Palnadu Farmers : పల్నాడులో కౌలు రైతుల ఆత్మహత్యలు

Palnadu Farmers' Suicides: Three Tenant Farmers End Lives Due to Debt Burden

Palnadu Farmers : పల్నాడులో కౌలు రైతుల ఆత్మహత్యలు:పల్నాడు జిల్లాలో నిన్న (జూన్ 17) ముగ్గురు కౌలు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వ్యవసాయంలో తీవ్ర నష్టాలు, పెరిగిపోయిన అప్పులు తీర్చలేక ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారు. నాదెండ్ల మండలానికి చెందిన ఇద్దరు రైతులు, ఈపూరు మండలానికి చెందిన ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నారు. పల్నాడు జిల్లాలో ముగ్గురు కౌలు రైతుల ఆత్మహత్య: అప్పుల బాధే కారణం పల్నాడు జిల్లాలో నిన్న (జూన్ 17) ముగ్గురు కౌలు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వ్యవసాయంలో తీవ్ర నష్టాలు, పెరిగిపోయిన అప్పులు తీర్చలేక ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారు. నాదెండ్ల మండలానికి చెందిన ఇద్దరు రైతులు, ఈపూరు మండలానికి చెందిన ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నారు. నాశం ఆదినారాయణ (48), నాదెండ్ల గ్రామం: నాదెండ్లకు చెందిన నాశం ఆదినారాయణకు 1.25 ఎకరాల…

Read More

AP : ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక అరెస్ట్: జగన్ సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్ట్

Key Arrest in AP Liquor Scam: YS Jagan's Aide Chevireddy Bhaskar Reddy Apprehended

AP : ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక అరెస్ట్: జగన్ సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్ట్:ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ బృందం మరో కీలక నేతను అరెస్టు చేసింది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక అరెస్ట్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ బృందం మరో కీలక నేతను అరెస్టు చేసింది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన తన సన్నిహితుడు వెంకటేశ్ నాయుడుతో కలిసి బెంగళూరు నుండి కొలంబోకు వెళ్లే ప్రయత్నంలో ఉండగా, బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు చెవిరెడ్డిని అడ్డుకున్నారు.చెవిరెడ్డిపై పోలీసులు ఇదివరకే లుక్ అవుట్ నోటీసు జారీ చేసి…

Read More

Cricket Buzz : క్రికెట్ అభిమానులకు శుభవార్త: విశాఖలో భారత్-న్యూజిలాండ్ టీ20 మ్యాచ్!

Visakhapatnam Set to Host India vs New Zealand T20 Match in 2026

Cricket Buzz : క్రికెట్ అభిమానులకు శుభవార్త: విశాఖలో భారత్-న్యూజిలాండ్ టీ20 మ్యాచ్!:ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా విశాఖపట్నం నివాసితులకు శుభవార్త! త్వరలో విశాఖలో టీమిండియా మ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా నాలుగో టీ20 మ్యాచ్‌కు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు సమాచారం. విశాఖకు టీమిండియా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా విశాఖపట్నం నివాసితులకు శుభవార్త! త్వరలో విశాఖలో టీమిండియా మ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా నాలుగో టీ20 మ్యాచ్‌కు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు సమాచారం.2026 జనవరి 21 నుండి జనవరి 31 వరకు భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా జనవరి 28న విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ACA-VDCA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో…

Read More

NEET : నీట్ యూజీ 2025 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా

NEET UG 2025 Results Declared: Telugu Students Shine

నీట్ యూజీ 2025 ఫలితాలు విడుదల: తెలుగు విద్యార్థుల సత్తా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నీట్ యూజీ 2025 పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి సత్తా చాటారు. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) అధికారులు ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 4వ తేదీన నీట్ యూజీ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రాథమిక కీని విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం ఎన్‌టీఏ తుది ఫలితాలను వెల్లడించింది. అభ్యర్థులు తమ స్కోర్‌ కార్డులను ఈమెయిల్‌ ద్వారా లేదా తమ వ్యక్తిగత లాగిన్ వివరాలతో అప్లికేషన్ నంబర్‌ను ఎంటర్ చేసి చూసుకోవచ్చని ఎన్‌టీఏ సూచించింది. తెలుగు రాష్ట్రాల…

Read More

Andhra and Telangana : అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త: రూ. 1000 కోట్ల ఆస్తులు తిరిగి రానున్నాయి!

Good News for Agrigold Victims: ₹1000 Crore Assets to Be Restored

Andhra and Telangana :అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట లభించింది! అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీల నుంచి స్వాధీనం చేసుకున్న సుమారు రూ. 1,000 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను బాధితులకు అప్పగించేందుకు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) గత నెలలో దాఖలు చేసిన రెస్ట్రిట్యూషన్ దరఖాస్తుకు హైదరాబాద్ స్పెషల్ పీఎంఎల్‌ఏ కోర్టు ఇటీవల ఆమోదం తెలిపింది. అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట లభించింది! అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీల నుంచి స్వాధీనం చేసుకున్న సుమారు రూ. 1,000 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను బాధితులకు అప్పగించేందుకు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) గత నెలలో దాఖలు చేసిన రెస్ట్రిట్యూషన్ దరఖాస్తుకు హైదరాబాద్ స్పెషల్ పీఎంఎల్‌ఏ కోర్టు ఇటీవల ఆమోదం తెలిపింది.గత కొన్నేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈడీ అంచనా ప్రకారం, సుమారు 19 లక్షల మంది…

Read More

Vizag Metro : డబుల్ డెక్కర్ విధానంతో నగర అభివృద్ధికి కొత్త రూపు

Double-Decker System to Reshape Urban Development

Vizag Metro :విశాఖపట్నంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు, భవిష్యత్ విశాఖ ముఖచిత్రాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఒక కీలకమైన, వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. డబుల్ డెక్కర్ విధానంతో నగర అభివృద్ధికి కొత్త రూపు విశాఖపట్నంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు, భవిష్యత్ విశాఖ ముఖచిత్రాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఒక కీలకమైన, వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. అదే ‘డబుల్ డెక్కర్’ విధానం. దీని ప్రకారం మెట్రో రైలు పైభాగంలో ప్రయాణిస్తుండగా, దాని కింద వాహనాలు సాఫీగా వెళ్లేందుకు వీలుగా పైవంతెన నిర్మిస్తారు. ఈ నూతన విధానంలో భాగంగా నగర…

Read More

Nara Lokesh : నారా లోకేష్: విద్యార్థుల కోసం ‘తల్లికి వందనం’ పథకానికి సీఎం ఆమోదం

Nara Lokesh: CM Approves 'Thalliki Vandanam' for Students

Nara Lokesh :ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం నాడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మరియు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ, ‘సూపర్ సిక్స్’ హామీలలో కీలకమైన ‘తల్లికి వందనం’ పథకానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారని వెల్లడించారు. నారా లోకేష్: విద్యార్థుల కోసం ‘తల్లికి వందనం’ పథకానికి సీఎం ఆమోదం ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం నాడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మరియు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ, ‘సూపర్ సిక్స్’ హామీలలో కీలకమైన ‘తల్లికి వందనం’ పథకానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారని వెల్లడించారు.‘తల్లికి వందనం’ పథకం కింద అర్హులైన విద్యార్థుల…

Read More

Pawan Kalyan : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదెల గ్రామ అభివృద్ధికి రూ.50 లక్షలు విరాళం

pawan kalyan donates to konidela

పవన్ కళ్యాణ్ సొంత గ్రామం దత్తత, అభివృద్ధికి రూ.50 లక్షల కేటాయింపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు మండలంలో ఉన్న తన ఇంటి పేరుతో ఉన్న కొణిదెల గ్రామ అభివృద్ధికి రూ.50 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన నిధులను మంజూరు చేశారు. నిన్న నంద్యాల కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి, డీఆర్‌ఓ రామునాయక్, పరిపాలనాధికారి రవికుమార్, సెక్షన్ సూపరింటెండెంట్ నరసింహరావులులకు ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును పవన్ కళ్యాణ్ అందజేశారు. కొణిదెల గ్రామ అభివృద్ధికి ఈ నిధులను వినియోగించాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు. ఈ ఏడాది మార్చి నెలలో పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, గ్రామ సర్పంచ్ కొణిదెల గ్రామ పరిస్థితి గురించి వివరించారు. దీంతో ఆయన ఆ…

Read More

Chandrababu : పర్యాటక రంగ అభివృద్ధి కోసం చంద్రబాబు కొత్త స్కెచ్

chandrababu

Chandrababu : ఆంధ్రప్రదేశ్‍లో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. పర్యాటక రంగాన్ని ఇండస్ట్రీ కింద గుర్తించిన ప్రభుత్వం.. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. అలా హోమ్‌స్టే వంటి విధానాల ద్వారా పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు అందించి.. మరింత మంది సందర్శకులను ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. పర్యాటక రంగ అభివృద్ధి కోసం చంద్రబాబు కొత్త స్కెచ్ కర్నూలు, జూన్ 5 ఆంధ్రప్రదేశ్‍లో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. పర్యాటక రంగాన్ని ఇండస్ట్రీ కింద గుర్తించిన ప్రభుత్వం.. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. అలా హోమ్‌స్టే వంటి విధానాల ద్వారా పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు అందించి.. మరింత మంది సందర్శకులను ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. మనదేశంలో గుజరాత్, తమిళనాడు తర్వాత అత్యంత పొడవైన…

Read More

Kuppam : తెలుగు రాష్ట్రాల్లో హర్యానా గ్యాంగ్ కలకలం

A gang of thieves from Haryana has been arrested in Kuppam, Chittoor district

Kuppam : చిత్తూరు జిల్లా కుప్పంలో హర్యానాకు చెందిన దొంగల ముఠా రెచ్చిపోయింది. కుప్పం మీదుగా సరిహద్దు దాటుతుండగా.. మంగళవారం అర్ధరాత్రి పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కారులో వెళ్తున్న దొంగలు పోలీసులను తొక్కించబోయారు. పోలీసులు కాల్పులు జరిపి వారిని ఆపడానికి ప్రయత్నించారు. తెలుగు రాష్ట్రాల్లో హర్యానా గ్యాంగ్ కలకలం తిరుపతి, జూన్ 5 చిత్తూరు జిల్లా కుప్పంలో హర్యానాకు చెందిన దొంగల ముఠా రెచ్చిపోయింది. కుప్పం మీదుగా సరిహద్దు దాటుతుండగా.. మంగళవారం అర్ధరాత్రి పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కారులో వెళ్తున్న దొంగలు పోలీసులను తొక్కించబోయారు. పోలీసులు కాల్పులు జరిపి వారిని ఆపడానికి ప్రయత్నించారు. అనంతరం దొంగలు కారును వదిలి పారిపోగా.. పోలీసులు వారి కోసం గాలిస్తు్న్నారు. కుప్పం డీఎస్పీ రూరల్ సీఐ ఆధ్వర్యంలో పోలీసులు కృష్ణగిరి…

Read More