Guntur:చర్చానీయంగా జగన్ కామెంట్స్

Jagan's comments

Guntur:ఎక్కడ ఉన్నా.. ఎవ్వర్నీ వదలబోం.. పార్టీ నాయకుల సమావేశంలో జగన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా వైసీపీ సానుభూతిపరులను ఇబ్బంది పెడుతున్న పోలీసుల పేర్లు రాసిపెట్టండి అని జగన్ చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది’మన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకోండి. చర్చానీయంగా జగన్ కామెంట్స్ గుంటూరు, మే 10 ఎక్కడ ఉన్నా.. ఎవ్వర్నీ వదలబోం.. పార్టీ నాయకుల సమావేశంలో జగన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా వైసీపీ సానుభూతిపరులను ఇబ్బంది పెడుతున్న పోలీసుల పేర్లు రాసిపెట్టండి అని జగన్ చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది’మన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకోండి.. ఎవ్వరినీ వదలం..…

Read More

Kakinada:నా జీతమంతా అనాధ పిల్లలకే

AP Deputy CM Pawan Kalyan has once again shown his generosity.

Kakinada:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. తాను ప్రాతినిద్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే నెల జీతాన్ని ఒక్కొక్కరికీ రూ. 5 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. నా జీతమంతా అనాధ పిల్లలకే కాకినాడ, మే 10 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. తాను ప్రాతినిద్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే నెల జీతాన్ని ఒక్కొక్కరికీ రూ. 5 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు.పరిపాలనలో తనదైన ముద్ర వేసేలా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముందుకెళ్తున్నారు. ఓవైపు తనకు కేటాయించిన శాఖలపై నిత్యం సమీక్షలు చేస్తూ… అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు.…

Read More

Andhra Pradesh:ఆచితూచి దెబ్బ..

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu

Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేసినా చేతికి మట్టి అంటకుండా చేసుకుంటారు. ప్రత్యర్థికి సానుభూతి కంటే తనపై వ్యతిరేకత రాకుండా చూసుకోవడంలో చంద్రబాబును మించిన వారు లేరు. జగన్ తరహాలో దూకుడుగా వ్యవహరించరు. అందుకే జగన్ అరెస్ట్ చేయాలని టీడీపీ సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నప్పటికీ తాను మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరిస్తూ కార్యకర్తలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆచితూచి దెబ్బ.. విజయవాడ, మే 10 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేసినా చేతికి మట్టి అంటకుండా చేసుకుంటారు. ప్రత్యర్థికి సానుభూతి కంటే తనపై వ్యతిరేకత రాకుండా చూసుకోవడంలో చంద్రబాబును మించిన వారు లేరు. జగన్ తరహాలో దూకుడుగా వ్యవహరించరు. అందుకే జగన్ అరెస్ట్ చేయాలని టీడీపీ సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నప్పటికీ…

Read More

Tirumala:పదేళ్ల నుంచి టీటీడీ ఉచిత వివాహాలు

TTD free marriages for 10 years

Tirumala:శ్రీవారి సన్నిధిలో వివాహం చేసుకోవాలనుకుంటున్న వధూవరులకు శుభవార్త. శ్రీవారి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వధూవరులకు ఉచితంగా వివాహాలను జరిపిస్తుంది. తిరుమల పాప వినాశనం రోడ్డులోని కల్యాణ వేదికలో వివాహాలు జరిపిస్తున్నామని టీటీడీ తెలిపింది. పదేళ్ల నుంచి టీటీడీ ఉచిత వివాహాలు తిరుమల, మే 10 శ్రీవారి సన్నిధిలో వివాహం చేసుకోవాలనుకుంటున్న వధూవరులకు శుభవార్త. శ్రీవారి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వధూవరులకు ఉచితంగా వివాహాలను జరిపిస్తుంది. తిరుమల పాప వినాశనం రోడ్డులోని కల్యాణ వేదికలో వివాహాలు జరిపిస్తున్నామని టీటీడీ తెలిపింది.పురోహితుడు, మంగళవాయిద్యాలతో పాటు పసుపు, కుంకుమ, కంకణాన్ని ఉచితంగా టీటీడీ అధిస్తుంది. అయితే, వివాహానికి కావాల్సిన సామాగ్రిని వధూవరులే తీసుకెళ్లాలి. వధూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాలి.. వారురాలేని పక్షంలో సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాలని టీటీడీ పేర్కొంది. వివాహం అనంతరం రూ.300…

Read More

Andhra Pradesh:తిరుమలలో అడగుడుగునా నిఘా

tirumala tirupathi

Andhra Pradesh:భారత్, పాక్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపధ్యంలో కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తిరుమల భద్రత దృష్ట్యా అణువణువు పర్యవేక్షిస్తున్నారు పోలీసు శాఖ. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఏరియా డామినేషన్ నిర్వహించింది. తిరుమలలో అడగుడుగునా నిఘా తిరుమల, మే 10 భారత్, పాక్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపధ్యంలో కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తిరుమల భద్రత దృష్ట్యా అణువణువు పర్యవేక్షిస్తున్నారు పోలీసు శాఖ. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఏరియా డామినేషన్ నిర్వహించింది. దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణంతో అప్రమత్తంగా ఉన్నామన్న పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ముఖ్యమైన ప్రాంతాల్లో తిరుమల ఒకటని, డీజీపీ హరీష్ గుప్తా ఆదేశాల మేరకు…

Read More

సంక్షిప్త వార్తలు:09-05-2025

MLC Ananthababu lashes out at temple staff

సంక్షిప్త వార్తలు:09-05-2025:అన్నవరం సత్యదేవుని సన్నిధిలో గురువారం రాత్రి సత్యదేవుని వార్షిక దివ్య కళ్యాణము అనంతరము శ్రీ స్వామీ వారి అక్షంతలు ఇవ్వడం లేటు అయ్యిందని  వై. సీ.పి. ఎం.ఎల్. సి. అనంత బాబు, ఆయన అనుచరులు,సత్యదేవుని భక్తుల సమక్షంలో దేవస్థానం అధికారులుల పై, దూషణలకు  పాల్పడ్డారు. అక్కడ వున్న ఇఓ  సుబ్బారావు పై అనంతబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆలయ సిబ్బంది పై ఎమ్మెల్సీ అనంతబాబు మండిపాటు కాకినాడ అన్నవరం సత్యదేవుని సన్నిధిలో గురువారం రాత్రి సత్యదేవుని వార్షిక దివ్య కళ్యాణము అనంతరము శ్రీ స్వామీ వారి అక్షంతలు ఇవ్వడం లేటు అయ్యిందని  వై. సీ.పి. ఎం.ఎల్. సి. అనంత బాబు, ఆయన అనుచరులు,సత్యదేవుని భక్తుల సమక్షంలో దేవస్థానం అధికారులుల పై, దూషణలకు  పాల్పడ్డారు. అక్కడ వున్న ఇఓ  సుబ్బారావు పై అనంతబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.…

Read More

సంక్షిప్త వార్తలు:09-05-2025

Brief News:09-05-2025

సంక్షిప్త వార్తలు:09-05-2025:ఆపరేషన్  సింధూర్ పేరుతో భారత ఆర్మీ  ఉగ్రమూకలను మట్టు పెట్టిన నేపద్యంలో ఓ విద్యార్థిని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వివాదానికి దారితీసింది.  పాకిస్తాన్ కు మద్దతుగా పాకిస్తాన్ వాళ్ళు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలు వారికి అల్లా ఎప్పుడు అండగా ఉంటారు. ఈ హైదరాబాదు ఇస్లామిక్ రాష్ట్రము మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారని పోస్ట్ చేయడం ఉద్రిక్తత కు దారితీసింది. పాకిస్థాన్ కు మద్దతుగా విద్యార్దిని పోస్టు బీజేవైఎం నిరసన హైదరాబాద్ ఆపరేషన్  సింధూర్ పేరుతో భారత ఆర్మీ  ఉగ్రమూకలను మట్టు పెట్టిన నేపద్యంలో ఓ విద్యార్థిని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వివాదానికి దారితీసింది. పాకిస్తాన్ కు మద్దతుగా పాకిస్తాన్ వాళ్ళు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలు వారికి అల్లా ఎప్పుడు అండగా ఉంటారు. ఈ హైదరాబాదు ఇస్లామిక్ రాష్ట్రము…

Read More

సంక్షిప్త వార్తలు:09-05-2025

Mock drill of ex-servicemen in Khammam

సంక్షిప్త వార్తలు:09-05-2025:ఖమ్మం నగరంలోని ఇండియన్ వెటర్న్ ఆర్మీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్ఎస్పీ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలోని మాక్ డ్రిల్ చేపట్టారు. పాకిస్తాన్ తో యుద్ధంలో తమ అవసరముంటే వెళ్లడానికి సిద్ధమేనని, పాకిస్తాన్ అంతం చూస్తామని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో యుద్ధ తంత్రంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ ఏర్పాటు చేసినట్లు మాజీ ఆర్మీ అధికారులు తెలిపారు. ఖమ్మంలో మాజీ సైనికుల మాక్ డ్రిల్ ఖమ్మం ఖమ్మం నగరంలోని ఇండియన్ వెటర్న్ ఆర్మీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్ఎస్పీ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలోని మాక్ డ్రిల్ చేపట్టారు. పాకిస్తాన్ తో యుద్ధంలో తమ అవసరముంటే వెళ్లడానికి సిద్ధమేనని, పాకిస్తాన్ అంతం చూస్తామని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో యుద్ధ తంత్రంపై ప్రజలకు అవగాహన…

Read More

Karimnagar:అంగన్వాడీలలో, ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచాలి

Admissions should be increased in Anganwadis and government schools.

Karimnagar:రానున్న విద్యా సంవత్సరంలో అంగన్వాడీ కేంద్రాలలో, ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. అంగన్వాడీల్లో, ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల పెంపు, పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు తదితర అంశాలపై ఐసిడిఎస్, విద్యాశాఖ సమన్వయ  సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడి బాట నిర్వహించి ఆరు సంవత్సరాలలోపు పిల్లలందరినీ అంగన్వాడీలో చేర్పించాలని ఆదేశించారు. అంగన్వాడీలలో, ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచాలి బడిబాట, అంగన్వాడి బాట నిర్వహించాలి 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ మే 09 రానున్న విద్యా సంవత్సరంలో అంగన్వాడీ కేంద్రాలలో, ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. అంగన్వాడీల్లో, ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల పెంపు,…

Read More

Vemulawada:భారత్ విజయం కోసం రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

Special prayers at Rajanna temple for India's victory

Vemulawada:భారత్ పాక్ మధ్య యుద్ధం నేపథ్యంలో భారత్ సైన్యానికి సంఘీభావంగా వేములవాడలో ప్రత్యేక పూజలు జరిపారు. భారత సైన్యానికి విజయం సంకల్పించాలని చండీ సహిత రుద్ర హోమం నిర్వహించారు. భారత్ పాక్ మధ్య ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావాలని దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ పూజలు ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. భారత్ విజయం కోసం రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు వేములవాడ భారత్ పాక్ మధ్య యుద్ధం నేపథ్యంలో భారత్ సైన్యానికి సంఘీభావంగా వేములవాడలో ప్రత్యేక పూజలు జరిపారు. భారత సైన్యానికి విజయం సంకల్పించాలని చండీ సహిత రుద్ర హోమం నిర్వహించారు. భారత్ పాక్ మధ్య ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావాలని దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో…

Read More