Y.V. Subbareddy : సిట్ దర్యాప్తుతో హాట్ టాపిక్ అయిన వైవీ సుబ్బారెడ్డి – 12 గంటల పాటు జరిగిన విచారణ టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు దాదాపు 12 గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిపారు. తిరుమల శ్రీవారికి కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ జరిగింది. ఈ సందర్భంగా సిట్ అధికారులు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకొని, అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సుబ్బారెడ్డికి తెలిపారు. Y.V. Subbareddy : విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ అడిగిన ప్రతీ ప్రశ్నకు సమగ్రంగా సమాధానం ఇచ్చానని, విచారణకు పూర్తిగా సహకరించానని స్పష్టంచేశారు. కల్తీ నెయ్యి…
Read MoreTag: Tirumala
SudarshanVenu : తిరుమల పాలకమండలిలో కొత్త సభ్యుడిగా సుదర్శన్ వేణు
జస్టిస్ దత్తు స్థానంలో కొత్త సభ్యుడు ఆయన బాధ్యతలు చేపట్టకపోవడంతో తాజా నిర్ణయం కొత్త సభ్యుడిగా వేణుని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు పాలకమండలిలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త సుదర్శన్ వేణుని బోర్డులో కొత్త సభ్యుడిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నియమితులైన ఒక సభ్యుడు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఖాళీగా ఉన్న స్థానాన్ని ఈ నియామకంతో భర్తీ చేశారు. వివరాల్లోకి వెళ్తే, గతంలో రాష్ట్ర ప్రభుత్వం 29 మందితో టీటీడీ పాలకమండలిని ఏర్పాటు చేసింది. అయితే, అప్పట్లో సభ్యుడిగా ఎంపికైన జస్టిస్ హెచ్. ఎల్. దత్తు తన బాధ్యతలను స్వీకరించలేదు. దీంతో అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలో, ఖాళీగా ఉన్న 29వ సభ్యుడి స్థానాన్ని భర్తీ చేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.…
Read MoreTirumala : తిరుమల ఆలయం మూసివేత: చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7న శ్రీవారి దర్శనం రద్దు
Tirumala : తిరుమల ఆలయం మూసివేత: చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7న శ్రీవారి దర్శనం రద్దు:తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7న (రేపు) శ్రీవారి ఆలయ ద్వారాలను దాదాపు 12 గంటల పాటు మూసివేయనున్నారు. చంద్రగ్రహణం: సెప్టెంబర్ 7న 12 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7న (రేపు) శ్రీవారి ఆలయ ద్వారాలను దాదాపు 12 గంటల పాటు మూసివేయనున్నారు. ఈ కారణంగా, భక్తులకు దాదాపు 15 గంటల పాటు స్వామివారి దర్శన భాగ్యం ఉండదని టీటీడీ స్పష్టం చేసింది. టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ 7వ తేదీ…
Read MoreTTD : సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ నుండి తిరుమల శ్రీవారికి అపురూప కానుక: 2.5 కిలోల బంగారు శంఖు చక్రాలు
TTD : సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ నుండి తిరుమల శ్రీవారికి అపురూప కానుక: 2.5 కిలోల బంగారు శంఖు చక్రాలు:చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ తిరుమల శ్రీవారికి రూ. 2.4 కోట్ల విలువైన బంగారు శంఖు చక్రాలను కానుకగా సమర్పించింది. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో కంపెనీ ప్రతినిధులు ఈ కానుకలను టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి అందజేశారు. తిరుమల శ్రీవారికి రూ. 2.4 కోట్ల విలువైన బంగారు శంఖు చక్రాలు కానుక చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ తిరుమల శ్రీవారికి రూ. 2.4 కోట్ల విలువైన బంగారు శంఖు చక్రాలను కానుకగా సమర్పించింది. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో కంపెనీ ప్రతినిధులు ఈ కానుకలను టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ శంఖు చక్రాలు 2.5 కిలోల బంగారంతో రూపొందించబడ్డాయి.…
Read MoreTirumala : సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు: తిరుమలలో భద్రతపై ప్రశ్నలు
Tirumala : సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు: తిరుమలలో భద్రతపై ప్రశ్నలు:తిరుమల శ్రీవారి భక్తులను చిరుతలు భయపెట్టిన ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. తాజాగా మరో చిరుత భక్తులను హడలెత్తించింది. ఇవాళ (జూలై 17, 2025) తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో అలిపిరి జూపార్క్ వద్ద చిరుత సంచరించింది. తిరుమలలో చిరుత సంచారం: భక్తులకు తప్పిన ప్రమాదం తిరుమల శ్రీవారి భక్తులను చిరుతలు భయపెట్టిన ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. తాజాగా మరో చిరుత భక్తులను హడలెత్తించింది. ఇవాళ (జూలై 17, 2025) తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో అలిపిరి జూపార్క్ వద్ద చిరుత సంచరించింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన ఇనుప కంచెను దాటుకుని రోడ్డుపైకి వచ్చిన చిరుత హల్ చల్ చేసింది. అక్కడి నుంచి అరవింద్ కంటి ఆసుపత్రి వద్దకు వెళ్లి చక్కర్లు కొట్టింది.…
Read MoreYoga : తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కు నందు పెద్ద ఎత్తున యోగ కార్యక్రమం నిర్వహణ
Yoga :యోగా మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి.. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎంఎల్ఏ ఆరని శ్రీనివాసులు సంయుక్తంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కు నందు యోగ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కు నందు పెద్ద ఎత్తున యోగ కార్యక్రమం నిర్వహణ యోగా మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి.. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం. జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ యోగాంధ్ర లో అందరూ భాగస్వాములు కావాలి. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు యోగా మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి.. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎంఎల్ఏ ఆరని…
Read MoreTirumala : శ్రీవారి దర్శన టికెట్లపై దుష్ప్రచారం సరికాదు
Tirumala : తిరుమలలో ఆఫ్లైన్ లో ఇస్తున్న శ్రీవారి దర్శన టికెట్ల మిగిలిపోయాయంటూ సోషియల్ మీడియాలో కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని టీటీడీ పేర్కొంది. వాస్తవానికి ఆన్ లైన్లో 500 టికెట్లు, తిరుపతి ఎయిర్ పోర్ట్ లో 200 టికెట్లను అందుబాటులో ఉంచగా ఎప్పటికప్పుడు భక్తులు బుక్ చేసేసుకుంటున్నారు. శ్రీవారి దర్శన టికెట్లపై దుష్ప్రచారం సరికాదు టీటీడీ తిరుమలలో ఆఫ్లైన్ లో ఇస్తున్న శ్రీవారి దర్శన టికెట్ల మిగిలిపోయాయంటూ సోషియల్ మీడియాలో కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని టీటీడీ పేర్కొంది. వాస్తవానికి ఆన్ లైన్లో 500 టికెట్లు, తిరుపతి ఎయిర్ పోర్ట్ లో 200 టికెట్లను అందుబాటులో ఉంచగా ఎప్పటికప్పుడు భక్తులు బుక్ చేసేసుకుంటున్నారు. ఏరోజు కూడా ఆన్ లైన్ లో శ్రీవారి దర్శన టికెట్లు మిగిలిన సందర్భం లేదు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజు…
Read MoreTirumala:పదేళ్ల నుంచి టీటీడీ ఉచిత వివాహాలు
Tirumala:శ్రీవారి సన్నిధిలో వివాహం చేసుకోవాలనుకుంటున్న వధూవరులకు శుభవార్త. శ్రీవారి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వధూవరులకు ఉచితంగా వివాహాలను జరిపిస్తుంది. తిరుమల పాప వినాశనం రోడ్డులోని కల్యాణ వేదికలో వివాహాలు జరిపిస్తున్నామని టీటీడీ తెలిపింది. పదేళ్ల నుంచి టీటీడీ ఉచిత వివాహాలు తిరుమల, మే 10 శ్రీవారి సన్నిధిలో వివాహం చేసుకోవాలనుకుంటున్న వధూవరులకు శుభవార్త. శ్రీవారి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వధూవరులకు ఉచితంగా వివాహాలను జరిపిస్తుంది. తిరుమల పాప వినాశనం రోడ్డులోని కల్యాణ వేదికలో వివాహాలు జరిపిస్తున్నామని టీటీడీ తెలిపింది.పురోహితుడు, మంగళవాయిద్యాలతో పాటు పసుపు, కుంకుమ, కంకణాన్ని ఉచితంగా టీటీడీ అధిస్తుంది. అయితే, వివాహానికి కావాల్సిన సామాగ్రిని వధూవరులే తీసుకెళ్లాలి. వధూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాలి.. వారురాలేని పక్షంలో సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాలని టీటీడీ పేర్కొంది. వివాహం అనంతరం రూ.300…
Read MoreAndhra Pradesh:తిరుమలలో గట్టి నిఘా..
Andhra Pradesh:జమ్మూ కశ్మీర్ పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. జమ్మూ కశ్మీర్లోని ప్రస్తుత పరిస్థితికి తోడు నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో శ్రీవారి భక్తుల భద్రత కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా తిరుమలలో క్యాబ్లు నడుపుతున్న వారితో టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ హర్షవర్ధన్ రాజు సమావేశమయ్యారు. తిరుమలలో గట్టి నిఘా.. తిరుపతి, ఏప్రిల్ 26 జమ్మూ కశ్మీర్ పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. జమ్మూ కశ్మీర్లోని ప్రస్తుత పరిస్థితికి తోడు నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో శ్రీవారి భక్తుల భద్రత కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా తిరుమలలో క్యాబ్లు నడుపుతున్న వారితో టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ హర్షవర్ధన్ రాజు సమావేశమయ్యారు. 400…
Read MoreAndhra Pradesh:తిరుమల గోశాలలో ఏం జరుగుతోంది.
Andhra Pradesh:తిరుపతి శ్రీ వెంకటేశ్వర గో సమ్రక్షణశాల చుట్టూ రాజకీయ వివాదం రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతోంది. వైసీపీ నాయకుడు, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి..గత 3నెలల్లో టీటీడీ గోశాలలో 100కు పైగా గోవులు చనిపోయాయని ఆరోపించడంతో ఈ వివాదం మొదలైంది. అయితే గోవుల మరణాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, టీటీడీ నిర్లక్ష్యం కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల గోశాలలో ఏం జరుగుతోంది. తిరుమల, ఏప్రిల్ 19 తిరుపతి శ్రీ వెంకటేశ్వర గో సమ్రక్షణశాల చుట్టూ రాజకీయ వివాదం రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతోంది. వైసీపీ నాయకుడు, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి..గత 3నెలల్లో టీటీడీ గోశాలలో 100కు పైగా గోవులు చనిపోయాయని ఆరోపించడంతో ఈ వివాదం మొదలైంది. అయితే గోవుల మరణాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, టీటీడీ నిర్లక్ష్యం కారణమని సంచలన…
Read More