశాఖ ముఖచిత్రాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఒక కీలకమైన, వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. అదే ‘డబుల్ డెక్కర్’ విధానం. దీని ప్రకారం మెట్రో రైలు పైభాగంలో ప్రయాణిస్తుండగా, దాని కింద వాహనాలు సాఫీగా వెళ్లేందుకు వీలుగా పైవంతెన నిర్మిస్తారు. ఈ నూతన విధానంలో భాగంగా నగర…

Read More

Chandra Babu : వైజాగ్ పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు.. కారణం ఇదే

Chandrababu Naidu Cancels Vizag Tour Due to Ahmedabad Plane Crash

Chandra Babu :గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాలపై ప్రభావం చూపింది. ఈ దుర్ఘటన నేపథ్యంలో, ఈనాటి విశాఖ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు.ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి ఈరోజు విశాఖలో పర్యటించాల్సి ఉంది.  వైజాగ్ పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు.. కారణం ఇదే అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో సీఎం విశాఖ పర్యటన రద్దు విశాఖలో జరగాల్సిన ఇంధన వనరుల వర్క్‌షాప్‌లో పాల్గొనాల్సి ఉన్న ముఖ్యమంత్రి ప్రభుత్వం చేపట్టాలనుకున్న ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం కూడా రద్దు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాలపై ప్రభావం చూపింది. ఈ దుర్ఘటన నేపథ్యంలో, ఈనాటి విశాఖ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు.ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి…

Read More

Chandrababu : పర్యాటక రంగ అభివృద్ధి కోసం చంద్రబాబు కొత్త స్కెచ్

chandrababu

Chandrababu : ఆంధ్రప్రదేశ్‍లో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. పర్యాటక రంగాన్ని ఇండస్ట్రీ కింద గుర్తించిన ప్రభుత్వం.. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. అలా హోమ్‌స్టే వంటి విధానాల ద్వారా పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు అందించి.. మరింత మంది సందర్శకులను ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. పర్యాటక రంగ అభివృద్ధి కోసం చంద్రబాబు కొత్త స్కెచ్ కర్నూలు, జూన్ 5 ఆంధ్రప్రదేశ్‍లో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. పర్యాటక రంగాన్ని ఇండస్ట్రీ కింద గుర్తించిన ప్రభుత్వం.. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. అలా హోమ్‌స్టే వంటి విధానాల ద్వారా పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు అందించి.. మరింత మంది సందర్శకులను ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. మనదేశంలో గుజరాత్, తమిళనాడు తర్వాత అత్యంత పొడవైన…

Read More

Kuppam : తెలుగు రాష్ట్రాల్లో హర్యానా గ్యాంగ్ కలకలం

A gang of thieves from Haryana has been arrested in Kuppam, Chittoor district

Kuppam : చిత్తూరు జిల్లా కుప్పంలో హర్యానాకు చెందిన దొంగల ముఠా రెచ్చిపోయింది. కుప్పం మీదుగా సరిహద్దు దాటుతుండగా.. మంగళవారం అర్ధరాత్రి పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కారులో వెళ్తున్న దొంగలు పోలీసులను తొక్కించబోయారు. పోలీసులు కాల్పులు జరిపి వారిని ఆపడానికి ప్రయత్నించారు. తెలుగు రాష్ట్రాల్లో హర్యానా గ్యాంగ్ కలకలం తిరుపతి, జూన్ 5 చిత్తూరు జిల్లా కుప్పంలో హర్యానాకు చెందిన దొంగల ముఠా రెచ్చిపోయింది. కుప్పం మీదుగా సరిహద్దు దాటుతుండగా.. మంగళవారం అర్ధరాత్రి పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కారులో వెళ్తున్న దొంగలు పోలీసులను తొక్కించబోయారు. పోలీసులు కాల్పులు జరిపి వారిని ఆపడానికి ప్రయత్నించారు. అనంతరం దొంగలు కారును వదిలి పారిపోగా.. పోలీసులు వారి కోసం గాలిస్తు్న్నారు. కుప్పం డీఎస్పీ రూరల్ సీఐ ఆధ్వర్యంలో పోలీసులు కృష్ణగిరి…

Read More