Education system : మారుతున్న విద్యావిధానం

Changing education system

Education system : పాఠ్యపుస్తకంలో ఉన్నది ఉన్నట్లుగా బోధించే మూసపద్ధతి బోధనకు ఉపాధ్యాయులు స్వస్తి పలుకనున్నారు. వినూత్న పద్ధతుల్లో ఇకనుంచి విద్యార్థులకు బోధించనున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి బోధనా పద్ధతుల్లో విద్యా శాఖ మార్పులు తీసుకురానుంది. అందుకు ఉపాధ్యాయులను సంసిద్ధం చేసింది. మారుతున్న విద్యావిధానం హైదరాబాద్, జూన్ 3 పాఠ్యపుస్తకంలో ఉన్నది ఉన్నట్లుగా బోధించే మూసపద్ధతి బోధనకు ఉపాధ్యాయులు స్వస్తి పలుకనున్నారు. వినూత్న పద్ధతుల్లో ఇకనుంచి విద్యార్థులకు బోధించనున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి బోధనా పద్ధతుల్లో విద్యా శాఖ మార్పులు తీసుకురానుంది. అందుకు ఉపాధ్యాయులను సంసిద్ధం చేసింది. గతంలో కంటే పూర్తి భిన్నంగా తరగతి గదుల్లో విద్యార్థులకు బోధించే లా ఇటీవల టీచర్లకు ఉన్నతాధికారులు శిక్షణ ఇచ్చారు.పుస్తకంలోని పాఠాన్ని ఏదో మొక్కుబడిగా చెప్పేశామని కాకుండా ఉపాధ్యాయులు సరికొత్త పద్ధతులను అమలుచేయాలని ఆదేశించారు. వీలైతే ఆటాపా టలతో బోధించాలని…

Read More

Hyderabad : అమల్లోకి స్లాట్ బుకింగ్ విధానం

slot-booking

Hyderabad :రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో తెలంగాణ ప్రభుత్వం… స్లాట్ బుకింగ్ విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే 47 చోట్ల విజ‌య‌వంతంగా అమ‌లు కావటంతో… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయనుంది. ఈ విధానం అమల్లోకి రానుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అమల్లోకి స్లాట్ బుకింగ్ విధానం హైదరాబాద్, జూన్ 3 రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో తెలంగాణ ప్రభుత్వం… స్లాట్ బుకింగ్ విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే 47 చోట్ల విజ‌య‌వంతంగా అమ‌లు కావటంతో… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయనుంది. ఈ విధానం అమల్లోకి రానుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.ఈ సరికొత్త విధానంపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ తీసుకువ‌స్తున్న నేప‌ధ్యంలో…

Read More

Miss World : తెలంగాణ ప్రతిష్ట పెంచిన అందాల పోటీలు

miss wold-telangana

Miss World :దాదాపు నెల రోజుల పాటు జరిగిన మిస్ వరల్డ్ పోటీలు ముగిసాయి. రకరకాలఈవెంట్స్ లో భాగంగా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు తెలంగాణ ప్రతిష్టను పెంచాయి. బిగ్ ఫోర్ బ్యూటీ కాంటెస్ట్ లలో ( మిస్ యూనివర్స్, మిస్ ఇంటర్నేషనల్, మిస్ ఎర్త్ , మిస్ వరల్డ్ )ఒకటైన మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఘనంగా ముగిశాయి. తెలంగాణ ప్రతిష్ట పెంచిన అందాల పోటీలు హైదరాబాద్, జూన్ 3 దాదాపు నెల రోజుల పాటు జరిగిన మిస్ వరల్డ్ పోటీలు ముగిసాయి. రకరకాలఈవెంట్స్ లో భాగంగా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు తెలంగాణ ప్రతిష్టను పెంచాయి. బిగ్ ఫోర్ బ్యూటీ కాంటెస్ట్ లలో ( మిస్ యూనివర్స్, మిస్ ఇంటర్నేషనల్, మిస్ ఎర్త్ , మిస్ వరల్డ్ )ఒకటైన మిస్ వరల్డ్…

Read More

హైదరాబాద్‌ ఇల్లు గిఫ్ట్‌.. ఆగ్రహంతో ఊగిపోయిన రకుల్‌ తండ్రి

Rakul Preet latest interview

హైదరాబాద్‌ ఇల్లు గిఫ్ట్‌.. ఆగ్రహంతో ఊగిపోయిన రకుల్‌ తండ్రి

Read More

సంక్షిప్త వార్తలు : 03-06-2025

సంక్షిప్త వార్తలు : విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులపై కేసులు నమోదు హైదరాబాద్ విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులపై సుల్తాన్ బజార్ పోలీసులు కేసులు నమోదు చేసారు. ఆపరేషన్ గోమాత పేరుతో రోడ్డుపై గుంపులు గుంపులుగా విహెచ్పి ప్రతినిధులు చేరుకున్నారు. డీజీపీకి మెమొరండం అంటూ ర్యాలీగా బయలుదేరారు. ఈ క్రమంలో రోడ్లపై పార్క్ చేసిన వాహనాలను నెట్టేసారు. రోడ్డుపైకి రాకుండా భారీ గేట్లను ఏర్పాటు చేస్తే వాటిని కుడా నెట్టేసారు. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారని సుల్తాన్ బజార్ పోలీసులకు ఎస్ఐ మధుసూదన్ ఫిర్యాదు చేసారు. రోడ్డుపై వెళ్లే ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన విహెచ్పి ప్రతినిధులు శశిధర్, దీపక్ యాదవ్, సుభాష్, బాలకృష్ణ, జగదీశ్వర్, శ్రీనివాసరాజు, అజయ్ రాజ్, అభిషేక్, విజయరామ్, శ్రీధర్, రమేష్ లపై కేసులు నమోదు అయ్యాయి. లక్షల మందికి రేషన్ సరుకులు…

Read More

సంక్షిప్త వార్తలు : 03-06-2025

brife news

సంక్షిప్త వార్తలు : 03-06-2025:పరవాడ  మండల పరిథిలో లారీ బీభత్సం సృష్టించింది. గాజువాక అనకాపల్లి రహ దారిపై  లంకెలపాలెం సిగ్నల్స్ వద్ద  అదుపు తప్పిన ఏపీ  39 యూసి 4551 బొగ్గు లారీ ఒక్క సారిగా సిగ్నల్స్ పైకి దూసుకు వచ్చింది ఈ ప్రమాదంలో ఓ ఆటో,కారు పూర్తిగా ధ్వంసం కాగా ఇద్దరు గాయపడ్డారు ప్రమాదంలో మరో కారు ధ్వంసమైంది సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనస్థలానికి చేరుకున్నారు. పరవాడలో లారీ బీభత్సం విశాఖపట్నం పరవాడ  మండల పరిథిలో లారీ బీభత్సం సృష్టించింది. గాజువాక అనకాపల్లి రహ దారిపై  లంకెలపాలెం సిగ్నల్స్ వద్ద  అదుపు తప్పిన ఏపీ  39 యూసి 4551 బొగ్గు లారీ ఒక్క సారిగా సిగ్నల్స్ పైకి దూసుకు వచ్చింది ఈ ప్రమాదంలో ఓ ఆటో,కారు పూర్తిగా ధ్వంసం కాగా ఇద్దరు గాయపడ్డారు ప్రమాదంలో…

Read More

Russia : భారత్ కు రష్యా మరిన్ని ఆయుధాలు

Russia to provide more weapons to India

Russia :ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారతదేశం–పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఐదో∙తరం యుద్ధ విమానాల గురించి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో, రష్యా మరోసారి ఐదవ తరం Su-57E ఫైటర్‌ జెట్‌ ఎగుమతి వేరియంట్‌ను భారతదేశానికి అందించింది ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారతదేశం–పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తత పెరిగింది. భారత్ కు రష్యా మరిన్ని ఆయుధాలు న్యూఢిల్లీ, జూన్ 3 ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారతదేశం–పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఐదో∙తరం యుద్ధ విమానాల గురించి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో, రష్యా మరోసారి ఐదవ తరం Su-57E ఫైటర్‌ జెట్‌ ఎగుమతి వేరియంట్‌ను భారతదేశానికి అందించింది ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారతదేశం–పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఐదవ తరం యుద్ధ విమానాల గురించి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో,…

Read More

Telangana : రైతులకు నెలనెలా 3 వేలు పెన్షన్ స్కీమ్

Monthly pension scheme of Rs 3,000 for farmers

Telangana : కేంద్రం ప్రవేశపెట్టిన ఈ పథకాలు కొన్ని నేరుగా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. మరి కొన్ని పథకాలు రైతులకు వృద్ధాప్యంలో అవసరమైన రక్షణగా ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఒక అద్భుతమైన పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్రం రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతులకు నెలనెలా 3 వేలు పెన్షన్ స్కీమ్ హైదరాబాద్, జూన్ 3 కేంద్రం ప్రవేశపెట్టిన ఈ పథకాలు కొన్ని నేరుగా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. మరి కొన్ని పథకాలు రైతులకు వృద్ధాప్యంలో అవసరమైన రక్షణగా ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఒక అద్భుతమైన పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్రం రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతులందరికీ…

Read More

YSRCP : సంచలనాలు బయటపెట్టిన వైసిపి మాజీ ఎమ్మెల్యే!

Former YSRCP MLA reveals sensational news!

YSRCP :వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. దూకుడు కలిగిన నేతలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. అనవసరంగా దూషించి.. వ్యక్తిగత ప్రతిష్టను మంటగలిపిన నేతలను వెంటాడుతోంది కూటమి. అయితే ఆ పార్టీ సీనియర్ల జోలికి మాత్రం వెళ్లడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మంత్రులుగా ఉన్నారు. సంచలనాలు బయటపెట్టిన వైసిపి మాజీ ఎమ్మెల్యే! గుంటూరు, జూన్ 3 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. దూకుడు కలిగిన నేతలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. అనవసరంగా దూషించి.. వ్యక్తిగత ప్రతిష్టను మంటగలిపిన నేతలను వెంటాడుతోంది కూటమి. అయితే ఆ పార్టీ సీనియర్ల జోలికి మాత్రం వెళ్లడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మంత్రులుగా ఉన్నారు. ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ వంటి నేతలు. వారి విషయంలో కూటమి ఎటువంటి చర్యలకు…

Read More

Nellore : విలవిలలాడుతున్న సోమశిల చేప

Catfish

Nellore :సోమశిల చేప విలవిలలాడుతోంది. చేపల వేట నిషేధ సమయంలోనూ అక్రమంగా చేపల వేట యథేచ్ఛగా కొనసాగుతుండటంతో నిజమైన మత్స్యకారుల ఉపాధికి గండి పడుతోంది. సైజు రాకుండానే చేపలను అక్రమ వేటగాళ్లు ఊడ్చేస్తుండటంతో మత్య సంపద ఖాళీ అవుతోంది. అలివి  గాని చేపలవేటతో ఎదుగుదల లేకుండానే చేప పిల్ల బయటపడి ఎండిపోతోంది. విలవిలలాడుతున్న సోమశిల చేప నెల్లూరు, జూన్ 3 సోమశిల చేప విలవిలలాడుతోంది. చేపల వేట నిషేధ సమయంలోనూ అక్రమంగా చేపల వేట యథేచ్ఛగా కొనసాగుతుండటంతో నిజమైన మత్స్యకారుల ఉపాధికి గండి పడుతోంది. సైజు రాకుండానే చేపలను అక్రమ వేటగాళ్లు ఊడ్చేస్తుండటంతో మత్య సంపద ఖాళీ అవుతోంది. అలివి  గాని చేపలవేటతో ఎదుగుదల లేకుండానే చేప పిల్ల బయటపడి ఎండిపోతోంది. నిషేధిత వలతో సోమశిల లో సైజుకు రాని చిన్న పిల్ల చేపలను సైతం ఊడ్చి…

Read More