Karimnagar : కరీంనగర్ లో తాగునీటి కష్టాలు

Karimnagar,

Karimnagar :ఎండతీవ్రతతోపాటు కరీంనగర్ లో ప్రజల గొంతెండిపోతున్నది. నాలుగైదేండ్లుగా లేని నీటి సమస్య మళ్లీ ఇబ్బంది పెడుతున్నది. రాంనగర్ ప్రాంతంలో వారం రోజులుగా ప్రజలు తాగునీటి కోసం తండ్లాడుతున్నారు. నాలుగురోజులపాటు నీటి సరఫరా నిలిచిపోగా ప్రస్తుతంగా రెండురోజులకోసారి 20 నిమిషాలపాటే నీటి సరఫరా జరుగుతుండడంతో ప్రజలు తాగునీటి కోసం క్యాన్లు చేత బూని రిజర్వాయర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. కరీంనగర్ లో తాగునీటి కష్టాలు కరీంనగర్, మే 21 ఎండతీవ్రతతోపాటు కరీంనగర్ లో ప్రజల గొంతెండిపోతున్నది. నాలుగైదేండ్లుగా లేని నీటి సమస్య మళ్లీ ఇబ్బంది పెడుతున్నది. రాంనగర్ ప్రాంతంలో వారం రోజులుగా ప్రజలు తాగునీటి కోసం తండ్లాడుతున్నారు. నాలుగురోజులపాటు నీటి సరఫరా నిలిచిపోగా ప్రస్తుతంగా రెండురోజులకోసారి 20 నిమిషాలపాటే నీటి సరఫరా జరుగుతుండడంతో ప్రజలు తాగునీటి కోసం క్యాన్లు చేత బూని రిజర్వాయర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు.హౌజింగ్…

Read More

Hyderabad : ఏసీ కంప్రెసరే కారణం.. తేల్చి చెప్పిన ప్రాధమిక నివేదిక

major fire broke out at Gulzar House near Charminar in Hyderabad in the early hours of Sunday morning.

Hyderabad :హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 8 మంది చిన్నారులతో సహా మెుత్తం 17 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన పాతబస్తీలో తీవ్ర విషాదాన్ని నింపింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని ప్రాథమికంగా అంచనా వేసినా.. తాజాగా ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు తేల్చారు. ఏసీ కంప్రెసరే కారణం.. తేల్చి చెప్పిన ప్రాధమిక నివేదిక హైదరాబాద్, మే 21 హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 8 మంది చిన్నారులతో సహా మెుత్తం 17 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన పాతబస్తీలో తీవ్ర విషాదాన్ని నింపింది. విద్యుత్ షార్ట్…

Read More

Hyderabad : పెళ్లిళ్ల పేరమ్మలు..మాయల ఫకీర్లు

పెళ్లిళ్ల పేరమ్మలు...మాయల ఫకీర్లు

Hyderabad :ఒళ్లు కదలకుండా.. కూర్చున్న చోట నుంచి అడుగు బయటపెట్టకుండా డబ్బులు సంపాదించాలి అనుకునే వారు మన సమాజంలో పెరిగిపోతున్నారు. డబ్బు సంపాదన కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కడానికి అయినా వెనకాడటం లేదు కొందరు. తాజాగా ఈ కోవకు చెందిస సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పెళ్లిళ్ల పేరమ్మలు..మాయల ఫకీర్లు హైదరాబాద్, మే 21 ఒళ్లు కదలకుండా.. కూర్చున్న చోట నుంచి అడుగు బయటపెట్టకుండా డబ్బులు సంపాదించాలి అనుకునే వారు మన సమాజంలో పెరిగిపోతున్నారు. డబ్బు సంపాదన కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కడానికి అయినా వెనకాడటం లేదు కొందరు. తాజాగా ఈ కోవకు చెందిస సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వృద్ధులను టార్గెట్ చేసుకున్న ఇద్దరు మహిళలు నయా దందాకు తెర తీశారు. ఈ క్రమంలో 80 ఏళ్ల వృద్ధుడిని నమ్మించి.. అతడి వద్ద నుంచి సుమారు…

Read More

Hyderabad : కబ్జాలపై కుప్పలు, తెప్పలుగా ఫిర్యాదులు

Social complaints are pouring in to Hydra Prajavani.

Hyderabad :హైడ్రా ప్రజావాణికి సామాజిక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పార్కులు, రహదారులు, ప్రభుత్వ స్థలాలు, ప్రజావసరాల స్థలాల కబ్జాపై ప్రజలు హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నారు.  ప్రజావాణిలో కబ్జాలపై 59 ఫిర్యాదులు వచ్చాయి.ఖాళీ జాగా క‌నిపిస్తే క‌బ్జా చేసేయ‌డం ప‌రిపాటిగా మారిపోయింద‌ని అనుకుని, గ‌మ్మున ఉండ‌డంలేదు హైదరాబాద్ ప్రజలు. కబ్జాలపై కుప్పలు, తెప్పలుగా ఫిర్యాదులు హైదరాబాద్, మే 21 హైడ్రా ప్రజావాణికి సామాజిక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పార్కులు, రహదారులు, ప్రభుత్వ స్థలాలు, ప్రజావసరాల స్థలాల కబ్జాపై ప్రజలు హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నారు.  ప్రజావాణిలో కబ్జాలపై 59 ఫిర్యాదులు వచ్చాయి.ఖాళీ జాగా క‌నిపిస్తే క‌బ్జా చేసేయ‌డం ప‌రిపాటిగా మారిపోయింద‌ని అనుకుని, గ‌మ్మున ఉండ‌డంలేదు హైదరాబాద్ ప్రజలు. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా ప‌రిష్కార‌మౌతున్న తీరును చూసి హైడ్రాను ఆశ్రయిస్తున్నారు. హైడ్రాకు ఫిర్యాదు చేస్తే ద‌శాబ్దాల స‌మ‌స్యకు ప‌రిష్కారం ఇట్టే దొరుకుతోంద‌ని గ్రహించి న‌గ‌ర‌వాసులు…

Read More

Hyderabad : మన మధ్యనే దేశద్రోహులు.. సిరాజ్, సమీర్, జ్యోతి..

Traitors among us.. Siraj, Sameer, Jyoti..

Hyderabad :ఒకడేమో దేశంపై కుట్ర చేశాడు. మానవ బాంబులను ఉపయోగించి వీలైనంత మందిని హతమార్చేందుకు ప్లాన్‌ చేశాడు. మరొకడు యాంటీ ఇండియా గ్రూపులో చేరి దేశంపై సైబర్‌ వార్‌కు దిగాడు. మరో కిలాడీ లేడీ.. యూట్యూబర్‌ ముసుగులో దేశ రహస్యాలను శత్రు దేశానికి అమ్మేసింది. ఇలాంటి 17 మంది దేశద్రోహులను గుర్తించిన పోలీసులు.. మిగిలిన వారి జాడ వెలికితీసే పనిలో పడ్డారు. మన మధ్యనే దేశద్రోహులు.. సిరాజ్, సమీర్, జ్యోతి.. హైదరాబాద్, మే 21 ఒకడేమో దేశంపై కుట్ర చేశాడు. మానవ బాంబులను ఉపయోగించి వీలైనంత మందిని హతమార్చేందుకు ప్లాన్‌ చేశాడు. మరొకడు యాంటీ ఇండియా గ్రూపులో చేరి దేశంపై సైబర్‌ వార్‌కు దిగాడు. మరో కిలాడీ లేడీ.. యూట్యూబర్‌ ముసుగులో దేశ రహస్యాలను శత్రు దేశానికి అమ్మేసింది. ఇలాంటి 17 మంది దేశద్రోహులను గుర్తించిన పోలీసులు..…

Read More

Hyderabad : యూ ట్యూబర్ ..మల్హోత్ర కధ చాలా ఉంది

YouTuber..Malhotra has a lot of stories.

Hyderabad :పేరుకే యూట్యూబర్‌.. కానీ ఆమె వెనుక చాలా కథ నడిచింది. జ్యోతి మల్హోత్రా పరిచయాలు, లావాదేవీలపై దర్యాప్తు సంస్థలు లోతుగా ఆరాతీస్తున్నాయి. పాకిస్తాన్‌కి గూఢచర్యం చేస్తూ దేశ సున్నిత సమాచారాన్ని పాక్‌కి చేరవేస్తోందన్న ఆరోపణలపై అరెస్టయిన హర్యానా యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్‌లోనూ వెలుగుచూశాయి. యూ ట్యూబర్ ..మల్హోత్ర కధ చాలా ఉంది.. హైదరాబాద్, మే 19 పేరుకే యూట్యూబర్‌.. కానీ ఆమె వెనుక చాలా కథ నడిచింది. జ్యోతి మల్హోత్రా పరిచయాలు, లావాదేవీలపై దర్యాప్తు సంస్థలు లోతుగా ఆరాతీస్తున్నాయి. పాకిస్తాన్‌కి గూఢచర్యం చేస్తూ దేశ సున్నిత సమాచారాన్ని పాక్‌కి చేరవేస్తోందన్న ఆరోపణలపై అరెస్టయిన హర్యానా యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్‌లోనూ వెలుగుచూశాయి. 2023 సెప్టెంబరులో ప్రధాని వర్చువల్‌గా హైదరాబాద్‌-బెంగళూరు వందేభారత్‌ రైలును ప్రారంభించిన సమయంలో ఓ రేంజ్‌లో హడావిడి చేసింది జ్యోతి…

Read More

Hyderabad : షాద్ నగర్ మున్సిపాలిటీ లో 3,4,19, 20,21 వార్డులలో ఇందిరమ్మ గృహాలకు శంకుస్థాపన

Foundation stone laid for Indiramma Griha in wards 3,4,19,20,21 in Shadnagar Municipality

Hyderabad :పేద ప్రజల గూడు కోసం గొప్పలు చెప్పి ఏది మిగిల్చకుండా గత పాలకులు అన్యాయం చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కంకణబద్ధులై ఉన్నామని అందులో భాగంగానే నిరుపేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నామని షాద్ నగర్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు.  షాద్ నగర్ మున్సిపాలిటీ లో 3,4,19, 20,21 వార్డులలో ఇందిరమ్మ గృహాలకు శంకుస్థాపన పేద ప్రజల గూడు కోసం గొప్పలు చెప్పి ఏది మిగిల్చకుండా గత పాలకులు అన్యాయం చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కంకణబద్ధులై ఉన్నామని అందులో భాగంగానే నిరుపేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నామని షాద్ నగర్ ఎమ్మెల్యే, తెలంగాణ…

Read More

Hyderabad : అమెరికాకు మాజీ మంత్రి..

Former minister Kodali Nani, who was suffering from heart problems, underwent bypass surgery last month.

Hyderabad :గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న మాజీ మంత్రి కొడాలి నాని.. గత నెలలో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. అయితే, ఆయన మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారు. గత నెలలో ముంబైలో ఆయనకు గుండె శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన వైద్యుల సలహా మేరకు అమెరికాలో చికిత్స పొందనున్నారు. అమెరికాకు మాజీ మంత్రి.. హైదరాబాద్, మే 19 గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న మాజీ మంత్రి కొడాలి నాని.. గత నెలలో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. అయితే, ఆయన మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారు. గత నెలలో ముంబైలో ఆయనకు గుండె శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన వైద్యుల సలహా మేరకు అమెరికాలో చికిత్స పొందనున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం…

Read More

Hyderabad : పీక్ కు చేరిన విద్యుత్ వినియోగం

Electricity demand

Hyderabad :గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్తు డిమాండ్ పెరిగిందని, రాబోయే భవిష్యత్తు అంచనాలు, అవసరాలకు తగినట్లుగా విద్యుత్తు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని.. భవిష్యత్తు ప్రణాళిక తయారు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. పీక్ కు చేరిన విద్యుత్ వినియోగం హైదరాబాద్, మే 17 గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్తు డిమాండ్ పెరిగిందని, రాబోయే భవిష్యత్తు అంచనాలు, అవసరాలకు తగినట్లుగా విద్యుత్తు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని.. భవిష్యత్తు ప్రణాళిక తయారు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.పరిశ్రమలతో పాటు గ్లోబల్ కెపాబులిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, మాస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ (మెట్రో, ఎలక్ట్రికల్‌ వెహికిల్స్‌) దృష్టిలో ఉంచుకొని పునరుత్పాదక విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని రేవంత్…

Read More

Hyderabad : భారంగా మారుతున్న కొండా

Minister Konda Surekha has become a burden to the ruling party.

Hyderabad : మంత్రి కొండా సురేఖ అధికార పార్టీకి భారంగా మారారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. మంత్రివర్గంలో ఉంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా తయారయ్యారు. గతంలోనూ ఒక సినీ హీరో కుటుంబం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ చివరకు న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సి వచ్చింది. భారంగా మారుతున్న కొండా.. వరంగల్, మే 17 మంత్రి కొండా సురేఖ అధికార పార్టీకి భారంగా మారారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. మంత్రివర్గంలో ఉంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా తయారయ్యారు. గతంలోనూ ఒక సినీ హీరో కుటుంబం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ చివరకు న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సి వచ్చింది.…

Read More