Andhra Pradesh:పవన్, లోకేశ్ కు కీలక బాధ్యతలు:చంద్రబాబుదూకుడుగా ఉన్నారు. దూకుడు మీద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవైపు పాలనను పరుగులు ఎక్కిస్తూనే మరోవైపు అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఇంకోవైపు సంక్షేమ పథకాలు అమలు చేయాలని భావిస్తున్నారు. ఏకకాలంలో ఈ పనులన్నీ పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణ పనులను శరవేగంగా జరిపించాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ఇంకోవైపు పోలవరం ప్రాజెక్టు పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. పవన్, లోకేశ్ కు కీలక బాధ్యతలు విజయవాడ, మార్చి 18 చంద్రబాబుదూకుడుగా ఉన్నారు. దూకుడు మీద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవైపు పాలనను పరుగులు ఎక్కిస్తూనే మరోవైపు అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఇంకోవైపు సంక్షేమ పథకాలు అమలు చేయాలని భావిస్తున్నారు. ఏకకాలంలో ఈ పనులన్నీ పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణ పనులను శరవేగంగా…
Read MoreTag: Eeroju news
Andhra Pradesh:ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్ పేదల పట్టాల కోసం జీవో 30
Andhra Pradesh:ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్ పేదల పట్టాల కోసం జీవో 30:భుత్వ స్థలాలలో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న పేదలకు పట్టాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో నెంబర్ 30ను విడుదల చేసింది. పట్టాలు కావాలనుకుంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అలా దరఖాస్తు చేసుకున్నవారికి అధికారుల పరిశీలన తరువాత పట్టా ఇస్తారు.2019 అక్టోబర్ 15 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో బీపీఎల్కు దిగువన ఉన్న కుటుంబాలు అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్ పేదల పట్టాల కోసం జీవో 30 విజయవాడ, మార్చి 18 భుత్వ స్థలాలలో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న పేదలకు పట్టాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ…
Read MoreAndhra Pradesh:పురమిత్రలో యాప్తో ఎన్నో ప్రయోజనాలు, అందుబాటులో 150 పౌరసేవలు
Andhra Pradesh:పురమిత్రలో యాప్తో ఎన్నో ప్రయోజనాలు, అందుబాటులో 150 పౌరసేవలు:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు సేవలందించేందుకు కొత్త అన్వేషణలు చేస్తోంది. ఇప్పటికే వాట్సాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనే పౌరసేవలను అందిస్తుంది. మరోవైపు రాష్ట్ర పురపాలక మంత్రిత్వ శాఖ ప్రజలకు సేవలను అందించేందుకు “పుర మిత్ర” యాప్ను అందుబాటులోకి తెచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ఉండేవారు పౌర సేవలను సులువుగా పొందేందుకు యాప్ ఉపయోగ పడుతుందని రాష్ట్ర పురపాలక మంత్రిత్వ శాఖ చెబుతోంది. పురమిత్రలో యాప్తో ఎన్నో ప్రయోజనాలు, అందుబాటులో 150 పౌరసేవలు కాకినాడ, మార్చి 18 రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు సేవలందించేందుకు కొత్త అన్వేషణలు చేస్తోంది. ఇప్పటికే వాట్సాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనే పౌరసేవలను అందిస్తుంది. మరోవైపు రాష్ట్ర పురపాలక మంత్రిత్వ శాఖ ప్రజలకు సేవలను అందించేందుకు “పుర మిత్ర” యాప్ను అందుబాటులోకి తెచ్చింది.…
Read MoreAndhra Pradesh:సామర్లకోట దగ్గర ఆర్వోబీ
Andhra Pradesh:సామర్లకోట దగ్గర ఆర్వోబీ:ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా స్టేట్ హైవేలు, నేషనల్ హైవేలు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్లపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన ఆర్వోబీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇకపై గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పని లేకుండా.. సామర్లకోట రైల్వే గేటు దగ్గర వాహనదారుల నిరీక్షణకు తెర పడనుంది. సామర్లకోట దగ్గర ఆర్వోబీ రాజమండ్రి, మార్చి 18 ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా స్టేట్ హైవేలు, నేషనల్ హైవేలు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్లపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన ఆర్వోబీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇకపై గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పని లేకుండా.. సామర్లకోట రైల్వే గేటు దగ్గర వాహనదారుల…
Read MoreAndhra Pradesh:వైసీపీకి రానున్నదంతా గడ్డుకాలమే
Andhra Pradesh:వైసీపీకి రానున్నదంతా గడ్డుకాలమే:ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి రానున్న కాలమంతా గడ్డుకాలమే. ఎందుకంటే ఇప్పటికే అనేక విషయాలపై విచారణ ప్రారంభించిన ప్రస్తుత ప్రభుత్వం అన్ని విభాగాల్లో జరిగిన అవినీతిపై లోతైన దర్యాప్తు చేయనుంది. అయితే ఆధారాలను స్పష్టంగా సేకరించిన తర్వాత మాత్రమే కేసులు నమోదు చేయనున్నారు. న్యాయస్థానాల్లో వీగిపోకుండా పకడ్బందీగా అగ్రనేతల మెడ చుట్టూ కేసుల ఉచ్చు బిగుసుకునే ఛాన్స్ ఉంది. వైసీపీకి రానున్నదంతా గడ్డుకాలమే విజయవాడ, మార్చి 18 ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి రానున్న కాలమంతా గడ్డుకాలమే. ఎందుకంటే ఇప్పటికే అనేక విషయాలపై విచారణ ప్రారంభించిన ప్రస్తుత ప్రభుత్వం అన్ని విభాగాల్లో జరిగిన అవినీతిపై లోతైన దర్యాప్తు చేయనుంది. అయితే ఆధారాలను స్పష్టంగా సేకరించిన తర్వాత మాత్రమే కేసులు నమోదు చేయనున్నారు. న్యాయస్థానాల్లో వీగిపోకుండా పకడ్బందీగా అగ్రనేతల మెడ చుట్టూ కేసుల ఉచ్చు బిగుసుకునే ఛాన్స్…
Read Moreటాలీవుడ్ హీరోలపై ప్రశంసల వర్షం కురిపించిన పవన్..?Deputy CM Pawan Kalyan Speech |
టాలీవుడ్ హీరోలపై ప్రశంసల వర్షం కురిపించిన పవన్..?Deputy CM Pawan Kalyan Speech | Read more:Chiranjeevi gets emotional Pawan Kalyan’s speech | ‘తమ్ముడు స్పీచ్ కు ‘అన్నయ్య’ ఎమోషనల్..|
Read MoreHyderabad:ఫార్ములా ఈ రేసు పెమెంట్ తీరు తప్పు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
Hyderabad:ఫార్ములా ఈ రేసు పెమెంట్ తీరు తప్పు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు:ఫార్ములా ఈ రేస్ ను హైదరాబాద్ లో నిర్వహించటాన్ని తాము ఎప్పుడూ తప్పు పట్టలేదు. పేమెంట్ జరిగిన తీరును తప్పు పట్టామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఫార్ములా ఈ రేసు పెమెంట్ తీరు తప్పు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ ను హైదరాబాద్ లో నిర్వహించటాన్ని తాము ఎప్పుడూ తప్పు పట్టలేదు. పేమెంట్ జరిగిన తీరును తప్పు పట్టామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పేమెంట్ ప్రొసీసర్ సరిగా లేనప్పుడు ఫార్ములా ఈ రేస్ ను ఎలా కొనసాగిస్తాం. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ 2025 పోటీలు జరుగుతాయి. హైదరాబాద్ వేదికగా మే నెలలో జరిగే మిస్ వరల్డ్ 2025 పోటీలు జరుగుతాయి. దాదాపు 140 దేశాలు…
Read MoreSunita Williams to return to Earth.. | నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్-9 రాకెట్.. |
Sunita Williams to return to Earth.. | నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్-9 రాకెట్.. | Read more:Chiranjeevi gets emotional Pawan Kalyan’s speech | ‘తమ్ముడు స్పీచ్ కు ‘అన్నయ్య’ ఎమోషనల్..|
Read MoreHyderabad:భాస్కరుడు బెంబేలెత్తిస్తున్నాడు…! బయటకొచ్చారా
Hyderabad:భాస్కరుడు బెంబేలెత్తిస్తున్నాడు…! బయటకొచ్చారా:భాస్కరుడు బెంబేలెత్తిస్తున్నాడు…! బయటకొచ్చారా… మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు. కాదుకూడదని బయట అడుగుపెడితే… సుర్రు సుమ్మైపోద్దంటూ ఉదయం తొమ్మిది గంటల నుంచే చుక్కులు చూపిస్తున్నాడు. సాయంత్రమైనా భూమి సెగలు పొగలు కక్కుతూనే ఉంది. మే నెల వచ్చిందా? అని చూస్తే, క్యాలెండర్ మార్చి కూడా దాటలేదు. ఫిబ్రవరి నుంచి మొదటి నుంచే ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. సమ్మర్ అంతా `సన్ డే` స్ హైదరాబాద్, మార్చి 16 భాస్కరుడు బెంబేలెత్తిస్తున్నాడు…! బయటకొచ్చారా… మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు. కాదుకూడదని బయట అడుగుపెడితే… సుర్రు సుమ్మైపోద్దంటూ ఉదయం తొమ్మిది గంటల నుంచే చుక్కులు చూపిస్తున్నాడు. సాయంత్రమైనా భూమి సెగలు పొగలు కక్కుతూనే ఉంది. మే నెల వచ్చిందా? అని చూస్తే, క్యాలెండర్ మార్చి కూడా దాటలేదు. ఫిబ్రవరి నుంచి మొదటి…
Read MoreChiranjeevi gets emotional Pawan Kalyan’s speech | ‘తమ్ముడు స్పీచ్ కు ‘అన్నయ్య’ ఎమోషనల్..|
Chiranjeevi gets emotional Pawan Kalyan’s speech | ‘తమ్ముడు స్పీచ్ కు ‘అన్నయ్య’ ఎమోషనల్..| Read more:Hyderabad:తెలంగాణలో డీ లిమిటేషన్ సెగలు
Read More