సంక్షిప్త వార్తలు:04-25-2025:మలేరియా నియంత్రణ మనందరి బాధ్యత అని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్బంగా ర్యాలీలో పాల్గొన్న వారితో మలేరియా నియంత్రణ ప్రతిజ్క్ష చేయించారు. మలేరియా దినోత్సవ ర్యాలీ పాల్గోన్న జిల్లా కలెక్టర్ ఒంగోలు మలేరియా నియంత్రణ మనందరి బాధ్యత అని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్బంగా ర్యాలీలో పాల్గొన్న వారితో మలేరియా నియంత్రణ ప్రతిజ్క్ష చేయించారు. ఈ సందర్భంగా…
Read MoreTag: Brief news
సంక్షిప్త వార్తలు:04-25-2025
సంక్షిప్త వార్తలు:04-25-2025:విధి వక్రీకరించి కన్న బిడ్డలకు తండ్రులే… తల కొరివి పెట్టిన గుండెల్ని పిండి వేసేటువంటి ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం దుర్గారం గ్రామానికి చెందిన జంగా సంపత్, జంగా ఎల్లయ్యలు ఇద్దరు అన్నదమ్ములు. వీరికి మౌనిక, నవ్య ఇద్దరు కుమార్తెలు. బుధవారం పెగడపల్లి శివారులో రాత్రి ట్రాలీ ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో మౌనిక, నవ్య మృతిచెందారు. కూతుళ్లకు తలకొరివి పెట్టిన తల్లిదండ్రులు మహబూబాబాద్ విధి వక్రీకరించి కన్న బిడ్డలకు తండ్రులే.. తల కొరివి పెట్టిన గుండెల్ని పిండి వేసేటువంటి ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం దుర్గారం గ్రామానికి చెందిన జంగా సంపత్, జంగా ఎల్లయ్యలు ఇద్దరు అన్నదమ్ములు. వీరికి మౌనిక, నవ్య ఇద్దరు కుమార్తెలు. బుధవారం పెగడపల్లి శివారులో…
Read Moreసంక్షిప్త వార్తలు:04-24-2025
సంక్షిప్త వార్తలు:04-24-2025:జమ్ము కశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, తదితరులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. పహల్గాం మృతులకు సీఎం రేవంత్ నివాళులు హైదరాబాద్ జమ్ము కశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, తదితరులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. బీజేపీ కొవ్వోత్తి ర్యాలీ అనుచిత వ్యాఖ్యాలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు పహాల్గం ఘటనకు నిరసన చేసిన బీజేపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు…
Read Moreసంక్షిప్త వార్తలు:04-22-2025
సంక్షిప్త వార్తలు:04-22-2025:కళాశాల క్యాంపస్ లో ఫోన్ కాల్స్ మాట్లాడవద్దంటూ సెల్ ఫోన్ ను తీసుకున్న అధ్యాపకురాలిపై ఓ విద్యార్థిని చెప్పుతో దాడికి పాల్పడింది. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలంలోని ఓ ప్రైవెట్ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో జరిగిన ఈ ఘటన…సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఫోన్ లో మాట్లాడుతుండగా..ఎన్సీసీకి చెందిన అధ్యాపకురాలు ఫోన్ లాక్కున్నారు. లెక్చరర్ ను చెప్పుతో కొట్టిన విద్యార్దిని విశాఖపట్నం కళాశాల క్యాంపస్ లో ఫోన్ కాల్స్ మాట్లాడవద్దంటూ సెల్ ఫోన్ ను తీసుకున్న అధ్యాపకురాలిపై ఓ విద్యార్థిని చెప్పుతో దాడికి పాల్పడింది. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలంలోని ఓ ప్రైవెట్ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో జరిగిన ఈ ఘటన…సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఫోన్ లో…
Read Moreసంక్షిప్త వార్తలు:04-22-2025
సంక్షిప్త వార్తలు:04-22-2025:మండలంలోని ఉదయం 9 గంటల నుంచి భీభత్సమైన ఎండలు కాస్తుండడంతో మండల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో వడగల్లు వర్షం బీభత్సం గా రావడంతో మండల ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. వడగళ్ల వర్షం ఉరుములు మెరుపులతో సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా కురవడంతో పలు ప్రాంత రహదారులు జలమయమయ్యాయి. వడగళ్ల వర్షం బీభత్సం.. డుంబ్రిగుడ ఏప్రిల్ 22 మండలంలోని ఉదయం 9 గంటల నుంచి భీభత్సమైన ఎండలు కాస్తుండడంతో మండల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో వడగల్లు వర్షం బీభత్సం గా రావడంతో మండల ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. వడగళ్ల వర్షం ఉరుములు మెరుపులతో సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా కురవడంతో పలు ప్రాంత రహదారులు జలమయమయ్యాయి. ముడురాళ్ళపల్లె లో శ్రీదేవి , భూదేవి…
Read Moreసంక్షిప్త వార్తలు:04-22-2025
సంక్షిప్త వార్తలు:04-22-2025:గంభీరావుపేటలో రైతులు దారికి అడ్డంగా ధాన్యం బస్తాలు వేసి ఆందోళనకు దిగారు. ధాన్యం సరిగా కొనుగోలు చేయడం లేదని… కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడం లేదని నిరసనకు దిగారు. ధాన్యం బస్తాలు, ధాన్యం రోడ్డుపై పోసి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కలెక్టర్ రావాలని నినాదాలు చేసారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసారుఎ. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి నెలరోజులవుతున్న కొనుగోలు చేసిన 2వేల బస్తాల ధాన్యం వర్షానికి తడిసిందనిమండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డెక్కిన ధాన్యం రైతులు సిరిసిల్ల గంభీరావుపేటలో రైతులు దారికి అడ్డంగా ధాన్యం బస్తాలు వేసి ఆందోళనకు దిగారు. ధాన్యం సరిగా కొనుగోలు చేయడం లేదని… కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడం లేదని నిరసనకు దిగారు. ధాన్యం బస్తాలు, ధాన్యం రోడ్డుపై పోసి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కలెక్టర్ రావాలని నినాదాలు చేసారు.…
Read Moreసంక్షిప్త వార్తలు:04-22-2025
సంక్షిప్త వార్తలు:04-22-2025:జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్… రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో మాజీమంత్రి జీవన్ రెడ్డి పాల్గోన్నారు. పేరు తీయకుండా ఎమ్మెల్యే సంజయ్ పై హాట్ కామెంట్స్ చేసారు. కాంగ్రెస్ లోకి స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చావ్. అభివృద్ధి ముసుగు తొడిగి పార్టీ లోకి వచ్చావ్ . నా కన్నా నీకు ఎక్కువ అనుభవం ఉందా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరో సారి ఘాటు వ్యాఖ్యలు జగిత్యాల జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్.. రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో మాజీమంత్రి జీవన్ రెడ్డి పాల్గోన్నారు. పేరు తీయకుండా ఎమ్మెల్యే సంజయ్ పై హాట్ కామెంట్స్ చేసారు. కాంగ్రెస్ లోకి స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చావ్. అభివృద్ధి ముసుగు తొడిగి…
Read Moreసంక్షిప్త వార్తలు:04-20-2025
సంక్షిప్త వార్తలు:04-20-2025:జపాన్ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా సిఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సిన ప్రగతి సాధించామని అన్నారు. రాష్ట్రంలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందా సిఎం రేవంత్ రెడ్డి పిలుపు టోక్యో ఏప్రిల్ 19 జపాన్ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా సిఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సిన ప్రగతి సాధించామని అన్నారు. రాష్ట్రంలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ని పరిశీలించామని అన్న రేవంత్…
Read Moreసంక్షిప్త వార్తలు:04-19-2025
సంక్షిప్త వార్తలు:04-19-2025:జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సు రసాబాసాగా మారింది. మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్, మాజీ జెడ్పీ చైర్మన్ సరిత లను స్టేజి మీదకు పిలవలేదని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి కిందనే కూర్చుని నిరసన వ్యక్తం చేసారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలోనే పోలీసులు, సరిత వర్గీయుల మధ్య వాగ్వివాదం జరిగింది. .. దరూర్ లో భూ భారతి సదస్సు లో వాగ్వాదం జోగులాంబ గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సు రసాబాసాగా మారింది. మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్, మాజీ జెడ్పీ చైర్మన్ సరిత లను స్టేజి మీదకు పిలవలేదని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి…
Read Moreసంక్షిప్త వార్తలు:04-19-2025
సంక్షిప్త వార్తలు:04-19-2025:గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరే షన్ పీఠం టీడీపీ కైవసమైంది. జీవీఎంసీ మేయర్ హరి వెంకటకుమారిపై ఎన్డీయే కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 74 మంది కూటమి నేతలు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలం గా ఓటేశారు. దీంతో మేయర్ పీఠం కూటమి కైవసం చేసుకుంది. ఈ సమావేశాన్ని వైసీపీ బహిష్కరిం చింది. టీడీపీ కైవసమయిన జీవీఎంసీ విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరే షన్ పీఠం టీడీపీ కైవసమైంది. జీవీఎంసీ మేయర్ హరి వెంకటకుమారిపై ఎన్డీయే కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 74 మంది కూటమి నేతలు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలం గా ఓటేశారు. దీంతో మేయర్ పీఠం కూటమి కైవసం చేసుకుంది. ఈ సమావేశాన్ని వైసీపీ బహిష్కరిం చింది. కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో హైడ్రా కూల్చివేతలు రంగారెడ్డి…
Read More