సంక్షిప్త వార్తలు : 30-05-2025

brife news

సంక్షిప్త వార్తలు : 30-05-2025:బిఆర్ఎస్ పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. పార్టీని కాపాడుకుకోవాలనేదే తన తపన అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ..పదేళ్లుగా ఎంతో ఆవేదన అనుభవిస్తున్నానని, మాజీ సిఎం కెసిఆర్ కు   లేఖ రాయడంలో తన తప్పు లేదని అన్నారు. కార్యకర్తల ఆవేదననే లేఖలో ప్రస్తావించానని పేర్కొన్నారు. పార్టీని కాపాడుకుకోవాలనేదే తన తపన కార్యకర్తల ఆవేదననే లేఖలో ప్రస్తావించా.. ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ మే ౩౦ బిఆర్ఎస్ పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. పార్టీని కాపాడుకుకోవాలనేదే తన తపన అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ..పదేళ్లుగా ఎంతో ఆవేదన అనుభవిస్తున్నానని, మాజీ సిఎం కెసిఆర్ కు   లేఖ రాయడంలో తన తప్పు లేదని అన్నారు. కార్యకర్తల ఆవేదననే లేఖలో ప్రస్తావించానని పేర్కొన్నారు. లేఖను బయట…

Read More

సంక్షిప్త వార్తలు : 30-05-2025

brife news

సంక్షిప్త వార్తలు : 30-05-2025:ప్రధాని మోదీని చంపేస్తామంటూ బెదిరింపు కాల్ రావడం సంచలనం రేపింది. ప్రధాని బిహార్ లో పర్యటిస్తున్న సమయంలో ఈ బెదిరింపులు రావడంతో నిఘా అధికారులు అప్రమత్తమయ్యారు. మోదీని చంపేస్తానని కాల్ చేసిన 35 ఏళ్ల సమీర్ కుమార్ రంజన్ ను అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. ప్రధాని మోదీని చంపేస్తా అంటూ బెదిరింపు కాల్? న్యూఢిల్లీ, ప్రధాని మోదీని చంపేస్తామంటూ బెదిరింపు కాల్ రావడం సంచలనం రేపింది. ప్రధాని బిహార్ లో పర్యటిస్తున్న సమయంలో ఈ బెదిరింపులు రావడంతో నిఘా అధికారులు అప్రమత్తమయ్యారు. మోదీని చంపేస్తానని కాల్ చేసిన 35 ఏళ్ల సమీర్ కుమార్ రంజన్ ను అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. రంజన్ మెట్రిక్యులేషన్ కూడా పాస్ కాలేదని కీప్యాడ్ మొబైల్ ఫోన్తో…

Read More

సంక్షిప్త వార్తలు : 30-05-2025

సంక్షిప్త వార్తలు : 30-05-2025:కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు అట్టర్ ఫ్లాప్‌గా మిగిలిపోయిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌‌ను విమర్శించడానికే మహానాడు పరిమితమైందని మండిపడ్డారు. కడపలో జరిగిన మహానాడు అట్టర్ ప్లాప్ : శ్రీకాంత్ రెడ్డి కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు అట్టర్ ఫ్లాప్‌గా మిగిలిపోయిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌‌ను విమర్శించడానికే మహానాడు పరిమితమైందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. గత అయిదేళ్ళ పాలనలో…

Read More

సంక్షిప్త వార్తలు : 29-05-2025

సంక్షిప్త వార్తలు : 29-05-2025:సరస్వతి నది పుష్కరాల సందర్బంగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి  పుష్కరాలు 12 రోజులలో హుండీ ద్వారా రు.1,36,28,099 ఆదాయం వచ్చినట్లు హుండీల పర్యవేక్షణాధికారి నందనం కవిత తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఎస్ మహేష్, సహాయ కమీషనర్  ఆర్ సునిత పాల్గొన్నారు. సరస్వతి పుష్కర ఆదాయం రెండు కోట్ల 83 లక్షలు. జయశంకర్ భూపాలపల్లి సరస్వతి నది పుష్కరాల సందర్బంగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి  పుష్కరాలు 12 రోజులలో హుండీ ద్వారా రు.1,36,28,099 ఆదాయం వచ్చినట్లు హుండీల పర్యవేక్షణాధికారి నందనం కవిత తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఎస్ మహేష్, సహాయ కమీషనర్  ఆర్ సునిత పాల్గొన్నారు. గదుల అద్దె ద్వారా రు. 1,71,000, హోమముల ద్వారా రు.1,23,000, శీఘ్రదర్శనం ద్వారా రు. 5,60,000,  ప్రసాదముల ద్వారా…

Read More

సంక్షిప్త వార్తలు : 29-05-2025

సంక్షిప్త వార్తలు : 29-05-2025:గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు  అడిషనల్ sp రవికుమార్ పర్యవేక్షణలో  నార్త్ జోన్ డిఎస్పి మురళీకృష్ణ  మంగళగిరిలోని రత్నాల చెరువులో కార్డన్ సెర్చ్ జరిగింది.  120 మంది పోలీస్ సిబ్బందితో  తనిఖీలు చేసారు.  ఇద్దరు రౌడీ షీటర్ లను అదుపులోకి తీసుకున్నారు. రత్నాల చెరువులో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ మంగళగిరి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు  అడిషనల్ sp రవికుమార్ పర్యవేక్షణలో  నార్త్ జోన్ డిఎస్పి మురళీకృష్ణ  మంగళగిరిలోని రత్నాల చెరువులో కార్డన్ సెర్చ్ జరిగింది.  120 మంది పోలీస్ సిబ్బందితో  తనిఖీలు చేసారు.  ఇద్దరు రౌడీ షీటర్ లను అదుపులోకి తీసుకున్నారు.  సరైన పత్రాలు లేని  85 మోటార్ సైకిల్స్  సీజ్  చేసారు. అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయని ఆరా తీశారు…

Read More

సంక్షిప్త వార్తలు : 28-05-2025

Ganja worth Rs. 4 crore seized in Kothagudem district

సంక్షిప్త వార్తలు : 28-05-2025:తెలంగాణలో డ్రగ్స్, గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. నిత్యం ఎక్కడో ఒక చోట పట్టుబడుతూనే ఉంది. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. వీటి వాడకం మాత్రం ఆగడంలేదు. తాభాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. కొత్తగూడెం జిల్లాలో రూ.4 కోట్ల విలువైన గంజాయి పట్టివేత భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణలో డ్రగ్స్, గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. నిత్యం ఎక్కడో ఒక చోట పట్టుబడుతూనే ఉంది. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. వీటి వాడకం మాత్రం ఆగడంలేదు. తాభాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారంతో బుధవారం జూలూరుపాడు మండలంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి 8.30 క్వింటాళ్ల గంజాయి పట్టుకున్నారు.  అనంతరం తొమ్మిది మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన…

Read More

సంక్షిప్త వార్తలు : 28-05-2025

District Collector's wife gives birth in government hospital

సంక్షిప్త వార్తలు : 28-05-2025:ప్రభుత్వ ఆసుపత్రి లో జిల్లా కలెక్టర్ సతీమణికి  కాన్పు జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రి లో జిల్లా కలెక్టర్  జీతేష్ వి పాటిల్ సతీమణి శ్రద్ధ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. కలెక్టర్ సతీమణి చాలకాలం గా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి లొనే పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి లో జిల్లా కలెక్టర్ సతీమణికి  కాన్పు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో జిల్లా కలెక్టర్ సతీమణికి  కాన్పు జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రి లో జిల్లా కలెక్టర్  జీతేష్ వి పాటిల్ సతీమణి శ్రద్ధ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. కలెక్టర్ సతీమణి చాలకాలం గా పాల్వంచ…

Read More

సంక్షిప్త వార్తలు : 28-05-2025

Kompally Municipality.

సంక్షిప్త వార్తలు : 28-05-2025:కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో  వీధికుక్కలు పట్టపగలే పాదచారులకు చుక్కలు చూపిస్తున్నాయి.  నిన్న ఒక్క రోజే 4గురికి కుక్క కాటుకు గురయ్యారు. కొంపల్లి మున్సిపాలిటీ అధికారులు కనీస చర్యలు లేకుండా కాలం గడుపుతున్నారని స్థానికుల ఆరోపణ. ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా స్పందించని అధికారులు అంటూ స్థానికుల ఆగ్రహం. కొంపల్లిలో కుక్కల హల్ చల్ కుత్బుల్లాపూర్ కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో  వీధికుక్కలు పట్టపగలే పాదచారులకు చుక్కలు చూపిస్తున్నాయి.  నిన్న ఒక్క రోజే 4గురికి కుక్క కాటుకు గురయ్యారు. కొంపల్లి మున్సిపాలిటీ అధికారులు కనీస చర్యలు లేకుండా కాలం గడుపుతున్నారని స్థానికుల ఆరోపణ. ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా స్పందించని అధికారులు అంటూ స్థానికుల ఆగ్రహం. చిన్న పెద్ద తేడా లేకుండా పలువురిపై వీధి కుక్కలు ప్రతాపం చూపిస్తున్నాయి. నడి రోడ్డు పైన కుక్కలు గుంపులు…

Read More

సంక్షిప్త వార్తలు : 27-05-2025

Loyola College committed fraud

సంక్షిప్త వార్తలు : 27-05-2025:విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి లయోలా కళాశాల యాజమాన్యం, ఉద్యోగ నియామక అధికారి మోసం చేశారంటూ విద్యార్థులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లయోలా కాలేజ్  మోసం చేసింది అల్వాల్ విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి లయోలా కళాశాల యాజమాన్యం, ఉద్యోగ నియామక అధికారి మోసం చేశారంటూ విద్యార్థులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిగ్రీ పూర్తికాక ముందే విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కన్సల్టెన్సీ నుండి వాట్సాప్ ద్వారా తమకు సందేశాలు పంపినట్లు విద్యార్థులు తెలిపారు. పది లక్షల రూపాయల చొప్పున ఒక్కో విద్యార్థి నుండి తీసుకుని విదేశాలలో…

Read More

సంక్షిప్త వార్తలు : 26-05-2025

brife news

సంక్షిప్త వార్తలు : 26-05-2025:కాంగ్రెస్ పార్టీకి సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప షాకిచ్చాడు. కాంగ్రెస్‌ పార్టీతో కోనప్ప తెగతెంపులు చేసుకున్నారు. కాంగ్రెస్‌కు దూరంగానే ఉన్నానని.. దూరంగానే ఉంటానని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ… ఏ పార్టీ లోకైనా వెళ్తా కానీ.. కాంగ్రెస్‌లోకి మాత్రం పోనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప షాక్ కొమురంభీం మే 26 కాంగ్రెస్ పార్టీకి సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప షాకిచ్చాడు. కాంగ్రెస్‌ పార్టీతో కోనప్ప తెగతెంపులు చేసుకున్నారు. కాంగ్రెస్‌కు దూరంగానే ఉన్నానని.. దూరంగానే ఉంటానని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ… ఏ పార్టీ లోకైనా వెళ్తా కానీ.. కాంగ్రెస్‌లోకి మాత్రం పోనని స్పష్టం చేశారు.…

Read More