సంక్షిప్త వార్తలు:05-02-2025

brife news

సంక్షిప్త వార్తలు:05-02-2025:దేశంలో రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడంతో తీవ్ర అన్యాయానికి గురయ్యామని పలువురు బీసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. 1935లో ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే అన్ని వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు ఉండేవని, వాటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు పాలూరి రామ కృష్ణయ్య అధ్యక్షతన బీసీ సంఘాల సమావేశం సోమాజిగూడలోని ఫ్రంట్ కార్యాలయంలో జరిగింది. రాజకీయ రిజర్వేషన్లతోనే బీసీలకు న్యాయం హైదరాబాద్ దేశంలో రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడంతో తీవ్ర అన్యాయానికి గురయ్యామని పలువురు బీసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. 1935లో ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే అన్ని వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు ఉండేవని, వాటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు పాలూరి రామ కృష్ణయ్య అధ్యక్షతన బీసీ సంఘాల సమావేశం సోమాజిగూడలోని ఫ్రంట్ కార్యాలయంలో జరిగింది. సోషల్ జస్టిస్…

Read More

సంక్షిప్త వార్తలు:05-02-2025

brief news

సంక్షిప్త వార్తలు:05-02-2025:హైదరాబాద్కు చెందిన 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముద్ర రుణాల కోసం మొదటిసారి దరఖాస్తు చేసినవారిలో ఎంతమందికి రుణాలు మంజూరయ్యాయో తెలపాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. రుణాల మంజూరుపై పూర్తి నివేదికను తయారు చేయాలని అధికారులకు, బ్యాంకులకు ఆయన ఆదేశించారు. ప్రాసెసింగ్లో ఉన్నవారి వివరాలు, ఇప్పటికే సాంక్షన్ అయినవి, రిజెక్ట్ అయినవి, హైదరాబాద్లో ముద్ర రుణాల మంజూరు ప్రక్రియపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరా హైదరాబాద్ హైదరాబాద్కు చెందిన 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముద్ర రుణాల కోసం మొదటిసారి దరఖాస్తు చేసినవారిలో ఎంతమందికి రుణాలు మంజూరయ్యాయో తెలపాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. రుణాల మంజూరుపై పూర్తి నివేదికను తయారు చేయాలని అధికారులకు, బ్యాంకులకు ఆయన ఆదేశించారు. ప్రాసెసింగ్లో ఉన్నవారి వివరాలు, ఇప్పటికే సాంక్షన్ అయినవి, రిజెక్ట్ అయినవి, అలాగే బ్యాంకుల నుంచి…

Read More

Hyderabad: తన మార్క్ అధికారులపై రేవంత్ గురి

telangana news

Hyderabad:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టి ఏడాదిన్నర గడిచింది. ఈ తరుణంలో, పాలనలో సమర్థత, స్థిరత్వం సాధించేందుకు తన కార్యాలయం (సీఎంవో)ను పునర్వ్యవస్థీకరిస్తున్నారు. పదేళ్ల కేసీఆర్ పాలన తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్, ప్రభుత్వ యంత్రాంగంలో క్రమంగా మార్పులు చేస్తూ, తనదైన టీమ్‌ను రూపొందించుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎంవోలో కీలక అధికారుల బదిలీలు, నియామకాలతో పాటు శాఖల పునర్విభజన చేపట్టారు. తన మార్క్ అధికారులపై రేవంత్ గురి హైదరాబాద్, మే 2 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టి ఏడాదిన్నర గడిచింది. ఈ తరుణంలో, పాలనలో సమర్థత, స్థిరత్వం సాధించేందుకు తన కార్యాలయం (సీఎంవో)ను పునర్వ్యవస్థీకరిస్తున్నారు. పదేళ్ల కేసీఆర్ పాలన తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్, ప్రభుత్వ యంత్రాంగంలో క్రమంగా మార్పులు చేస్తూ, తనదైన టీమ్‌ను రూపొందించుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎంవోలో కీలక అధికారుల…

Read More

Hyderabad:సైబర్ ఉచ్చులో చదువుకున్నవాళ్లే ఎక్కువ

cyber-crime

Hyderabad:హైదరబాద్ మియాపూర్‌కు చెందిన 40 ఏళ్ల ఐటీ ఉద్యోగి, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఓ యాడ్‌ ద్వారా ట్రేడింగ్‌ స్కామ్‌కు గురై ₹38.62 లక్షలు కోల్పోయాడు. వ్యాపారంలో ₹1.3 కోట్లు లాభాలుగా చూపించినా, అతని ఖాతాలో జమయిన మొత్తం కేవలం ₹200 మాత్రమే. ఈ కేసును సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.బాధితుడు మొదట ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో చేరాడు. సైబర్ ఉచ్చులో చదువుకున్నవాళ్లే ఎక్కువ హైదరాబాద్, మే 2 హైదరబాద్ మియాపూర్‌కు చెందిన 40 ఏళ్ల ఐటీ ఉద్యోగి, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఓ యాడ్‌ ద్వారా ట్రేడింగ్‌ స్కామ్‌కు గురై ₹38.62 లక్షలు కోల్పోయాడు. వ్యాపారంలో ₹1.3 కోట్లు లాభాలుగా చూపించినా, అతని ఖాతాలో జమయిన మొత్తం కేవలం ₹200 మాత్రమే. ఈ కేసును సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నమోదు చేసి…

Read More

Bangalore:దేశానికి మద్దతుగా రైతులు

FARMERS

Bangalore:దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పటికే ద్రవ్యోల్బణం, ఆర్ధిక సంక్షోభం, ఆహార సంక్షోభం వంటి వాటితో ఇబ్బంది పడుతూనే ఉంది. పాక్ వాసులకు తినడానికి తిండి కూడా లభించని స్టేజ్ లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు చేసిన దాడి నేపధ్యంలో పాకిస్తాన్ పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అంతేకాదు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాకిస్తాన్ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దేశానికి మద్దతుగా రైతులు బెంగళూరు, మే 2 దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పటికే ద్రవ్యోల్బణం, ఆర్ధిక సంక్షోభం, ఆహార సంక్షోభం వంటి వాటితో ఇబ్బంది పడుతూనే ఉంది. పాక్ వాసులకు తినడానికి తిండి కూడా లభించని స్టేజ్ లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు చేసిన దాడి నేపధ్యంలో పాకిస్తాన్ పై సర్వత్రా ఆగ్రహం…

Read More

Andhra Pradesh:సాకే శైలజకు కీలక బాధ్యతలు

ap political news

Andhra Pradesh:అనంతపురం జిల్లాలో కీలక నియోజకవర్గంగా ఉన్న సింగనమలకు ఇన్చార్జిగా పిసిసి మాజీ అధ్యక్షుడు సాకే శైలజా నాథ్ ను నియమించారు. తద్వారా ఇక నుంచి రాజకీయంగా దూకుడు నిర్ణయాలు తీసుకుంటానని సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేసిన శైలజానాథ్ ఇటీవల రాజీనామా చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి  రాజకీయ దూకుడు కనబరుస్తున్నారు. సాకే శైలజకు కీలక బాధ్యతలు అనంతపురం మే 2 అనంతపురం జిల్లాలో కీలక నియోజకవర్గంగా ఉన్న సింగనమలకు ఇన్చార్జిగా పిసిసి మాజీ అధ్యక్షుడు సాకే శైలజా నాథ్ ను నియమించారు. తద్వారా ఇక నుంచి రాజకీయంగా దూకుడు నిర్ణయాలు తీసుకుంటానని సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేసిన శైలజానాథ్ ఇటీవల రాజీనామా చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్…

Read More

Andhra Pradesh:75 ఏళ్లలోనూ.. ఏం స్టామినా

ap news

Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకే నాలుగు సార్లు ముఖ్యమంత్రి కాగలిగారు. ఆయన నిత్యం జనంలో ఉండేందుకు ఇష్టపడతారు. ఎన్నడూ పార్టీ కార్యాలయంలోనో, తన ఆఫీసులోనో కూర్చుని ఉండటం ఆయనకు చేతకాదు. 1995లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి నేటి వరకూ అదే జరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ కొంత అలసట తో పాటు అలసత్వం కూడా వస్తుంది. 75 ఏళ్లలోనూ.. ఏం స్టామినా తిరుపతి, మే 2 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకే నాలుగు సార్లు ముఖ్యమంత్రి కాగలిగారు. ఆయన నిత్యం జనంలో ఉండేందుకు ఇష్టపడతారు. ఎన్నడూ పార్టీ కార్యాలయంలోనో, తన ఆఫీసులోనో కూర్చుని ఉండటం ఆయనకు చేతకాదు. 1995లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి నేటి వరకూ అదే జరుగుతుంది. వయసు పెరిగే…

Read More

Andhra Pradesh:టచ్ మీ నాట్ గా పవన్

ap news

Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజకీయాలను బాగానే అలవర్చుకున్నారు. టచ్ మి నాట్ గా ఉండటానికి అనేక కారణాలున్నాయంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి కనుచూపు మేరలో బాగుపడే అవకాశం కనిపించడం లేదు. అప్పులు చేయాలి. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేయాలన్నా, నాలుగేళ్ల పాటు కొనసాగించాలన్నా చాలా కష్టమే. టచ్ మీ నాట్ గా పవన్ గుంటూరు, మే 2 ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజకీయాలను బాగానే అలవర్చుకున్నారు. టచ్ మి నాట్ గా ఉండటానికి అనేక కారణాలున్నాయంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి కనుచూపు మేరలో బాగుపడే అవకాశం కనిపించడం లేదు. అప్పులు చేయాలి. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఇచ్చిన హామీలను అన్నింటినీ…

Read More

Andhra Pradesh:వైసీపీ ప్రక్షాళన దిశగా అడుగులు

ap news

Andhra Pradesh:వైసీపీని ప్రక్షాళన చేసే పనిలో ఆపార్టీ అధినేత జగన్ తలమునకలయ్యారట. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో జగన్ అడుగులు ముందుకు వేస్తున్నారని ఫ్యాన్ పార్టీలో చర్చ నడుస్తోంది. సరికొత్త వ్యూహాలకు పదును పెడుతూ పార్టీని ముందుకు నడిపించాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఇప్పటివరకు ఒక లెక్క..ఇప్పుడు ఒక లెక్క అన్నట్లుగా జగన్ పార్టీలో కీలక సంస్కరణలను చేపట్టబోతున్నారని పార్టీవర్గాల్లో టాక్ విన్పిస్తోంది. వైసీపీ ప్రక్షాళన దిశగా అడుగులు విజయవాడ, మే 2 వైసీపీని ప్రక్షాళన చేసే పనిలో ఆపార్టీ అధినేత జగన్ తలమునకలయ్యారట. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో జగన్ అడుగులు ముందుకు వేస్తున్నారని ఫ్యాన్ పార్టీలో చర్చ నడుస్తోంది. సరికొత్త వ్యూహాలకు పదును పెడుతూ పార్టీని ముందుకు నడిపించాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఇప్పటివరకు ఒక లెక్క..ఇప్పుడు ఒక లెక్క అన్నట్లుగా…

Read More

Andhra Pradesh:బొబ్బిలి యుద్ధంలో నెగ్గిన కూటమి

bobbili-municipality

Andhra Pradesh:విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు కూటమి నేతలు. అందుకోసం పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకున్నారు. ఎలాగైనా మున్సిపల్ పీఠం దక్కించుకోవాలని కూటమి నేతలు, తమ పీఠాన్ని పదిలపరచుకోవాలని వైసీపీ నేతలు ఎవరికి వారే పక్కా స్కెచ్ తో క్యాంప్ పొలిటికల్స్‌కి తెరలేపినా చివరికి కూటమి నేతలే నెగ్గారు. ఈ అంశంతో విజయనగరం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా రసవత్తరంగా మారాయి. బొబ్బిలి యుద్ధంలో నెగ్గిన కూటమి విజయనగరం, మే 2 విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు కూటమి నేతలు. అందుకోసం పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకున్నారు. ఎలాగైనా మున్సిపల్ పీఠం దక్కించుకోవాలని కూటమి నేతలు, తమ పీఠాన్ని పదిలపరచుకోవాలని వైసీపీ నేతలు ఎవరికి వారే పక్కా స్కెచ్ తో క్యాంప్ పొలిటికల్స్‌కి తెరలేపినా చివరికి కూటమి నేతలే నెగ్గారు.…

Read More