సంక్షిప్త వార్తలు : 23-05-2025

సంక్షిప్త వార్తలు : 23-05-2025:మావోయిస్టులను ఎన్ కౌంటర్ లో మట్టుపెట్టిన పోలీసులు సంబరాలు చేసుకున్నారు.  ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో మావోయిస్టు సుప్రీం లీడర్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సహా 27 మంది మావోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే. వారిని చంపిన అనంతరం మృతదేహాల ముందు డీఆర్జీ (డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్) బలగాలు సంబరాలు చేసుకున్నాయి. సంబరాల్లో పోలీసులు చింతూరు మావోయిస్టులను ఎన్ కౌంటర్ లో మట్టుపెట్టిన పోలీసులు సంబరాలు చేసుకున్నారు.  ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో మావోయిస్టు సుప్రీం లీడర్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సహా 27 మంది మావోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే. వారిని చంపిన అనంతరం మృతదేహాల ముందు డీఆర్జీ (డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్) బలగాలు సంబరాలు చేసుకున్నాయి. బస్తర్ ఏరియాలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా డీఆర్జీ…

Read More

సంక్షిప్త వార్తలు : 21-05-2025

eeroju Daily news website

సంక్షిప్త వార్తలు : 21-05-2025:భారత కమ్యూనిస్టు పార్టీ కారంపూడి మండలం వేపకం పల్లి గ్రామ శాఖ మహాసభను బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి కారంపూడి మండల కార్యదర్శి షేక్ సైదా మాట్లాడుతూ, వేపకంపల్లి లో పలు సమస్యలను ప్రస్తావించారు. అలాగే జ్ఞాపకం పల్లి ఊరు బయట ఉన్న నాగలేరు బ్రిడ్జి పక్కన సిమెంట్ రోడ్డు అద్వానంగా ఉండి పాదాచార్లకు అలాగే వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి తక్షణమే దానికి మరమ్మతులు చేయవలసిందిగా ఆయన కోరారు. వేపకంపల్లి నాగులేరు ప్రక్కన ఉన్న సిమెంట్ రోడ్డును బాగు చేయండి భారత కమ్యూనిస్టు పార్టీ( సిపిఐ) సైదా డిమాండ్ కారంపూడి, భారత కమ్యూనిస్టు పార్టీ కారంపూడి మండలం వేపకం పల్లి గ్రామ శాఖ మహాసభను బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి కారంపూడి మండల కార్యదర్శి…

Read More

సంక్షిప్త వార్తలు : 20-05-2025

Kaleshwaram-Scam

సంక్షిప్త వార్తలు : 20-05-2025:మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు ఇచ్చారు. మాజీ సిఎం కెసిఆర్‌తో పాటు మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌కు కూడా జస్టిస్‌ ఘోష్ కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన లోపాలు, వైఫల్యాలపై గత ఏడాది నుంచి పిసి ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. కెసిఆర్, హరీష్ రావు, ఈటెలకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు హైదరాబాద్‌ మే 20 మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు ఇచ్చారు. మాజీ సిఎం కెసిఆర్‌తో పాటు మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌కు కూడా జస్టిస్‌ ఘోష్ కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని…

Read More

సంక్షిప్త వార్తలు : 20-05-2025

Tirumala Sri Venkateswara Swamy Brahmotsavam

సంక్షిప్త వార్తలు : 20-05-2025:శ్రీ వెంకటేశ్వర దేవాలయ స్వర్ణోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి ని దర్శించుకొని చిన్న జీయర్ స్వామి వారి తీర్థ గోష్టి కార్యక్రమం లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గోన్నారు.సామాన్య కార్యకర్తగా హరీష్రావు కార్యక్రమంలో పాల్గోన్నారు.దేవాలయం లో తీర్థ గోష్టి కార్యక్రమంలో భాగంగా కిక్కిరిసిన భక్తులను చూసి ఇబ్బంది కాకుండా  స్వయంగా తానే భక్తులను పంపించారు. శ్రీ వెంకటేశ్వర దేవాలయ స్వర్ణోత్సవ బ్రహ్మోత్సవాల్లో పాల్గోన్న హరీష్ రావు సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర దేవాలయ స్వర్ణోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి ని దర్శించుకొని చిన్న జీయర్ స్వామి వారి తీర్థ గోష్టి కార్యక్రమం లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గోన్నారు.సామాన్య కార్యకర్తగా హరీష్రావు కార్యక్రమంలో పాల్గోన్నారు.దేవాలయం లో తీర్థ గోష్టి కార్యక్రమంలో భాగంగా కిక్కిరిసిన భక్తులను చూసి ఇబ్బంది కాకుండా…

Read More

సంక్షిప్త వార్తలు : 20-05-2025

eeroju Daily news website

సంక్షిప్త వార్తలు : 20-05-2025:బోరుగడ్డ అనిల్ కి మరో కేసులో  ఉచ్చు బిగిస్తోంది. పెదకాకాని మండల సర్వేయర్ మల్లిఖార్జున రావు బెదిరించిన కేసులో పెదకాకాని పోలీసులు అనంతపురం వెళ్లారు.  ఈ కేసులో అనిల్ గత ఎనిమిది ఏళ్లుగా కోర్టుకి హాజరు కాలేదు. పిటి వారెంట్ పై  అనిల్ ను తెచ్చి గుంటూరు కోర్టులో  హాజరు పర్చనున్నారు. బోరుగడ్డ అనిల్ కి మరో కేసులో  ఉచ్చు గుంటూరు బోరుగడ్డ అనిల్ కి మరో కేసులో  ఉచ్చు బిగిస్తోంది. పెదకాకాని మండల సర్వేయర్ మల్లిఖార్జున రావు బెదిరించిన కేసులో పెదకాకాని పోలీసులు అనంతపురం వెళ్లారు.  ఈ కేసులో అనిల్ గత ఎనిమిది ఏళ్లుగా కోర్టుకి హాజరు కాలేదు. పిటి వారెంట్ పై  అనిల్ ను తెచ్చి గుంటూరు కోర్టులో  హాజరు పర్చనున్నారు.2016 మే 9 న సర్వేయర్ తన స్థలానికి…

Read More

సంక్షిప్త వార్తలు : 20-05-2025

YS jagan_ysrcp

సంక్షిప్త వార్తలు : 20-05-2025:వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమం జరిగింది. , ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత  వైయస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రకాశం పంతులుకు నివాళులర్పించిన వైఎస్ జగన్ తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమం జరిగింది. , ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత  వైయస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శత్రుచర్ల పరీక్షిత్ రాజు, అలజంగి జోగారావు, తిప్పల నాగిరెడ్డి, మళ్ళ విజయ్ ప్రసాద్, వాసుపల్లి గణేష్, పలువురు…

Read More

సంక్షిప్త వార్తలు : 20-05-2025

eeroju Daily news website

సంక్షిప్త వార్తలు : 20-05-2025:తనకు చెప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ముగ్గు పోశాడని ఆగ్రహంతో లబ్ధిదారుడిని కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కిషన్ తన్నిన వైనం వైరలయింది.రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రాళ్ళపేట గ్రామానికి చెందిన  బాలసాని శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవ్వగా, ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసుకున్నాడు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడిని తన్నిన కాంగ్రెస్ నాయకుడు రాజన్న సిరిసిల్ల తనకు చెప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ముగ్గు పోశాడని ఆగ్రహంతో లబ్ధిదారుడిని కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కిషన్ తన్నిన వైనం వైరలయింది.రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రాళ్ళపేట గ్రామానికి చెందిన  బాలసాని శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవ్వగా, ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసుకున్నాడు. తనకు చెప్పకుండా ముగ్గు పోశాడని ఆగ్రహంతో లబ్ధిదారుడితో గొడవ…

Read More

సంక్షిప్త వార్తలు : 19-05-2025

brife news

సంక్షిప్త వార్తలు : 19-05-2025:కబ్జాదారుల ఆగడాలు శృతిమించుతున్నాయి ఇప్పటిదాకా ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు గురవుతున్నాయి అంటే ప్రైవేట్ స్థలాలు కూడా లేఔట్ సైతం కబ్జా చేసి  ఫ్లాట్ యజమానులను సైతం లోపలికి రానీయకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసిన దౌర్జన్యం ఇది.బాధితులకు ఓ ఆశా కిరణాల హైడ్రా  కనిపించడంతో వారందరూ ఫిర్యాదు చేయడంతో యాక్షన్ లోకి దిగిన హైడ్రా సోమవారం తెల్లవారుజామున భారీ బందోబస్తు మధ్య కబ్జాదారుడి ఆక్రమణ నుంచి  హుడా లేఅవుట్ కాపాడారు. కొరడా ఝళిపించిన హైడ్రా హైదరాబాద్ కబ్జాదారుల ఆగడాలు శృతిమించుతున్నాయి ఇప్పటిదాకా ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు గురవుతున్నాయి అంటే ప్రైవేట్ స్థలాలు కూడా లేఔట్ సైతం కబ్జా చేసి  ఫ్లాట్ యజమానులను సైతం లోపలికి రానీయకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసిన దౌర్జన్యం ఇది.బాధితులకు ఓ ఆశా కిరణాల హైడ్రా  కనిపించడంతో వారందరూ ఫిర్యాదు చేయడంతో…

Read More

సంక్షిప్త వార్తలు : 19-05-2025

eeroju Daily news website

సంక్షిప్త వార్తలు : 19-05-2025:రాజేంద్రనగర్ సర్కిల్ ఆరంగర్ వద్ద రైల్వే వంతెన కింద దుర్గా నగర్ నుండి ఆరంఘర్ వైపు వెళ్లే దారిలో  సిసి రోడ్డు నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి… దీని కారణంగా ఎల్బీనగర్ నుంచి మెహదీపట్నం వెళ్లే దారిలో ప్రధానంగా  దుర్గా నగర్ నుండి ఆరాంఘర్ వైపు వచ్చే వన్ వే ట్రాఫిక్ ను  15 రోజులపాటు కాటేదాన్ ఓల్డ్ కర్నూల్ రోడ్డు, కాలేజీ గేట్  మీదుగా  ద్వారా ట్రాఫిక్ మళ్ళించారు.. ఆరంగర్ దగ్గర ట్రాఫిక్ మళ్లింపులు రంగారెడ్డి రాజేంద్రనగర్ సర్కిల్ ఆరంగర్ వద్ద రైల్వే వంతెన కింద దుర్గా నగర్ నుండి ఆరంఘర్ వైపు వెళ్లే దారిలో  సిసి రోడ్డు నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి.. దీని కారణంగా ఎల్బీనగర్ నుంచి మెహదీపట్నం వెళ్లే దారిలో ప్రధానంగా  దుర్గా నగర్ నుండి ఆరాంఘర్…

Read More

సంక్షిప్త వార్తలు :19-05-2025

brife news

సంక్షిప్త వార్తలు :19-05-2025:దేశవ్యప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావం కనిపించింది. ఈశాన్య రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుందని ఐఎండి ప్రకటించింది. కేరళ, కర్నాటక, గోవా, మహారాష్ట్రలో భారీ వర్షాలు, మిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, తెలంగాణకు వర్ష సూచన, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీలో ధూళి తుఫాన్లు వుంటాయిని ఐఎండి తెలిపింది. హైదర్ నగర్ లో హైడ్రా కూల్చివేతలు హైదరాబాద్ సోమవారం ఉదయం కూకట్ పల్లి హైదర్ నగర్ వద్ద హైడ్రా కూల్చేవేతలు జరిగాయి. ఈ నేపధ్యంలో పోలీసులు  భారీగా మోహరించారు. సర్వేనెంబర్ 145/3 లో అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్లు ,బారికేడ్లు తొలగించారు. అధికారులు, పోలీసులు మీడియాను అనుమతించలేదు నైరుతి రుతుపవనాల ప్రభావం హైదరాబాద్ దేశవ్యప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావం కనిపించింది. ఈశాన్య రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుందని ఐఎండి ప్రకటించింది. కేరళ,…

Read More