PUB :సైబరాబాద్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) హైదరాబాద్లోని పబ్లలో మాదకద్రవ్యాల వినియోగంపై నిన్న రాత్రి ఉక్కుపాదం మోపింది. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లోని పలు పబ్లపై ఆకస్మిక దాడులు చేసి, గంజాయి సేవించిన నలుగురు యువకులను అరెస్టు చేశారు. హైదరాబాద్ పబ్లపై పోలీసుల మెరుపుదాడి సైబరాబాద్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) హైదరాబాద్లోని పబ్లలో మాదకద్రవ్యాల వినియోగంపై నిన్న రాత్రి ఉక్కుపాదం మోపింది. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లోని పలు పబ్లపై ఆకస్మిక దాడులు చేసి, గంజాయి సేవించిన నలుగురు యువకులను అరెస్టు చేశారు. వీరిలో ఒక DJ ప్లేయర్ కూడా ఉన్నాడు. నగరంలోని పబ్లలో డ్రగ్స్ వినియోగం జరుగుతోందన్న సమాచారం మేరకు సైబరాబాద్ SOT పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. ముఖ్యంగా గచ్చిబౌలిలోని SLS టెర్మినల్ మాల్లోని క్లబ్ రఫ్ పబ్ మరియు…
Read MoreTag: #eeroju.co.in
Samantha : సమంత దృష్టిలో విజయం: స్వేచ్ఛే అసలైన సక్సెస్!
Samantha :ప్రముఖ కథానాయిక సమంత తన దృష్టిలో విజయం అంటే స్వేచ్ఛను పొందడమేనని స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం తాను మరింత ఎక్కువ విజయాన్ని సొంతం చేసుకున్నట్టు భావిస్తున్నానని ఆమె తెలిపారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత తన సినీ ప్రయాణం, వ్యక్తిగత ఎదుగుదల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంత పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సమంత దృష్టిలో విజయం: స్వేచ్ఛే అసలైన సక్సెస్! ప్రముఖ కథానాయిక సమంత తన దృష్టిలో విజయం అంటే స్వేచ్ఛను పొందడమేనని స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం తాను మరింత ఎక్కువ విజయాన్ని సొంతం చేసుకున్నట్టు భావిస్తున్నానని ఆమె తెలిపారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత తన సినీ ప్రయాణం, వ్యక్తిగత ఎదుగుదల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంత పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. విజయానికి…
Read MoreVizag Metro : డబుల్ డెక్కర్ విధానంతో నగర అభివృద్ధికి కొత్త రూపు
Vizag Metro :విశాఖపట్నంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు, భవిష్యత్ విశాఖ ముఖచిత్రాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఒక కీలకమైన, వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. డబుల్ డెక్కర్ విధానంతో నగర అభివృద్ధికి కొత్త రూపు విశాఖపట్నంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు, భవిష్యత్ విశాఖ ముఖచిత్రాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఒక కీలకమైన, వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. అదే ‘డబుల్ డెక్కర్’ విధానం. దీని ప్రకారం మెట్రో రైలు పైభాగంలో ప్రయాణిస్తుండగా, దాని కింద వాహనాలు సాఫీగా వెళ్లేందుకు వీలుగా పైవంతెన నిర్మిస్తారు. ఈ నూతన విధానంలో భాగంగా నగర…
Read MoreRevanth Reddy : ఇంజినీరింగ్ ఫీజుల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి
Revanth Reddy :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల పెంపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీజుల పెంపునకు గల కారణాలు, విద్యా నాణ్యత, నిబంధనల అమలుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్ ఫీజుల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల పెంపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీజుల పెంపునకు గల కారణాలు, విద్యా నాణ్యత, నిబంధనల అమలుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో కన్వీనర్ కోటా సీట్లలో చేరేందుకు విద్యార్థులు వెనుకాడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. రాబోయే మూడేళ్ల (2025-26, 2026-27, 2027-28 విద్యా సంవత్సరాలు) కాలానికి ఇంజినీరింగ్ కళాశాలలకు కొత్త…
Read MoreiPhone : అమెరికా మార్కెట్కు భారత ఐఫోన్ల జోరు
iPhone :అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం ప్రపంచ సరఫరా గొలుసులో కీలక మార్పులకు దారితీస్తోంది. చైనా ఉత్పత్తులపై అమెరికా విధించిన భారీ సుంకాల కారణంగా ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తన ఉత్పత్తి వ్యూహాన్ని మార్చుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో, యాపిల్ సంస్థ ఇప్పుడు భారతదేశంలో తయారైన ఐఫోన్లను పెద్ద ఎత్తున అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఇది ఒకరకంగా చైనాకు పెద్ద దెబ్బేనని చెప్పాలి. అమెరికాకు ‘మేడ్ ఇన్ ఇండియా’ ఐఫోన్ల భారీ ఎగుమతులు: చైనాకు గట్టి ఎదురుదెబ్బ అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం ప్రపంచ సరఫరా గొలుసులో కీలక మార్పులకు దారితీస్తోంది. చైనా ఉత్పత్తులపై అమెరికా విధించిన భారీ సుంకాల కారణంగా ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తన ఉత్పత్తి వ్యూహాన్ని మార్చుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో, యాపిల్ సంస్థ ఇప్పుడు భారతదేశంలో…
Read MorePraneeth Rao : ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ దర్యాప్తు ముమ్మరం
Praneeth Rao :ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈరోజు (శుక్రవారం) ప్రణీత్ రావు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. గతంలో ప్రణీత్ రావును సిట్ పలుమార్లు ప్రశ్నించింది. హార్డ్ డిస్క్ల ధ్వంసం, ఆధారాలు మాయం చేయడంలో ప్రణీత్ రావు కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు: కొనసాగుతున్న సిట్ దర్యాప్తు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈరోజు (శుక్రవారం) ప్రణీత్ రావు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. గతంలో ప్రణీత్ రావును సిట్ పలుమార్లు ప్రశ్నించింది. హార్డ్ డిస్క్ల ధ్వంసం, ఆధారాలు మాయం చేయడంలో ప్రణీత్ రావు కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజు రాత్రి ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన పరికరాలు, హార్డ్ డిస్క్లను ప్రణీత్…
Read MoreTrump : ముగిసిన వివాదం.. ట్రంప్ కు మస్క్ క్షమాపణ
Trump :అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ల మధ్య కొద్ది రోజులుగా నడుస్తున్న మాటల యుద్ధానికి తెరపడింది. ట్రంప్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మస్క్ క్షమాపణ చెప్పగా, దానిని అధ్యక్షుడు ఆమోదించినట్లు వైట్ హౌస్ బుధవారం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ పరిణామంతో ఇరు ప్రముఖుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టినట్టయింది. ట్రంప్ క్షమాపణను అంగీకరించిన మస్క్.. వివాదానికి ముగింపు! 12-06-2025 గురువారం అంతర్జాతీయ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ల మధ్య కొద్ది రోజులుగా నడుస్తున్న మాటల యుద్ధానికి తెరపడింది. ట్రంప్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మస్క్ క్షమాపణ చెప్పగా, దానిని అధ్యక్షుడు ఆమోదించినట్లు వైట్ హౌస్ బుధవారం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ పరిణామంతో ఇరు ప్రముఖుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టినట్టయింది. వివాదానికి దారితీసిన…
Read MoreNara Lokesh : నారా లోకేష్: విద్యార్థుల కోసం ‘తల్లికి వందనం’ పథకానికి సీఎం ఆమోదం
Nara Lokesh :ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం నాడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మరియు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ, ‘సూపర్ సిక్స్’ హామీలలో కీలకమైన ‘తల్లికి వందనం’ పథకానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారని వెల్లడించారు. నారా లోకేష్: విద్యార్థుల కోసం ‘తల్లికి వందనం’ పథకానికి సీఎం ఆమోదం ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం నాడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మరియు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ, ‘సూపర్ సిక్స్’ హామీలలో కీలకమైన ‘తల్లికి వందనం’ పథకానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారని వెల్లడించారు.‘తల్లికి వందనం’ పథకం కింద అర్హులైన విద్యార్థుల…
Read MoreKCR : కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు కేసీఆర్ హాజరు
KCR :తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు, కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు రహస్యంగా (‘ఇన్కెమెరా’ పద్ధతిలో) ఈ విచారణ జరిగింది. కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు కేసీఆర్ హాజరు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు, కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు రహస్యంగా (‘ఇన్కెమెరా’ పద్ధతిలో) ఈ విచారణ జరిగింది. ఈ కేసులో 115వ సాక్షిగా హాజరైన కేసీఆర్ను కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, సంబంధిత నిర్ణయాలు, నీటి వినియోగం గురించి ప్రశ్నించారు. ముఖ్యాంశాలు: కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణ. జస్టిస్ ఘోష్ పలు ప్రశ్నలు…
Read MoreUPI Payments : యూపీఐలో కొత్త మార్పులు: పెద్ద మొత్తాల పేమెంట్స్కు ఛార్జీలు!
UPI Payments :యూపీఐ ద్వారా రూ. 3 వేలకుపైగా చేసే చెల్లింపులపై మర్చంట్ ఛార్జీలు విధించాలని కేంద్రం యోచిస్తోంది. బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల ఖర్చులను భర్తీ చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. యూపీఐలో కొత్త మార్పులు: పెద్ద మొత్తాల పేమెంట్స్కు ఛార్జీలు! యూపీఐ ద్వారా రూ. 3 వేలకుపైగా చేసే చెల్లింపులపై మర్చంట్ ఛార్జీలు విధించాలని కేంద్రం యోచిస్తోంది. బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల ఖర్చులను భర్తీ చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జీరో ఎండీఆర్ పాలసీ అమల్లో ఉంది. కొత్త ఛార్జీలు యూజర్లపై నేరుగా ప్రభావం చూపవు, వ్యాపారులే భరించాలి. ఒకటి, రెండు నెలల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. డిజిటల్ చెల్లింపుల విప్లవానికి యూపీఐ కేరాఫ్ అని చెప్పొచ్చు. కిరాణా దుకాణంలో చిన్నపాటి వస్తువుల కొనుగోలు…
Read More