Andhra Pradesh:వేగంగా గిరిజన వర్శిటీ పనులు

chandra babu

Andhra Pradesh:కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణం పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా సహకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు  అన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలసలో గిరిజన యూనివర్సిటీ నిర్మాణం జరుగుతోంది. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టీ.వీ. కట్టిమణి, డీన్ ప్రొఫెసర్ ఎం.శరత్  సీఎం చంద్రబాబును కలిశారు. వేగంగా  గిరిజన వర్శిటీ పనులు విజయనగరం. ఏప్రిల్ 21 కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణం పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా సహకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు  అన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలసలో గిరిజన యూనివర్సిటీ నిర్మాణం జరుగుతోంది. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టీ.వీ. కట్టిమణి, డీన్ ప్రొఫెసర్ ఎం.శరత్  సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర గిరిజన యూనివర్సిటీ నిర్మాణ పనులు, తాజా…

Read More

Andhra Pradesh:ఎమ్మెల్సీ  అనంతబాబుకు ఉచ్చు

Trap for MLC Anantha Babu

Andhra Pradesh:త‌న ద‌గ్గ‌ర కారు డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్న ద‌ళిత కారు డ్రైవ‌ర్ వీధి సుబ్ర‌హ్మ‌ణ్యం ను హ‌త్య చేసి ఆపై డోర్ డెలివ‌రీ చేసిన సంఘ‌ట‌న పై ఏపీ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు ప్రారంభించింది.. దీనిపై త‌మకు ఇంకా స‌రైన న్యాయం జ‌ర‌గ‌లేదంటూ మృతుడి కుటుంబికులు ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబును క‌లిసి విజ్ఞ‌ప్తి చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే దీనిపై న్యాయ విచార‌ణ చేప‌ట్టి న్యాయం చేస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ  అనంతబాబుకు ఉచ్చు కాకినాడ. ఏప్రిల్ 21 త‌న ద‌గ్గ‌ర కారు డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్న ద‌ళిత కారు డ్రైవ‌ర్ వీధి సుబ్ర‌హ్మ‌ణ్యం ను హ‌త్య చేసి ఆపై డోర్ డెలివ‌రీ చేసిన సంఘ‌ట‌న పై ఏపీ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు ప్రారంభించింది.. దీనిపై త‌మకు ఇంకా స‌రైన న్యాయం జ‌ర‌గ‌లేదంటూ మృతుడి కుటుంబికులు ఎన్నిక‌ల‌కు…

Read More

Andhra Pradesh:ఏపీలో స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్టు

:Smart Street Project in AP

Andhra Pradesh:రోడ్డుపై నడిచి వెళ్తున్నప్పుడూ లేదా వాహనాల్లో వెళ్తున్నప్పుడు రోడ్డుపక్కన వీధి వ్యాపారులను మనం గమనిస్తూనే ఉంటాం. తినుబండారాల దగ్గర నుంచి వస్తువుల వరకూ విక్రయిస్తూ ఉంటారు. పొట్టకూటి కోసం రహదారుల పక్కన, తోపుడు బండ్ల మీద చిరువ్యాపారులు.. తమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కూటి కోసం కోటి కష్టాలు అన్నట్లుగా వారి ఇబ్బందులు వారివి. ఏపీలో స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్టు విజయవాడ. ఏప్రిల్ 21 రోడ్డుపై నడిచి వెళ్తున్నప్పుడూ లేదా వాహనాల్లో వెళ్తున్నప్పుడు రోడ్డుపక్కన వీధి వ్యాపారులను మనం గమనిస్తూనే ఉంటాం. తినుబండారాల దగ్గర నుంచి వస్తువుల వరకూ విక్రయిస్తూ ఉంటారు. పొట్టకూటి కోసం రహదారుల పక్కన, తోపుడు బండ్ల మీద చిరువ్యాపారులు.. తమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కూటి కోసం కోటి కష్టాలు అన్నట్లుగా వారి ఇబ్బందులు వారివి. అయితే వీధి వ్యాపారుల కారణంగా…

Read More

సంక్షిప్త వార్తలు:04-20-2025

brife news

సంక్షిప్త వార్తలు:04-20-2025:కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ సీనియ‌ర్ లీడ‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ వాల్ రైటింగ్స్‌ను చెరిపేయ‌డంపై ఆర్ఎస్పీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రేవంత్ రెడ్డి సూచ‌న మేర‌కు మున్సిప‌ల్ అధికారులు వాల్ రైటింగ్స్‌ను చెరిపేయ‌డం స‌రికాద‌న్నారు. కాంగీ కాకుల్లారా.. మీరెన్ని కుట్రలు చేసినా వరంగల్లోసభ జరుగుతుంది హైద‌రాబాద్ ఏప్రిల్ 19 కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ సీనియ‌ర్ లీడ‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ వాల్ రైటింగ్స్‌ను చెరిపేయ‌డంపై ఆర్ఎస్పీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రేవంత్ రెడ్డి సూచ‌న మేర‌కు మున్సిప‌ల్ అధికారులు వాల్ రైటింగ్స్‌ను చెరిపేయ‌డం స‌రికాద‌న్నారు. అధికారుల అత్యుత్సాహంపై ఆర్ఎస్పీ మండిప‌డ్డారు.కాంగీ కాకుల్లారా.. మీరెన్ని కుట్రలు చేసినా, ఏప్రిల్ 27న మొత్తం తెలంగాణ వరంగల్లో ఉండబోతున్నది. ఆ…

Read More

సంక్షిప్త వార్తలు:04-20-2025

Brief news

సంక్షిప్త వార్తలు:04-20-2025:జపాన్‌ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా సిఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సిన ప్రగతి సాధించామని అన్నారు. రాష్ట్రంలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందా  సిఎం రేవంత్ రెడ్డి పిలుపు టోక్యో ఏప్రిల్ 19 జపాన్‌ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా సిఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సిన ప్రగతి సాధించామని అన్నారు. రాష్ట్రంలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్‌ ఫ్రంట్‌ని పరిశీలించామని అన్న రేవంత్…

Read More

Italy:ఇటలీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. తొలిసారి జైల్లో ఖైదీలకు సెక్స్ రూమ్స్

Italy

Italy:ఇటలీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారి జైల్లో   ఖైదీలకు   ‘ఏకాంత గదుల’ను (Sex Room) అందుబాటులోకి తెచ్చింది. ములాఖత్‌ సమయంలో తమ భాగస్వాములతో ఖైదీలు ఈ గదుల్లో ఏకాంతంగా గడపొచ్చు. ఖైదీలు తమ భాగస్వాములను ప్రైవేటుగా కలుసుకునే హక్కు ఉందని అక్కడి న్యాయస్థానం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. ఇటలీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. తొలిసారి జైల్లో ఖైదీలకు సెక్స్ రూమ్స్ ఇటలీ ఏప్రిల్ 19 ఇటలీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారి జైల్లో   ఖైదీలకు   ‘ఏకాంత గదుల’ను (Sex Room) అందుబాటులోకి తెచ్చింది. ములాఖత్‌ సమయంలో తమ భాగస్వాములతో ఖైదీలు ఈ గదుల్లో ఏకాంతంగా గడపొచ్చు. ఖైదీలు తమ భాగస్వాములను ప్రైవేటుగా కలుసుకునే హక్కు ఉందని అక్కడి న్యాయస్థానం ఇచ్చిన…

Read More

సంక్షిప్త వార్తలు:04-19-2025

brife news

సంక్షిప్త వార్తలు:04-19-2025:జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సు రసాబాసాగా మారింది.  మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్, మాజీ జెడ్పీ చైర్మన్ సరిత  లను స్టేజి మీదకు పిలవలేదని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి కిందనే కూర్చుని నిరసన వ్యక్తం చేసారు.   మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలోనే  పోలీసులు, సరిత వర్గీయుల మధ్య వాగ్వివాదం జరిగింది. .. దరూర్ లో భూ భారతి సదస్సు లో వాగ్వాదం జోగులాంబ గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సు రసాబాసాగా మారింది.  మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్, మాజీ జెడ్పీ చైర్మన్ సరిత  లను స్టేజి మీదకు పిలవలేదని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి…

Read More

సంక్షిప్త వార్తలు:04-19-2025

brife news

సంక్షిప్త వార్తలు:04-19-2025:గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరే షన్ పీఠం టీడీపీ కైవసమైంది. జీవీఎంసీ మేయర్ హరి వెంకటకుమారిపై ఎన్డీయే కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 74 మంది కూటమి నేతలు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలం గా ఓటేశారు. దీంతో మేయర్ పీఠం కూటమి కైవసం చేసుకుంది. ఈ సమావేశాన్ని వైసీపీ బహిష్కరిం చింది. టీడీపీ కైవసమయిన జీవీఎంసీ విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరే షన్ పీఠం టీడీపీ కైవసమైంది. జీవీఎంసీ మేయర్ హరి వెంకటకుమారిపై ఎన్డీయే కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 74 మంది కూటమి నేతలు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలం గా ఓటేశారు. దీంతో మేయర్ పీఠం కూటమి కైవసం చేసుకుంది. ఈ సమావేశాన్ని వైసీపీ బహిష్కరిం చింది. కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో హైడ్రా కూల్చివేతలు రంగారెడ్డి…

Read More

Andhra Pradesh:ఏపీ ఎంపీల్లో విజయనగరమే టాప్

ap news

Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో తెలుగుదేశం పార్టీ నుంచి 16, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు, బిజెపి నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఇద్దరు ఉన్నారు. అయితే వీరు పార్లమెంటుకు హాజరవుతున్న తీరు, సభలో వారు లేవనెత్తుతున్న ప్రశ్నలు, చర్చల్లో పాల్గొనడం పై ఓ రిపోర్టు విడుదలైంది. ఏపీ ఎంపీల్లో విజయనగరమే టాప్ విశాఖపట్టణం, ఏప్రిల్ 19 ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో తెలుగుదేశం పార్టీ నుంచి 16, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు, బిజెపి నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఇద్దరు ఉన్నారు. అయితే వీరు పార్లమెంటుకు హాజరవుతున్న తీరు, సభలో వారు లేవనెత్తుతున్న ప్రశ్నలు, చర్చల్లో పాల్గొనడం పై ఓ రిపోర్టు విడుదలైంది. ఎంపీల పనితీరుపై పిఆర్ఎస్ ఇండియా…

Read More

Andhra Pradesh:ఏపీకి గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్.

A game changer project for AP.

Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్టు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీకి కొన్ని కీలక పెట్టుబడులు వచ్సిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టు కూడా ఏపీకి వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మైనింగ్ సంస్థ అయిన రియో టింటో.. గురువారం భారత్‌కు చెందిన ఏఎంజీ మెటల్స్ అండ్ మెటీరియల్స్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీకి గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్. విజయవాడ, ఏప్రిల్ 19 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్టు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీకి కొన్ని కీలక పెట్టుబడులు వచ్సిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టు కూడా ఏపీకి వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మైనింగ్ సంస్థ అయిన రియో టింటో..…

Read More